నల్గొండ

మునుగోడులో ముమ్మరంగా పోలీసుల తనిఖీలు

నల్లగొండ జిల్లా: మునుగోడు ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం కూడా మొదలైన నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. నియోజకవర్గంతోపాటు... మునుగోడు నియోజకవర్గంల

Read More

ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

‘బీజేపీకి ఆదరణ పెరుగుతోంది’ నేరేడుచర్ల, వెలుగు : బీజేపీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని, ప్రధాని మోడీ పాలనకు ఆకర్షితులయ్యే చాలా మంది పార్ట

Read More

సూర్యాపేట జిల్లాలో అనేక గ్రామాలకు అందని తాగునీరు

సూర్యాపేట, వెలుగు :  మిషన్‌‌‌‌‌‌‌‌ భగీరథతో ప్రతి రోజు, ప్రతి ఇంటికీ నీళ్లు ఇస్తున్నామని ప్రభుత్వం గొప్పగా

Read More

దేశాన్ని దోచుకోవడానికే కొత్త పార్టీ

మునుగోడు, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ పోటీ చేయాలని, ఇక్కడ గెలిచి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని కోమటిరెడ్డి రాజగోపాల్

Read More

కేసీఆర్ నెంబర్ వన్ అవినీతిపరుడు

నల్గొండ: సీఎం కేసీఆర్ తుగ్లక్ నిర్ణయాలు తీసుకుంటున్నారని మునుగోడు ఉప ఎన్నిక బీజేపీ స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి విమర్శించారు. బీజేప

Read More

మునుగోడును నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నం

నల్గొండ జిల్లా: మునుగోడు స్థానాన్ని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఎన్నికల కమిషన్  బైపోల్ షెడ్యూల్ ను ప్రకటించడంతో ర

Read More

బీఆర్ఎస్ తో పని చేసేందుకు చాలా పార్టీలు సిద్ధంగా ఉన్నాయి

నల్లగొండ :- రాష్టంలో, దేశంలో ప్రజలు కేసీఆర్ పాలన కోరుకుంటున్నారని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. కేసీఆర్ పథకాలను బీజేపీ కాపీ కొడుతోంద

Read More

యాదాద్రి జిల్లాలో అమల్లోకి ఎన్నికల కోడ్

యాదాద్రి జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నిక రిటర్నింగ్ అధికారి వినయ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఈనెల 7 నుంచి 14

Read More

యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని ఆపేందుకు ‘కుట్ర’

సూర్యాపేట జిల్లా : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని ఆపేందుకు కుట్ర జరుగుతోందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. అన్ని పర్యావరణ అ

Read More

కుర్చీలు, రాళ్లతో దాడి చేసుకున్న కార్యకర్తలు

సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు.దసరా వేడుకల్లో రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు కొట్టుకున్నారు. రామాలయం దగ

Read More

మునుగోడు బై పోల్కు 86 మంది ఇంచార్జిలు

మునుగోడు బై పోల్ షెడ్యూల్ ను ఎన్నికల సంఘం ప్రకటించిన నేపథ్యంలో అందుకోసం టీఆర్ఎస్ పార్టీ సన్నాహాలు మొదలుపెట్టింది. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిల

Read More

లోకల్​పోలీసులు బీజేపీ కార్యకర్తలను వేధిస్తున్నరు

హైదరాబాద్, వెలుగు: బీజేపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని, మునుగోడు బై ఎలక్షన్​ స్వేచ్ఛగా జరిగేలా చూడాలని ఆ పార్టీ నేతలు రాష్ట్ర సీఈవో వికాస్​ రాజ్​

Read More

మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక ఆత్మగౌరవం కోసమే..

మునుగోడు/చౌటుప్పల్, వెలుగు:మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక ఆత్మగౌరవం కోసమే జరుగుతోందని బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ పార్టీకి చరమ గీత

Read More