నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగిన బీట్ మార్కెట్ పంచాయితీ రాజ్ సమ్మేళనం రసాభాసగా మారింది. స్టేజీ పైనే ఎమ్మెల్యేలు బాహాబాహీకి దిగారు. గత పాలకులు చేసిన అభివృద్ధి శూన్యమని టీఆర్ఎస్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి విమర్శించడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి అభ్యంతరం తెలిపారు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కార్యకర్తలు స్టేజీపైకి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కార్యకర్తలు ఒకరినొకరు కొట్టుకునే వరకు వెళ్లడంతో పోలీసులు కలగజేసుకొని గొడవ సద్దుమణిగేలా చేశారు.
స్టేజీపైనే గొడవకి దిగిన టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
- తెలంగాణం
- February 19, 2020
లేటెస్ట్
- ఇండియాకు రాజ్యాంగం కావాలని డిమాండ్ చేసిందెవరు?
- మరో కొత్త మతం అబ్రహామిక్
- స్ట్రీమ్ ఎంగేజ్ : గుంతలు పూడ్చేందుకు..
- స్ట్రీమ్ ఎంగేజ్: డాక్టర్ జానకి.. హత్య కేసు!
- కథ : నాన్నకి కూతురే ఎందుకు ఇష్టం
- కాంగ్రెస్ అంటేనే కరప్షన్: ఎంపీ అర్వింద్
- బ్రెయిన్ భారం తగ్గించే మ్యాజిక్ టూల్.. జీటీడీ
- 2 లక్షల విలువైన మద్యం పట్టివేత
- పర్యావరణ ఫ్రెండ్లీగా మారిన..గ్రీన్ స్టే
- ట్రాన్స్ జెండర్లంతా ఓటు వేయాలి : విజయలక్ష్మి
Most Read News
- Yuvaraj : భారత్ టీ20 వరల్డ్ కప్ గెలవాలంటె.. వారిద్దరూ టీమ్ లో కీలకం!
- మెదడు యాక్టివ్గా పనిచేయాలంటే..ఈ అలవాట్లు మానుకోండి
- Summer Tour : ఏడు బావులు.. ఏడు జలపాతాలు.. తెలంగాణలో పాండవుల గుట్ట అద్భుతం
- IPL 2024: ఐపీఎల్కు బ్రేక్.. ఇండియా వదిలి వెళ్లిన పంజాబ్ స్టార్ ఆల్ రౌండర్
- వార ఫలాలు (సౌరమానం) ఏప్రిల్ 28 నుంచి మే 04 వరకు
- ఇంటర్ బోర్డు కీలక ప్రకటన.. పరీక్షల తేదీల్లో మార్పులు
- IPL 2024: ప్లానింగ్ లేని కెప్టెన్.. పాండ్య బుర్ర పని చేయడం లేదు: భారత మాజీ క్రికెటర్
- Telangana History : కాపురం గుట్టల్లో కాకతీయ సైన్యం..
- Symphony Air Coolers : రూ.5,700లకే కూలర్..కరెంట్ ఆదా,ఎక్కువ చల్లదనం
- చదువు కొండెక్కినట్లే: జై శ్రీరాం అంటే పరీక్ష పాస్ చేసేస్తారా..!