దేశం
దర్శకుడిపై పరువు నష్టం కేసు పెట్టిన హీరోయిన్
బాలీవుడ్ వెబ్ షో 'షోస్టాపర్' దర్శక-నిర్మాత మనీష్ హరిశంకర్కి నటి దిగంగనా సూర్యవంశీ పరువు నష్టం నోటీసు పంపింది. నిర్మాతపై పలు సెక్షన్ల కిం
Read Moreస్పీకర్ పదవిపై ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు
ముంబై: ఉద్దవ్ థాక్రే వర్గానికి చెందిన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ పదవి జేడీయూ, టీడీపీలకు దక్కకపోతే.. ఆ పార్టీలను బీజేపీ చీల్చే ప్ర
Read Moreప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జ్పై: ట్రయల్ రన్ సక్సెస్
జమ్మూలోని చీనాబ్ నదిపై నిర్మించిన అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ వంతెన పనులు శనివారం పూర్తైయ్యాయి. రాంబన్ జిల్లాలోని సంగల్దాన్ నుంచి రియాసి మధ్య త్వరలో
Read More29 నుంచి అమర్నాథ్ యాత్ర.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
అమర్నాథ్ యాత్ర 2024 జూన్ 29 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అమర్నాథ్ యాత్రకు ఉగ్రముప్పు పొంచి ఉందన్
Read Moreవరల్డ్ టాప్ వ్యాల్యూ 100 కంపెనీల్లో నాలుగు ఇండియన్ బ్రాండ్సే
బిజినెస్ లో భారత్ కూడా అగ్రదేశాలకు గట్టి పోటీ ఇస్తోంది. మోస్ట్ వ్యాల్యూ సంస్థల్లో ప్రపంచ దేశాల కంపెనీలను బీట్ చేస్తున్నాయి. ఇండియాలో మొదటి రెండు ప్లేస
Read Moreఎయిర్ ఇండియా విమానంలో బ్యాడ్ ఫుడ్, డర్టీ సీట్స్..ప్యాసింజర్ పోస్ట్ వైరల్
ఇది చాలా దారుణమైన అనుభవం.. వేల కిలోమీటర్లు ప్రయాణం..లక్షలు వెచ్చించి టికెట్ కొనుక్కుని కాస్త ప్రశాంతంగా ప్రయాణిద్దామంటే..ఇదేం గోల..మురికిపట్టిన సీట్లు
Read Moreఅమానుష ఘటన.. బ్రతికున్న తాబేలును మంటలపై వేయించారు
ఉత్తరప్రదేశ్: సహరాన్పూర్లోని దేవ్బంద్లో అమానుష ఘటన వెలుగు చూసింది. బ్రతికున్న తాబేలును సజీవ దహనం చేస్తూ ఇద్దరు వ్యక్తులు
Read Moreస్కూల్ బస్సులో తీసుకెళ్లి.. లిక్కర్ ఫ్యాక్టరీలో పనులు
లిక్కర్ ఫ్యాక్టరీలో బాలకార్మికులుగా పని చేస్తున్న 50 మంది బాల, బాలికలను నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్సీపీసీఆర్) రక్
Read Moreకేంద్రం జోక్యం చేసుకోకపోతే.. పరిస్థితి చక్కబడదు: ఢిల్లీ మంత్రి అతిషీ
ఢిల్లీలో నీటి సంక్షోభం రోజురోజుకు ముదురుతుంది. త్రాగడానికి, కనీస అవసరాలకు నీరు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజుకొకటి చెప్పున కాలనీ కి వచ్చ
Read Moreగంగా నదిలో పడవ బోల్తా.. ఆరుగురు గల్లంతు
గంగానదిలో పడవ బోల్తా పడి ఆరుగురు గల్లంతయ్యారు. ఈ విషాద సంఘటన బిహార్ రాజధాని పాట్నాకు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న బార్హ్ పట్టణం సమీపంలో చోటుచేసుకుంది. 20
Read MoreNCERT బుక్స్ రివైజ్..పాఠంలో పూర్తిస్థాయి అయోధ్య ప్రస్తావన
NCERT బుక్స్ని రివైజ్ చేస్తున్నారు.ఎన్నో ఏళ్లుగా ఉన్న పాఠాలను తొలగిస్తున్నారు. కొత్తవి చేర్చుతున్నారు. ఇందులో భాగంగా 12వ తరగతికి చెందిన పొలిటికల
Read Moreబక్రీద్ స్పెషల్: వామ్మో.. ఈ మేక ధర రూ.7లక్షలు
బక్రీద్ సందర్భంగా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో గొర్రెలు, మేకల అమ్మకాలు ఊపందుకున్నాయి. వాటిని కొనుగోలు చేయడానికి ముస్లింలు బారులు తీరుతున్నారు.
Read Moreయూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు కార్మికులు మృతి
ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ముందు వెళ్తున్న ట్రక్కును వెనుక నుంచి మరో ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు కార్మికులు మృతి చెందగా
Read More












