నిజామాబాద్

‘మామిడి’పల్లి చౌరస్తా.. పేరుకు తగ్గట్లే

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్  కేంద్రంలోని ‘మామిడి’పల్లి చౌరస్తా అంటే  నిత్యం సందడి గా ఉంటుంది.  కానీ  వేసవి కాలం మాత్రం ఈ

Read More

మే 21న రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

    ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన  సదాశివనగర్, వెలుగు : కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధూశర్మ ఆధ్వర్యంలో ఈ నెల 21న సదాశివనగర్​ పోల

Read More

నాట్య ప్రదర్శనలో కేటీఎస్ చిన్నారుల ప్రతిభ

బాల్కొండ, వెలుగు : అన్నమాచార్య 616 జయంతి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ లో జరిగిన నాట్య ప్రదర్శనలో బాల్కొండ కేటీఎస్ చిన్నారులు ఆదివారం ఉత్తమ ప్రతిభ కనబర్

Read More

ఆర్మూర్ టౌన్ లో గవర్నమెంట్ కాలేజీలో చేరాలని ప్రచారం

ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్ టౌన్ లోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఇంటర్ లో చేరాలని కోరుతూ ఆదివారం కాలేజ్ లెక్చరర్లు మండలంలోని ఫతేపూర్ కోమన్ పల్లి  

Read More

బ్రిడ్జి నిర్మించారు..రోడ్డు మరిచారు

పిట్లం, వెలుగు :  కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల మధ్య ఉన్న బ్రిడ్జి మూడేళ్ల క్రితం వరదలకు కొట్టుకు పోతే ఇప్పటి వరకు పనులు పూర్తి చేయలేదు.  ద

Read More

బోధన్​ మండలంలో మట్టి టిప్పర్ల పట్టివేత

బోధన్​, వెలుగు :  బోధన్​ మండలం బర్దిపూర్​ గ్రామ శివారు ప్రాంతం నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్న  టిప్పర్లను బోధన్​ రూరల్ ఎస్‌ఐ నాగనాథ

Read More

కామారెడ్డి జిల్లాలో 95 శాతం ధాన్యం కొనుగోలు పూర్తి : జితేశ్ వి. పాటిల్

సదాశివనగర్​, వెలుగు: కామారెడ్డి జిల్లాలో  మరో ఐదు రోజుల్లో 95 శాతం ధాన్యం కొనుగోలు పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్ అన్నారు. &

Read More

కామారెడ్డి జిల్లాలో ఘనంగా హనుమాన్ ఆలయ వార్షికోత్సవం

కామారెడ్డి టౌన్​, వెలుగు: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్​బీ నగర్​ లో ఉన్న సువార్చల సహిత హనుమాన్​ ఆలయవార్షికోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ఆలయంలో ప్

Read More

నిజామాబాద్ జిల్లాలో నాలుగైదు రోజుల్లో కొనుగోళ్ళు సెంటర్లు క్లోజ్

ప్రభుత్వ లక్ష్యం 6 లక్షల టన్నుల ధాన్యం సేకరణ ఇప్పటి వరకు కొనుగోలు చేసింది మాత్రం 4.25 లక్షల టన్నులే పూర్తి కావొస్తున్న యాసంగి వడ్ల కొనుగోలు &

Read More

కామారెడ్డిలో భారీ చోరీ.. 9తులాల బంగారం, 15తులాల వెండి మాయం

కామారెడ్డిలో భారీ చోరీ జరిగింది. జిల్లా కేంద్రంలోని రాజానగర్ కాలనీలో తాళం వేసిన ఇంట్లోకి దొంగలు చొరబడి.. ఇళ్లు గుళ్ల చేశారు. కాలనీకు చెందిన శ్రీకాంత్

Read More

విజయ హాస్పిటల్ లో బ్రెయిన్ స్ట్రోక్ కు ట్రీట్మెంట్

నిజామాబాద్ సిటీ వెలుగు :  బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన పేషెంట్ ని 24 గంటల లోపు ఆసుపత్రిలో చేర్పిస్తే  బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ ను తొలగించి పక్షవ

Read More

డెడ్ స్టోరేజీకి ఎస్సారెస్పీ

    శ్రీరామ సాగర్ లో మిగిలింది 9.876 టీఎంసీలే      మిషన్ భగీరథకు 2 టీఎంసీల వరకు కేటాయింపు     

Read More

కామారెడ్డి ఇన్​ఛార్జి డీఎంహెచ్​వోగా చంద్రశేఖర్

కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి ఇన్​ఛార్జి డీఎంహెచ్‌ వో గా డాక్టర్ చంద్ర శేఖర్​ను నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. డీఎంహెచ్‌

Read More