దేశం

త్రివేణి సంగమం వైపు స్నానాలకు వెళ్లకండి: సీఎం యోగి ఆదిత్యానాథ్

మహా కుంభమేళాలో తొక్కిసలాట ఘటనపై యూపీ సీఎం ఆదిత్యానాథ్ భక్తులనుద్దేశించి కీలక ప్రకటన చేశారు..భక్తులంతా సమీప ఘాట్లలోల పుణ్య స్నానాలు చేయాలని సూచించారు..

Read More

మహాకుంభ తొక్కిసలాటకు వీఐపీ ఫోకస్ కారణం:రాహుల్ గాంధీ

మహా కుంభమేళాలో తొక్కిసలాట ఘటనపై కాంగ్రెస్ నేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. ప్రయాగ్ రాజ్ తొక్కిసలాటలో అనేక మంది ప్రాణా లు కోల్పోవడ

Read More

కుంభమేళాలో తొక్కిసలాట బీభత్సం : పదుల సంఖ్యలో భక్తులు మృతి

మహా కుంభమేళా తొక్కసలాట ఘటనలో పదుల సంఖ్యలో భక్తులు చనిపోయినట్లు తెలుస్తోంది.  ప్రయాగ్ రాజ్ లోని సెక్టర్ 2 సంగం వద్ద పుణ్యస్నానాలు చేస్తుండగా తొక్క

Read More

కాంగ్రెస్​ది శాంపిల్స్ సర్కార్ : బూర నర్సయ్య గౌడ్

ఏ స్కీమ్ అయినా ఒకట్రెండు చోట్లే అమలు చేస్తున్నరు:  బూర నర్సయ్య గౌడ్ న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో కాంగ్రెస్​ది శాంపిల్స్ సర్కార్ అని బీజే

Read More

ఢిల్లీలో కూలిన బిల్డింగ్​.. ముగ్గురు మృతి

న్యూఢిల్లీ: ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. కొత్తగా నిర్మిస్తున్న నాలుగంతస్తుల భవనం సోమవారం రాత్రి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గుర

Read More

దేశంలో బీజేపీ రిచ్చెస్ట్.. పార్టీ ఖాతాలో రూ.7 వేల కోట్లు

న్యూఢిల్లీ: మన దేశంలో రిచెస్ట్ పార్టీగా బీజేపీ నిలిచింది. ఆ పార్టీ ఖాతాలో రూ.7,113.80 కోట్లు ఉన్నాయి. రూ.857 కోట్లతో కాంగ్రెస్ రెండో స్థానంలో ఉంది. 20

Read More

నేనో వ్యాపారిని.. డబ్బులెట్ల సర్దాలో బాగా తెల్సు డబ్బుల కోసం ఎవరూ టెన్షన్ పడొద్దు: కేజ్రీవాల్​

పరోక్షంగా బీజేపీకి ఢిల్లీ మాజీ సీఎం సెటైర్ ఆ పార్టీ అధికారంలోకి వస్తే మా పథకాలను ఆపేస్తుంది జాట్ల రిజర్వేషన్ల కోసం ఫైట్​ చేస్తానన్న కేజ్రీవాల్​

Read More

దేశంలో కాన్సర్ట్​లకు మంచి స్కోప్.. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని నరేంద్ర మోదీ

‘కోల్డ్ ప్లే’ ప్రదర్శనల సక్సెస్​ను ప్రస్తావించిన ప్రధాని భువనేశ్వర్: మన దేశంలో కాన్సర్ట్ లకు మంచి స్కోప్ ఉందని ప్రధాని నరేంద్ర మోద

Read More

ప్రాంక్ బెడిసికొట్టి.. వ్యక్తి మృతి

గుజరాత్​లోని అహ్మదాబాద్​లో ఘటన అహ్మదాబాద్: ఆటపట్టిద్దామని చేసిన ప్రాంక్ బెడిసికొట్టింది. తనను కలిసేందుకు వచ్చిన బంధువుకు మలద్వారంలో కంప్రెషర్

Read More

మహా కుంభమేళాలో తొక్కిసలాట....అమృత స్నానాలు నిలిపివేత

మహా కుంభమేళాకు భారీగా భక్తులు ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు మహాకుంభనగర్ (యూపీ): ప్రయాగ్​రాజ్​లో జరుగుతున్న మహాకుంభ మేళాకు భక్తులు భారీగ

Read More

మహా కుంభమేళాలో తొక్కిసలాట..50మందికి తీవ్రగాయాలు..సీఎం యోగికి ప్రధాని మోదీ ఫోన్

ప్రయాగ్ రాజ్:మహా కుంభమేళాలో తొక్కిసలాట జరిగింది..మౌని అమావాస్య సందర్భంగా బుధవారం ( జనవరి 29) తెల్లవారు జామున అమృత స్నానం చేస్తుండగా ఈ ఘటన జరిగింది.. ఒ

Read More

జనవరి 31 నుంచి బడ్జెట్ సమావేశాలు

ఫిబ్రవరి 1న బడ్జెట్​ను ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మల  న్యూఢిల్లీ: ఈ నెల 31 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. శుక్రవారం

Read More

అమెరికన్లకు ఇన్​కమ్ ట్యాక్స్ రద్దు.!

ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నం: ట్రంప్  ఇండియా, చైనా, బ్రెజిల్​పై దిగుమతి సుంకాలు పెంచుతం ఇక నుంచి అమెరికన్ల ప్రయోజనాలే ముఖ్యమని కామెంట్​

Read More