- అమరులకు నివాళులర్పించిన ఎన్సీసీ స్టూడెంట్లు
- జాతీయ జెండాలతో ర్యాలీ
ముషీరాబాద్, వెలుగు: బాగ్లింగంపల్లిలోని కాకా బీఆర్ అంబేద్కర్ విద్యాసంస్థల్లో బుధవారం కార్గిల్ విజయ్ దివస్ను నిర్వహించారు. అమరులైన సైనికులకు చెందిన ఎన్సీసీ స్టూడెంట్లు నివాళులర్పించారు.
సైనిక అమరవీరులను సర్మించుకుంటూ, నినాదాలు చేస్తూ అంబేద్కర్ కాలేజీ నుంచి సుందరయ్య పార్కు వరకు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో విద్యాసంస్థల డైరెక్టర్లు, ఎన్ సీసీ సీటీవో అధికారి, ప్రినిపాల్స్, ఫ్యాకల్టీ పాల్గొన్నారు.

