నిజామాబాద్

ఇబ్బందులు లేకుండా బస్సుల సంఖ్య పెంచాలి : కలెక్టర్​ జితేశ్ వీ పాటిల్​

కామారెడ్డి టౌన్, వెలుగు :  వరుస సెలవుల నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా బస్సుల సంఖ్య పెంచాలని కామారెడ్డి కలెక్టర్​జితేశ్​ వీ పాటిల్​

Read More

ఓటమితో కుంగిపోవద్దు.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుదాం

నిజామాబాద్​రూరల్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఎదురైనంత మాత్రాన కార్యకర్తలు ఆత్మ స్థైర్యాన్ని కోల్పోవద్దని, రెట్టించిన ఉత్సాహంతో పని చేయాలని మాజీ

Read More

భిక్కనూరులో.. అసైన్డ్​ భూములకూ లోన్లు ఇవ్వాలి

భిక్కనూరు, వెలుగు :  పట్టా భూములున్న రైతులతో సమానంగా అసైన్డ్​భూముల రైతులకు కూడా అగ్రికల్చర్​ లోన్​లు అందించాలని బస్వాపూర్​ సింగిల్ ​విండో పాలకవర్

Read More

లోక్​సభ ఎన్నికల కోసం ఓటర్​ లిస్ట్ ​సవరణ : వికాస్​రాజ్

నిజామాబాద్, వెలుగు : లోక్​సభ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్​రాజ్​సూచించారు. ఎలాంటి లోపాలు

Read More

నాలుగేండ్ల బాలుడికి ఎంత కష్టం

    నాలుగేండ్ల బాలుడికి ఎంత కష్టం     అరుదైన ఎక్ట్ర్సో ఫీ బ్లాడర్ వ్యాధితో తిప్పలు     శరీరం లోపల ఉండాల

Read More

సీఎంఆర్​ పెండింగ్..గడువు దాటినా బియ్యం ఇవ్వని మిల్లర్లు

    2022 వానాకాలానికి సంబంధించి 95 వేల మెట్రిక్​టన్నులు డీలే     యాసంగి సీజన్​2,46,000 మెట్రిక్​ టన్నులకు ఇచ్చింది 23 వే

Read More

లోక్​సభ ఎన్నికల్లో.. కాంగ్రెస్​ను గెలిపిద్దాం :బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి

నిజామాబాద్​, వెలుగు:  లోక్​సభ ఎన్నికల్లో ఐక్యంగా పనిచేసి కాంగ్రెస్​ను గెలిపిద్దామని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం అర్బ

Read More

కోటగిరి మండలంలో నేత్రదానం

 కోటగిరి, వెలుగు:  కోటగిరి మండల కేంద్రానికి చెందిన బీజేపీ సీనియర్ లీడర్‌‌‌‌ పుల్లెల మోహన్ రావు సతీమణి పుల్లెల కల్యాణి(75

Read More

బూత్​ లెవల్​ ఏజెంట్లను నియమించుకోవాలి :కలెక్టర్​ జితేశ్ వి పాటిల్

కామారెడ్డిటౌన్, వెలుగు: పొలిటికల్​ పార్టీలు తప్పనిసరిగా బూత్​లెవల్​ఏజెంట్లను నియమించుకోవాలని కలెక్టర్​ జితేశ్​వి పాటిల్​సూచించారు. మంగళవారం  కలెక

Read More

నిజామాబాద్ లో న్యూడ్ కాల్స్ దందా : ట్రాప్ లో పడ్డారా అంతే..

హస్కీ వాయిస్​తో మాట్లాడి నిండా ముంచేస్తారు అప్రతమత్తంగా లేకపోతే అంతే సంగతులు ఆర్మూర్, వెలుగు:  ఓ వ్యక్తి  తన ఫేస్​బుక్​, ఇన్​

Read More

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి : జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు

మద్నూర్, వెలుగు: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని  జుక్కల్ ఎమ్మెల్యే  తోట లక్ష్మీ కాంతారావు ఆదేశించారు. మద్నూర్ మండలం ఎక్లార గ్రామంలో

Read More

పెన్షనర్లు భారమనే భావన పోవాలె.. ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవసరం : కోదండరాం

నిజామాబాద్, వెలుగు : ఒళ్లు పెలుసుబారేదాకా సర్కారు సేవలో జీవితాన్ని గడిపిన పెన్షనర్లను భారం అనుకునే రోజులు పోవాలని టీజేఎస్​అధ్యక్షుడు ప్రొఫెసర్​కోదండరా

Read More

కారులో తీసుకెళ్తూ.. తాడుతో ఉరేసి.. డబ్బులు అడిగేవాళ్లు ఉండొద్దనే ఆరుగురి హత్యలు

అందరినీ గొంతు నులిమి చంపిన సైకో ప్రశాంత్ నిందితుడికి సహకరించిన తల్లి, మైనర్ తమ్ముడు మరో ఇద్దరు ఫ్రెండ్స్ అరెస్ట్ కామారెడ్డి ఎస్పీ సింధూ శర్మ

Read More