అక్రమంగా మద్యం తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోకుండా వారితో కుమ్మక్కైనందుకు ఓ ఎస్సై సస్పెన్షన్ కు గురయ్యాడు. విధి నిర్వహణలో భాధ్యతారాహిత్యం గా వ్యవహరించినందుకు అతన్ని అధికారులు సస్పెండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం లోని పాల్మాకుల్ లో ఇటీవల లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి మద్యం వ్యాపారులు రాత్రి పూట వైన్ షాపు ను ఓపెన్ చేసి అక్రమంగా మద్యం తరలించారు. అయితే రంగంలోకి దిగిన శంషాబాద్ ఎస్ఐ శ్రీధర్ మద్యం వ్యాపారుల పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వారితో కుమ్ముక్కైనట్లుగా ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ మొత్తం వ్యవహారం పై విచారణ చేపట్టిన సైబరాబాద్ కమీషనర్ సజ్జన్నార్ నిజమని తేలడంతో అతన్ని సస్పెండ్ చేశారు. ఈ మేరకు సైబరాబాద్ కమీషనర్ కార్యాలయానికి అటాచ్ చేశారు.
మద్యం వ్యాపారులతో కుమ్మక్కైన ఎస్సై సస్పెండ్
- హైదరాబాద్
- April 25, 2020
లేటెస్ట్
- అత్తాపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లోనే వ్యక్తి మృతి
- తెలంగాణ కిచెన్..నాన్ వెజ్ నిల్వ పచ్చళ్లు..రొయ్యలు.. మామిడి..
- ఇదేందయ్యా ఇది.. గుర్రం తోకకు గిన్నిస్
- లక్షలు తెచ్చేఉద్యోగం వద్దనుకుని.. ఈ పని చేస్తున్నాడు
- krishna vamsi: ఇండస్ట్రీలో అనాథను అయిపోయా.. కన్నీళ్లు పెట్టుకున్న కృష్ణవంశీ
- విజయ హాస్పిటల్ లో బ్రెయిన్ స్ట్రోక్ కు ట్రీట్మెంట్
- భూ వివాదంపై మే 20న సీఎంను కలుస్తా: మల్లారెడ్డి
- డీప్ ఫేక్ డిటెక్టర్.. DALL–E గురించి తెలుసుకోవాల్సిందే..!
- జూన్ 5 నాటికి స్కూల్ యూనిఫామ్స్ అందించాలి : కలెక్టర్ ఎస్. వెంకట్రావు
- ములకలపల్లి మండలంలో..అంబులెన్స్లో డెలివరీ
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- వాట్సాప్లో డిలీటైయిన చాట్ ఇలా పొందొచ్చు
- రేషన్ షాపుల్లో సన్నబియ్యం