మెదక్

ఆయుష్మాన్​కార్డుతో రూ.5 లక్షల బీమా : కమల్​వర్ధన్​ రావు

    ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి కమల్ వర్ధన్​రావు కంది/పటాన్​చెరు, వెలుగు : ప్రతి ఒక్కరూ ఆయుష్మాన్​ కార్డు తీసుకొని రూ. 5

Read More

కొమురవెల్లిలో భక్తుల సందడి

కొమురవెల్లి, వెలుగు : కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిటకి

Read More

ఏడుపాయల వన దుర్గ భవానీ మాత టెండర్ల ఆదాయం రూ.2.16 కోట్లు

పాపన్నపేట, వెలుగు: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గ భవానీ మాత ఆలయానికి టెండర్ల ద్వారా రూ.2 కోట్ల 16లక్షల ఆదాయం వచ్చిందని దేవాదాయ, ధర్మాదాయ శా

Read More

ఓర్వలేకనే రఘునందన్ రావు గవర్నర్​కు ఫిర్యాదు

సిద్దిపేట టౌన్, వెలుగు: సర్పంచ్ నుంచి రాష్ట్రస్థాయి నేతగా ఎదిగిన దళితుడు బక్కి వెంకటయ్యను చూసి ఓర్వలేకనే దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు గవర్నర్​

Read More

ప్రజాస్వామ్యంలో అహంకారం పనికిరాదు : మంత్రి పొన్నం ప్రభాకర్​

హుస్నాబాద్​, వెలుగు : పొట్టోన్ని పొడుగోడు కొడితే.. పొడుగోన్ని పోచమ్మ కొట్టినట్టే ప్రజాస్వామ్య పాలనలో విర్రవీగేతనంతో ఉంటే ఎప్పుడో ఒకప్పుడు పతనమవుతారని

Read More

ప్రభుత్వ వైద్య ​సేవల్ని వినియోగించుకోవాలె : హరీశ్ రావు

సిద్దిపేట, వెలుగు: సిద్దిపేటలో పేదల కోసం ఏర్పాటు చేసిన గవర్న్​మెంట్ హాస్పిటల్​సేవలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని మాజీ మంత్రి హరీశ్​రావు సూచించారు. శ

Read More

మెదక్​ జిల్లాలో ఘనంగా వైకుంఠ ఏకాదశి .. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు

గోవింద నామస్మరణతో మారుమోగిన ఆలయాలు వెలుగు నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

Read More

తెలంగాణలో కొత్తగా 12 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 12 కరోనా కేసులు నమోదయ్యాయి.ఇందులో హైదరాబాద్ లో 9, రంగారెడ్డి, మెదక్, వరంగల్ జిల్లాల్లో ఒక్కొక్కటి నమోదు అయింది. ప్రస్తుతం తెలంగాణలో

Read More

మినీ ట్రావెల్ బస్సు బోల్తా.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం వద్ద మినీ ట్రావెల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సు

Read More

క్రైస్తవుల అభివృద్ధికి కృషి చేశా : హరీశ్ రావు

సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట నియోజకవర్గంలోని క్రైస్తవుల అభివృద్ధికి కృషి చేశానని ఎమ్మెల్యే హరీశ్ రావు చెప్పారు. శుక్రవారం రాత్రి పట్టణంలోని కొండా భూదే

Read More

స్టేట్​ లెవల్ ​రగ్బీ పోటీలకు 48 మంది సెలెక్ట్

మెదక్ (చేగుంట), వెలుగు:​ ఖేలో ఇండియా స్టేట్​ లెవల్​రగ్బీ అండర్​14, అండర్​ -18 పోటీలకు 48 మంది సెలెక్ట్ అయినట్లు కోచ్ కర్ణం గణేశ్ రవికుమార్ తెలిపారు. శ

Read More

కొండపోచమ్మ ఆలయ వేలంపాట ఆదాయం 49.44లక్షలు

జగదేవపూర్, వెలుగు: కొండపోచమ్మ ఆలయానికి వేలం పాట ద్వారా రూ. 49.44 లక్షల ఆదాయం వచ్చింది. శుక్రవారం దేవాదాయ శాఖ సూపరింటెండెంట్ శివరాజ్ , ఈవో మోహన్ రెడ్డి

Read More

అందరి సహకారంతో పటాన్​చెరు అభివృద్ధి : మహిపాల్​ రెడ్డి

పటాన్​చెరు,వెలుగు: అందరి సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్​ రెడ్డి చెప్పారు.  శుక్రవారం పటాన్​చెరులోని జీఎంఆర్&z

Read More