దేశం
ఫోర్బ్స్ జాబితా .. మళ్లీ ముఖేష్ అంబానీనే టాప్
ఫోర్బ్స్ తన 2024 బిలియనీర్ల జాబితాను 2,781 మంది వ్యక్తులతో విడుదల చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ తన అగ్రస్థానాన్ని నిలబెట్ట
Read Moreనల్ల ఉప్పు బియ్యం ఏంటీ.. ఎక్కడ పండిస్తున్నారు.. వివాదం ఏంటీ..?
దేశీయ మార్కెట్లో ద్రవ్యోల్బణం పెరగకుండా ఇటీవల కేంద్ర ప్రభుత్వం బాస్మతీ యేతర బియ్యం ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఒక్క బాస్మతీ బియ
Read Moreకేజ్రీవాల్ నిక్షేపంగా ఉన్నారు.. బరువు తగ్గలేదు, బీపీ పెరగలేదు.. : తీహార్ జైలు అధికారులు
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆప్ నాయకులు ఆందోళన వ్యక్తం చేసిన వేళ తీహార్ జైలు అధికారులు స్టేట్మెంట్ విడుదల చేశారు. 2024 ఏప్రిల
Read Moreమాజీ కాంగ్రెస్ సభ్యుడు... ఫేమస్ బాక్సర్ బీజేపీలోకి
భారతీయ జనతా పార్టీలోకి వరుసగా సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, స్పోర్ట్స్ సెలబ్రెటీలు చేరుతున్నారు. లోక్ సభ ఎన్నికల ముందు బీజేపీ నుంచి బరిలో దిగితే గెల
Read Moreబీజేపీలో చేరుతున్నా... పోటీ నుంచి తప్పుకుంటున్నా : సుమలత అంబరీష్
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నటి, ఎంపీ సుమలత అంబరీష్ పోటీ చేయడం లేదు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ప్రకటించారు. దీంతో పాటుగా బీజేపీలో చేరుతున్న
Read Moreవాయనాడ్ నుంచి నామినేషన్ దాఖలు చేసిన రాహుల్ గాంధీ
లోక్ సభ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో2024 ఏప్రిల్ &nbs
Read Moreఏనుగుకు ఆకలేస్తే ఎలా ఉంటుందో తెలుసా.. గోదాంను పగలగొట్టి తినేసింది
ఆకలి మనుషులకేనా.. జంతువులకు కూడా ఉంటుంది.. మనుషులకు ఆకలేస్తే దొంగతనం చేస్తారు.. అదే ఏనుగుకు ఆకలేస్తే.. ఆహారం దొరక్కపోతే ఏం చేస్తుంది అనే దానికే ఈ సమాధ
Read Moreచత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్.. 13 మంది మావోలు మృతి
చత్తీస్ గఢ్ లోని బీజాపూర్ లో ఏప్రిల్ 2న భారీ ఎన్ కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే.. కోర్చోలి అడవుల్లో జరిగిన ఈ ఎన్కౌంటర్లో ఇప్పటి వరకు 13 మంద
Read Moreకేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆప్ ఆందోళన
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. లిక్కర్ పాలసీ స్కామ్ కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్ట
Read Moreమహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం.. ఊపిరాడక ఏడుగురు మృతి
మహారాష్ట్రలో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఛత్రపతి శంభాజీ నగర్( ఔరంగాబాద్గా)లోని కంటోన్మెంట్ ప్రాంతంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ఏడుగ
Read More8 రాష్ట్రాలకు 17 మంది స్పెషల్ అబ్జర్వర్లు
న్యూఢిల్లీ, వెలుగు: లోక్సభ, పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో భాగంగా 8 రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) 17 మంది స్పెషల్ అ
Read Moreత్వరలో మేం కూడా..! మా నలుగురి అరెస్టుకు రంగం సిద్ధం చేశారు: ఆతిశీ
ఆప్ను చిన్నాభిన్నం చేయడమే బీజేపీ లక్ష్యమని ఆరోపణ ఢిల్లీ మంత్రి ఆరోపణలపై మండిపడ్డ బీజేపీ ఆధ
Read Moreతీహార్ జైలులో అర్ధరాత్రి కేజ్రీవాల్ వాకింగ్
న్యూఢిల్లీ: తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ మొదటి రోజు సరిగా నిద్రపోలేదని జైలు వర్గాలు వెల్లడించాయి. ఆయన తన సెల్ లోని సిమెంట్ దిమ్మ
Read More













