నల్గొండ
మునగాల మండలంలో బ్రిడ్జి నిర్మాణ పనులు స్లో
మునగాల, వెలుగు : మునగాల మండలం గణపవరం, తాడ్వాయి గ్రామాల వద్ద నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులు స్లోగా సాగుతున్నాయి. మునగాల నుంచి కీతవారిగూడెం
Read Moreనాట్లు వేయట్లే టార్గెట్ 2.85 లక్షల ఎకరాలు
జిల్లాలో వర్షాభావ పరిస్థితులు సాధారణం కంటే 12 మిల్లీ మీటర్ల లోటు పత్
Read Moreరేషన్ అక్రమ రవాణా కేసులో ఇద్దరి అరెస్ట్
మిర్యాలగూడ, వెలుగు : సివిల్ సప్లై గోడౌన్ నుంచి ఏపీకి రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తుండగా పట్టుబడిన కేసులో తాజాగా మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Moreకాంగ్రెస్లో భారీగా చేరికలు
రాజాపేట, వెలుగు : కాంగ్రెస్లోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. శనివారం మండల కేంద్రంలోని వివిధ గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలకు ప్రభుత్వ విప్, ఆలే
Read Moreకొర్రమీను@600 .. చెరువులు ఎండిపోవడంతో మార్కెట్లో చేపల కొరత
చిన్న చేపలకు పెరిగిన డిమాండ్ రవ్వ, బొచ్చ రకాలకు కేజీ రూ.200 కోల్కత్తా మార్కెట్ కు ఎగుమతులు బంద్ హైదరాబాద్, ఏపీ నుంచి చేపలు దిగుమతి
Read More140 కిలోల గంజాయి పట్టివేత
మిర్యాలగూడ, వెలుగు : అక్రమంగా తరలిస్తున్న గంజాయిని నల్గొండ జిల్లా మిర్యాలగూడ వన్టౌన్ పోలీసులు శనివారం పట్టుకున్నారు. కేసుకు సం
Read Moreపంచాయతీల్లో పైసల్లేక పడకేసిన పారిశుధ్యం
ఖాళీ అయిన గ్రామ పంచాయతీల అకౌంట్లు, అస్తవ్యస్తంగా మారిన పాలన తొమ్మిది నెలలుగా ఆగిన 15వ ఆర్థిక సంఘం నిధులు ఏడాదిగా అందని స్టేట్ ఫైనాన
Read Moreకులగణన చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించుకుంది : మంత్రి పొన్నం
నల్లగొండ జిల్లా : రాష్ట్ర ప్రభుత్వం బీసీల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని, ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత బీసీ కార్పొరేషన్లకు నిధులు మంజూరు చేశామని రవాణా శాఖమ
Read Moreమాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం.. రూ. 35 లక్షల విలువ చేసే క్వింటాల్నర గంజాయి సీజ్
నల్లగొండ జిల్లాలో గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో రూ
Read Moreవిద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి : కలెక్టర్ తేజస్ నందలాల్
సూర్యాపేట, వెలుగు : విద్యార్థులకు గుణాత్మకమైన విద్యనందించడంతోపాటు నాణ్యమైన ఆహారం అందించాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు.
Read Moreచెరువులకు గండ్లు పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి : కలెక్టర్ సి.నారాయణరెడ్డి
నల్గొండ అర్బన్, వెలుగు : వర్షాకాలం చెరువులు, కుంటలకు గండ్లు పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవా
Read Moreశ్రీజయ ఫార్మా కంపెనీలో గ్యాస్ లీక్ .. మల్కాపురంలో ఘటన
ఆరుగురు కార్మికులకు అస్వస్థత చౌటుప్పల్, వెలుగు : యాదాద్రి భువనగిరిలో చౌటుప్పల్ మండలం దండు మల్కాపురంలోని శ్రీ జయ ఫార్మా కంపెనీలో గ్యాస్ ల
Read Moreఎమ్మెల్యే రారు.. చెక్కులు ఇవ్వరు
సూర్యాపేట నియోజకవర్గంలో.. కల్యాణలక్ష్మి చెక్కుల కోసం లబ్ధిదారుల నిరీక్షణ జగదీశ్రెడ్డి రాకపోవడంతో పెండింగ్ 10 నెలలు కావడంతో బౌన్స్
Read More












