మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిపై ఆర్మీ ఆసుపత్రి శనివారం ప్రకటన విడుదల చేసింది. ఆయన ఆరోగ్య పరిస్థితిలో మార్పు లేదని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రణబ్కి వెంటిలేటర్పై చికిత్స కొనసాగుతున్నట్లు వైద్యులు వెల్లడించారు. ప్రణబ్ ఆరోగ్య సూచీలు నిలకడగా ఉన్నాయని, ఆయన ఆరోగ్య పరిస్థితిని నిపుణుల బృందం పర్యవేక్షిస్తోందని వారు తెలిపారు. కాగా మెదడులో రక్తం గడ్డకట్టడంతో ప్రణబ్కి ఈ నెల 10న సర్జరీ చేశారు. ఆ సమయంలో జరిపిన పరీక్షల్లో ఆయనకు కరోనా ఉన్నట్లు తెలిసింది. దీంతో ఆయనను అక్కడే ఉంచి చికిత్స అందిస్తున్నారు.
ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు
- దేశం
- August 22, 2020
లేటెస్ట్
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- ఎంప్లాయిస్ కు షాకింగ్ న్యూస్ చెప్పిన అమెరికా వాల్ మార్ట్ కంపెనీ
- ఏంటి సామీ.. ఎంతసేపు.. ట్రాఫిక్ నరకంలో చిక్కుకున్న నగర వాసులు
- హైదరాబాద్ పై ఔరంగజేబు కన్ను.. గోల్కండను ఆక్రమించిన తీరు
- Ananya Nagalla: అందాల ఆరబోత కాదు.. అందమైన రాత కూడా.. అనన్యలో ఈ టాలెంట్ కూడా ఉందా!
- ఆపరేషన్ చేసి కడుపులో కాటన్ వదిలేసిన డాక్టర్
- కాంగ్రెస్ గెలుపు ఖాయం : రఘువీర్ రెడ్డి
- సూర్యాపేట జిల్లాలో 74.61 శాతం పోలింగ్ : కలెక్టర్ వెంకట్ రావు
- విద్యుత్శాఖ అలర్ట్
- మావోయిస్టుల ఇలాకాలో ప్రశాంతంగా పోలింగ్
Most Read News
- ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- గుంటూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. లాఠీచార్జ్
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- హైదరాబాద్లో ఓటర్ల ఆందోళన
- పోలింగ్ సిబ్బందిపై ధర్మపురి అర్వింద్ ఆగ్రహం
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు
- గ్లాస్ గుర్తుకు ఓటేయమంటే.. ఫ్యాన్ గుర్తుకు ఓటేశారు!
- తాడిపత్రిలో రాళ్ల దాడులు.. అడ్డుకున్న పోలీసులపైనా ఎటాక్.. అదనపు బలగాల మోహరింపు