నిజామాబాద్
కేంద్ర ప్రభుత్వం భావప్రకటన స్వేచ్ఛను హరిస్తోంది : కోదడంరాం
కామారెడ్డి , వెలుగు: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా చేస్తోందని టీజేఎస్ ప్రెసిడెంట్ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు. బు
Read Moreపాతరాజంపేటలో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత
కామారెడ్డి , వెలుగు: కామారెడ్డి మండలం పాతరాజంపేటలో బుధవారం 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. బిచ్కుంద, రామారెడ్డిల్లో 43.7, కొల్లూర్లో 43.2, బీబీపేటల
Read Moreఆ లక్షా రెండు వేల ఓట్లు ఎటూ .. కీలకంగా మారనున్న పసుపు రైతుల ఓట్లు
2019 ఎన్నికల్లో ఇందూరు నుంచి 183 మంది స్వతంత్ర అభ్యర్థుల పోటీ పసుపు బోర్డు ఇవ్వలేదని కవితకు వ్యతిరేకంగా ప్రచారం బీజేపీకి కలిసొచ్చిన క్రాస
Read Moreఇందూర్ ను ఓల్డ్ సిటీగా మార్చే కుట్ర : ధన్ పాల్ సూర్య నారాయణ
నిజామాబాద్అర్బన్, వెలుగు: చారిత్రక నేపథ్యం ఉన్న ఇందూరు నగరాన్ని పాతబస్తీలా మార్చడానికి కాంగ్రెస్ కుట్రలు చేస్తుందని అర్బన్ఎమ్మెల్యే ధన్పాల్
Read Moreనిజాం షుగర్స్ ఆస్తులను కవిత కొనాలనుకుంది : జీవన్ రెడ్డి
ఎడపల్లి, వెలుగు: నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఆస్తులు కొనుగోలు చేయడానికే మాజీ సీఎం కూతురు కవిత ఫ్యాక్టరినీ మూసివేయించారని కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ
Read Moreమరణించిన పోలీసు కుటుంబానికి చెక్కు పంపిణీ
నిజామాబాద్ క్రైమ్, వెలుగు: పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తూ మరణించిన పోలీస్ కుటుంబానికి మంగళవారం పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ చెక్కును అందజేశారు. వర
Read Moreబిచ్కుందలో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా బిచ్కుందలో మంగళంవారం అత్యధికంగా 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కొల్లూర్లో 44.2, హాసన్పల్లిలో44.1 , &n
Read Moreశ్రీరాముని ఆశీస్సులతోనే స్పైసెస్ బోర్డు సాకారమైంది : ధర్మపురి అర్వింద్
నందిపేట, వెలుగు: జిల్లాలో పసుపు రైతులకు ఇచ్చిన హామీ మేరకు స్పైసెస్ బోర్డు ఆ అయోధ్య రాముడి ఆశీస్సులతోనే సాకారమైందని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. పార
Read Moreఎడపల్లిలో ఘనంగా రేణుకా ఎల్లమ్మ కల్యాణోత్సవం
ఎడపల్లి, వెలుగు: ఎడపల్లి మండల కేంద్రంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో మంగళవారం ఎల్లమ్మ కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సోమవారం రాత్రి కాటమయ్
Read Moreనిజామాబాద్ జిల్లాలో ..బాలికలదే హవా
ఇందూరు జిల్లాలో పది పరీక్షల ఫలితాల్లో 92.71 శాతం ఉత్తీర్ణత పదిలో స్టేట్లో నిరుడు7.. ఈసారి 14వ స్థానం 132 మంది స్టూడెంట్స్కు 10 జీపీఏ వంద శా
Read Moreమా వడ్లు మాకివ్వండి..!
కోటగిరి, వెలుగు: గోదాముల్లో ఉంచిన తమ వడ్లు తమకు ఇవ్వాలని కోటగిరి ఏఎంసీ ఆఫీస్ ముందు రైతులు సోమవారం ధర్నా చేపట్టారు. సీఎంఆర్ ధాన్యాన్ని అక్రమంగా నిల్వ చ
Read Moreనిజామాబాద్లో ఫ్లాగ్ మార్చ్
నిజామాబాద్ క్రైమ్, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్ నగరంలో సోమవారం పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. వన్ టౌన్ నుంచి ప్రారంభమైన కవాతు
Read Moreవేర్వేరు ప్రమాదాల్లో నలుగురి మృతి వడ్ల కుప్పను ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు
డిచ్ పల్లి, వెలుగు: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేర్వేరుగా జరిగిన ప్రమాదాల్లో నలుగురు మృతి చెందాడు. చేపలు పట్టేందుకు వెళ్లి వ్యక్తి, రైలు కిందపడి యువకుడు
Read More












