Adilabad District

చెరువు భూముల ఆక్రమణపై విచారణ జరపాలి : అంజుకుమార్ రెడ్డి

నిర్మల్, వెలుగు : నిర్మల్ పట్టణంలోని గొలుసుకట్టు చెరువుల భూముల ఆక్రమణలపై ఉన్నతస్థాయి విచారణ జరిపి కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల

Read More

పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం : భట్టి విక్రమార్క

    త్వరలో ప్రాణహిత చేవెళ్ల మొదలు పెడతాం      పంద్రాగస్టులోగా రుణమాఫీ పూర్తి చేస్తాం     మీడి

Read More

బ్యాంకుల వద్ద పోలీసుల ఆకస్మిక తనిఖీలు

కోల్​బెల్ట్/నస్పూర్ : రామకృష్ణాపూర్ ​పట్టణంలోని యూనియన్​ బ్యాంక్, దక్కన్ గ్రామీణ బ్యాంక్, ఎస్ బీఐ బ్యాంకులను పట్టణ ఎస్​ఐ జి.రాజశేఖర్​గురువారం ఆకస్మికం

Read More

బడిలో దయ్యం.. నాకేం భయ్యం : దయ్యం ఉందంటూ స్కూల్‌కు రాని పిల్లలు

జైనథ్, వెలుగు : ఆ బడిలో అరుపులు..కేకలు వినిపిస్తున్నాయని హడలిపోయిన విద్యార్థులు బడికి రావడానికి భయపడుతున్నారు. అలాంటిదేమీ లేదని చెప్పిన టీచర్​..రాత్రి

Read More

257 సర్క్యులర్​ను రద్దు చేయాలి

మంచిర్యాల, వెలుగు : గ్రామపంచాయతీ లే అవుట్లలో ఇప్పటివరకు రిజిస్ర్టేషన్​ కాని ప్లాట్ల రిజిస్ర్టేషన్లను నిలిపివేస్తూ గత ప్రభుత్వం తీసుకొచ్చిన 257 సర్య్కు

Read More

ఇసుక అక్రమ రవాణా..9 మందిపై కేసు

జైపూర్, వెలుగు : మంచిర్యాల జిల్లా జైపూర్ మండంలలోని ఇందారం గోదావరి నదిలో ట్రాక్టర్ల ద్వారా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న 9 మందిపై కేసులు నమోదు చేసినట

Read More

సాగులో కొత్త విధానాలు తెలుసుకోవాలి : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే 

ఆసిఫాబాద్, వెలుగు : పంట సాగులో రైతన్నలకు మెలకువలు అందించేందుకే రైతు నేస్తం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. మంగళవారం జి

Read More

పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి వరం : ఎమ్మెల్యే బొజ్జు పటేల్ 

కడెం, వెలుగు : పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి పథకం వరంలా మారిందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని తహసీల్దార

Read More

తర్నం వాగుపై ఐరన్ బ్రిడ్జి నిర్మించాలి : ఎమ్మెల్యే పాయల్ శంకర్

ఆదిలాబాద్, వెలుగు : జైనథ్ మండలంలోని తర్నం వాగుపై ఐరన్ బ్రిడ్జి నిర్మించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అధికారులను కోరారు. మంగళవారం హైదరాబాద్ లో నేషనల్ హైవే

Read More

టార్గెట్ 53 లక్షలు..వన మహోత్సవం కోసం నర్సరీల్లో మొక్కలు రెడీ 

పకడ్బందీగా చేపట్టేందుకు  ప్రత్యేక  ప్రణాళిక  ఆసిఫాబాద్ , వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పదో వన మహోత్సవం

Read More

అధికారుల తీరుపై గ్రామస్తుల ఆగ్రహం

విధులకు హాజరుకావడం లేదని సబ్ సెంటర్​కు తాళం  బెల్లంపల్లి రూరల్, వెలుగు : గ్రామంలో సమస్యలు రాజ్యమేలుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ

Read More