దేశం
గుడ్ న్యూస్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి ముందు గుడ్ న్యూస్. ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంచుతూ అక్టోబర్ 16న కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
Read MoreAir Taxi Initiative: బెంగళూరులో ఎయిర్ టాక్సీలు.. డర్టీ ట్రాఫిక్ కు చెక్..గంటల ప్రయాణం నిమిషాల్లోనే
ఎప్పుడు బిజీబిజీగా ఉండే ఎలక్ట్రానిక్ సిటీ బెంగళూరులో ట్రాఫిక్ తిప్పలు అంతా ఇంతాకావు..విసుగు పుట్టించే హెవీ ట్రాఫిక్..సిలికాన్ వ్యాలీ వాసుల గంటలు గంటల
Read MoreChennaiRains : అపార్ట్ మెంట్ 4వ అంతస్తులోకి బైక్స్,.. ఇళ్లల్లో బండ్లు
చెన్నై సిటీ.. ఇప్పుడు జల విలయంతో విలవిలలాడుతోంది. ఇదే సమయంలో తమ తమ వాహనాలను కాపాడుకోవటానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు ఓనర్లు. భారీ వర్షాలతో లోతట్టు ప్
Read Moreజమ్మూకశ్మీర్ సీఎంగా ఓమర్ అబ్దుల్లా ప్రమాణం
జమ్ముకశ్మీర్ సీఎంగా నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీనగర్ లో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్
Read MoreMumbai: అపార్ట్ మెంట్లో అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి
ముంబైలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. లోఖండ్వాలా కాంప్లెక్స్లోని 14 అంతస్తుల అపార్ట్ మెంట్ లో అక్టోబర్ 16న ఉదయం మంటలు చెలరేగాయి.  
Read Moreచెన్నైలో జల విలయం : ఇంజినీరింగ్ కాలేజీలను ముంచెత్తిన వరద
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీంతో తీర ప్రాంతమైన తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.చెన్నైతో పాటు దాని పరిసర జిల్ల
Read Moreచెన్నైలో 24 గంటలుగా నాన్ స్టాప్ వర్షం : సిటీ అంతా అల్లకల్లోలం
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై.. ఈ మహా నగరం ఇప్పుడు మునిగిపోయింది. అవును.. 24 గంటలుగా.. అక్టోబర్ 15వ తేదీ రోజు మొత్తం.. వర్షం పడింది. అంతేనా.. 16వ తే
Read Moreనీట్ అడ్మిషన్లు పొందిన స్టూడెంట్లకు ఇబ్బంది కలిగించం : సుప్రీంకోర్టుకు తెలిపిన ప్రభుత్వం
న్యూఢిల్లీ, వెలుగు: నీట్ కౌన్సెలింగ్ ముగిసిందని, ఇప్పటికే కోర్టు ఆదేశాలతో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు ఇబ్బంది కలిగించబోమని సుప్రీంకోర్టుకు తెలంగాణ
Read Moreపాకిస్తాన్కు జైశంకర్... ఎస్సీవో కాన్క్లేవ్కు హాజరు
ఇస్లామాబాద్: షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీవో) కాన్క్లేవ్లో పాల్గొనేందుకు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ మంగళవారం పాకిస్తాన్ చేరుకున్నారు
Read Moreనవంబర్ 20న మహారాష్ట్ర ఎన్నికలు
అదే నెల 13, 20వ తేదీల్లో జార్ఖండ్లో పోలింగ్ షెడ్యూల్ రిలీజ్ చేసిన సీఈసీ రాజీవ్ కుమార్ దేశవ్యాప్తంగా 48 అసెంబ్లీ, రెండు లోక్సభ స్థానాలకు 
Read Moreఉచితాలపై కేంద్రానికి సుప్రీం నోటీసులు
ఎన్నికల్లో ఉచిత హామీలను అడ్డుకోవాలని మరో పిటిషన్ స్పందన తెలియజేయాలనికేంద్రం, ఈసీకి సుప్రీం ఆదేశం న్యూఢిల్లీ: ఎన్నికల సమయంలో రాజక
Read Moreవయనాడ్ లోక్సభ బరిలో ప్రియాంక : కాంగ్రెస్ పార్టీ వెల్లడి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా వయనాడ్ లోక్ సభ ఉప ఎన్నికలో పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పా
Read Moreశాటిలైట్ స్పెక్ట్రమ్ను వేలం వేయం : మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా
అడ్మినిస్ట్రేటివ్ విధానంలోనే కేటాయింపులు రిలయన్స్
Read More












