
మెదక్
ప్రజల్లో నమ్మకం, ధైర్యాన్ని కలిగించాలి: రోహిణి ప్రియదర్శిని
మెదక్ టౌన్, వెలుగు: ఎన్నికల సమయంలో ప్రజలకు పోలీసులు ఉన్నారనే నమ్మకం, ధైర్యాన్ని కలిగించాలని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. శనివారం తన ఆఫీసులో ఎన్న
Read Moreలేగదూడపై చిరుత దాడి
పాపన్నపేట, వెలుగు : లేగదూడపై చిరుత దాడి చేసి చంపిన ఘటన మెదక్ జిల్లాలోని పాపన్నపేట మండలం అన్నారం శివారులో జరిగింది. టేక్మాల్ సెక్షన్ ఆఫీసర్ శ్రీ
Read Moreఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలె : కలెక్టర్ రాజర్షి షా
మెదక్ టౌన్, వెలుగు : జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా అధికారులకు సూచించారు. శనివ
Read Moreబీజీపీ, బీఆర్ఎస్ లకు ఓటేయొద్దు.. ఆకునూరి మురళి
అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశాయని.. ఆ పార్టీలకు ఓటెయొద్దని.. ఓటర్లు డబ్బులు తీసుకోకుండా క
Read Moreఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహిళా కానిస్టేబుల్ మృతి
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ మహిళా కానిస్టేబుల్ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.  
Read Moreఆ మాత్రం చూసుకోనక్కర్లే.. చట్నీలో బొద్దింక
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన ఓ ఘటన ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. కొత్త బస్టాండ్ ముందున్న జనప్రియ హోటల్లో సర్వ్ చేసిన చట్నీలో బొద్దింక రావ
Read Moreఆదరిస్తే అందుబాటులో ఉండి సేవ చేస్తా: చింత ప్రభాకర్
కొండాపూర్, వెలుగు : తనను ఆదరించి గెలిపిస్తే, అందుబాటులో ఉండి సేవ చేస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి చింత ప్రభాకర్ కోరారు. శుక్రవారం తోగర్ పల్లి, అలియాబ
Read Moreడబుల్ ఇంజన్ సర్కార్ తోనే అభివృద్ధి: సంగప్ప
నారాయణ్ ఖేడ్, వెలుగు: నియోజకవర్గ అభివృద్ధి డబుల్ ఇంజన్ సర్కార్ తోనే సాధ్యమని బీజేపీ నారాయణఖేడ్ అభ్యర్థి సంగప్ప అన్నారు. శుక్రవారం పెద్ద శంకరంపేట బీజేప
Read Moreబీసీ బిడ్డలకు బీజేపీ పెద్దపీట : రఘునందన్రావు
దుబ్బాక, వెలుగు: బీసీ బిడ్డలకు బీజేపీ హైకమాండ్పెద్దపీట వేస్తోందని, రానున్న కొద్ది రోజుల్లో ముదిరాజు బిడ్డకు సీఎం పదవి రాబోతుందని ఎమ్మెల్యే రఘునందన్ర
Read Moreసెంటిమెంట్ను వాడుకొని డెవలప్మెంట్ని మరిచారు: పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్, వెలుగు : కేసీఆర్ కుటుంబ సెగ్మెంట్లలో నీళ్లు పారించుకొని హుస్నాబాద్ నియోజకవర్గంలో కన్నీళ్లు నింపారని కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్
Read Moreసీఎం కేసీఆర్ అంటే ప్రజలకు నమ్మకం: మంత్రి హరీశ్ రావు
నర్సాపూర్, వెలుగు: వచ్చే ఎన్నికల్లో బీజేపీ డకౌట్, కాంగ్రెస్ రనౌట్, సీఎం కేసీఆర్సెంచరీ పక్కా అని మంత్రి హరీశ్ రావు అన్నారు. శుక్రవారం బీఆర్ఎస్
Read Moreసీఎం కేసీఆర్ తోనే అభివృద్ధి సాధ్యం : పల్లా రాజేశ్వర్ రెడ్డి
కొమురవెల్లి, వెలుగు: సీఎం కేసీఆర్ తోనే అభివృద్ధి సాధ్యమని జనగామ బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని కిష్టంపేట, రాంసాగ
Read Moreకాంగ్రెస్ గెలిస్తే రూ.2 లక్షల రుణమాఫీ: ఆవుల రాజిరెడ్డి
మెదక్ (చిలప్ చెడ్), వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ నర్సాపూర్ అభ్యర్థి ఆవుల రా
Read More