న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్కు ఊరట లభించింది. భార్య సునందా పుష్కర్ అనుమానాస్పద మృతి కేసులో శశిథరూర్పై ఉన్న ఆరోపణలను ఢిల్లీ కోర్టు కొట్టిపారేసింది. ఈ కేసులో ఆయనను నిర్దోషిగా తేల్చింది. స్పెషల్ జడ్జి గీతాంజలి గోయల్ ఈ తీర్పును వెలువరించారు. కోర్టుకు బాండ్లు సమర్పించాలని న్యాయమూర్తి తన తీర్పులో ఎంపీ థరూర్ ను ఆదేశించారు. కోర్టు తీర్పు తర్వాత శశి థరూర్ స్పందించారు. ఏడున్నరేళ్ల పాటు తనను దారుణంగా వేధించారని అన్నారు. కాగా, సునందా పుష్కర్ 2014, జనవరి 7వ తేదిన అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. ఈ కేసులో విచారణ జరిపిన ఢిల్లీ పోలీసులు.. శశి థరూర్ పై మర్డర్, ఆత్మహత్యాయత్నం కేసులు నమోదు చేసి విచారించారు. ఈ కేసులో శశి థరూర్ తరపున సీనియర్ అడ్వకేట్ వికాశ్ పాహ్వా వాదించారు.
శశి థరూర్ కు ఊరట.. భార్య మృతి కేసులో క్లీన్ చిట్
- దేశం
- August 18, 2021
లేటెస్ట్
- RCB vs DC: వరుసగా ఐదో విజయం.. ఢిల్లీని చిత్తు చేసిన బెంగుళూరు
- మే 13న వేతనంతో కూడిన సెలవు ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
- పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని ఇంటర్ విద్యార్ధిని ఆత్మహత్య
- ఎలాన్ మస్క్ ఆందోళన.. స్టార్ లింక్ శాటిలైట్స్ ప్రమాదంలో ఉన్నాయా?..అంతరిక్షంలో ఏం జరుగుతోంది?
- Orry Daily Income:సెలబ్రిటీలకే సెలబ్రిటీ..హీరోయిన్స్ను టచ్ చేస్తూ లక్షలు సంపాదిస్తున్నాడు..ఎవరితను?
- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్పై ఫిర్యాదు చేసిన బీజేపీ అభ్యర్థి
- RCB vs DC: రాణించిన పటిదార్.. హోరాహోరీగా ఢిల్లీ- బెంగళూరు మ్యాచ్
- ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షం.. నిలిచిన విద్యుత్ సరఫరా
- అభయాంజనేయ స్వామి ఆలయంలో గడ్డం వంశీకృష్ణ ప్రత్యేక పూజలు
- Alia 2024 Met Gala Ticket: 2024 మెట్ గాలా సీటు కోసం అలియా భట్ అంత చెల్లించిందా..వివరాలివే!
Most Read News
- హైదరాబాద్లో కొత్త స్విఫ్ట్
- నిప్పులు కక్కిన సూరీడు..భూమిని తాకిన భారీ సౌర తుఫాన్
- ఖమ్మంలో బోల్తా పడ్డ కారు.. కోటి రూపాయలు సీజ్
- కేజ్రీవాల్ 10 గ్యారంటీలు.. దేశవ్యాప్తంగా ఉచిత విద్య, వైద్యం
- ముంభై హైకోర్టు సంచలన తీర్పు: ఫేక్ సర్టిఫికేట్తో చదివితేనేం.. అసలే ఇండియాలో డాక్టర్ల కొరత
- Pavitra Jayaram: బుల్లితెర ఇండస్ట్రీలో విషాదం.. కారు ప్రమాదంలో త్రినయని సీరియల్ నటి మృతి
- ప్రతి వీధిలోనూ రామభక్తులే!: అసదుద్దీన్ ఒవైసీకి నవనీత్ రాణా కౌంటర్
- కొచ్చి టస్కర్స్ మా పైసలియ్యలే.. : శ్రీశాంత్
- ఎండు కారంతో బీపీ, క్యాన్సర్, గుండెపోటుకు చెక్ పెట్టొచ్చట.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..
- హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ ను అమ్మేందుకు ఎల్ అండ్ టీ యోచిస్తోంది..కారణమేంటో తెలుసా?