
Adilabad District
జైనూర్లో పోలీసులు ఫ్లాగ్మార్చ్
జైనూర్, వెలుగు: శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా పోలీస్ ప్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు ఏఎస్పీ చిత్తరంజన్ అన్నారు. జైనూర్ మండల కేంద్రం మంగళవారం పోలీసులు
Read Moreఇద్దరూ మహిళా ఆటో డ్రైవర్లకు లైసెన్సుల జారీ
నిర్మల్, వెలుగు: డ్రైవింగ్లో శిక్షణ పొందిన ఇద్దరూ మహిళా ఆటో డ్రైవర్లకు మంగళవారం నిర్మల్ ఆర్డీవో దుర్గాప్రసాద్ లైసెన్సులు జారీ చేశారు. లక్ష్మణచాంద మండ
Read Moreవిద్యార్థులకు ఇంగ్లిష్ నైపుణ్యం తప్పనిసరి : డీఈవో రామారావు
నిర్మల్/మంచిర్యాల, వెలుగు: ప్రతి విద్యార్థికీ ఇంగ్లిష్ భాషా నైపుణ్యాలు తప్పనిసరయ్యాయని, జిల్లాలో ఇంగ్లిష్ భాషాభివృద్ధికి ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచర్స్ అస
Read Moreకరెంట్ సమస్యల పరిష్కారానికి సీజీఆర్ఎఫ్ : సీజీఆర్ఎఫ్ చైర్మన్ నారాయణ
తిర్యాణి, వెలుగు: కరెంటు వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారానికి కన్జ్యూమర్ ఫోరమ్ (సీజీఆర్ఎఫ్) పనిచేస్తోందని ఆ సంస్థ చైర్మన్ ఎరుకల నారాయణ అన్నారు. మంగళవా
Read Moreకుంభమేళాలో గుండెపోటుతో నిర్మల్ వాసి మృతి
నిర్మల్, వెలుగు : కుంభమేళాకు వెళ్లిన నిర్మల్ జిల్లా వాసి గుండెపోటుతో మృతిచెందిన ఘటన యూపీలోని కాశీ( వారణాసి)లో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన ప్
Read Moreఆదిలాబాద్జిల్లాలో 78 కిలోల గంజాయి దహనం
ఆదిలాబాద్ టౌన్, వెలుగు : ఆదిలాబాద్జిల్లాలో పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ గంజాయిని సోమవారం నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి శ్రీ మెడికేర్ సర్వీసెస్ సెంట
Read Moreఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు
కాగజ్ నగర్, వెలుగు : పేద ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం నిరంతర కృషి చేస్తుందని అదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నారు. కౌటాల మండలం ముత్య
Read Moreప్రతి గ్రామంలో అంగన్వాడీ భవనం నిర్మిస్తాం : ఎమ్మెల్యే పాయల్ శంకర్
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: జిల్లాలోని అన్ని గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ నిధులతో అంగన్వాడీ భవనాలు నిర్మిస్తామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు
Read Moreక్వాలిటీ విద్య అందించేందుకు కృషి చేస్తా : వివేక్ వెంకటస్వామి
షౌకత్ అలీ స్మారకార్థం లైబ్రరీ భవనం పనులకు శంకుస్థాపన కోల్బెల్ట్, వెలుగు: కోల్బెల్ట్ ప్రాంతంలో కేకే విద్యా విహార్ విద్యాసంస్థలను స్థా
Read Moreఆదిలాబాద్ లో బర్డ్ వాక్ ఫెస్టివల్
ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన బర్డ్ వాక్ ఫెస్టివల్ ఆదివారం ముగిసింది. కాగజ్ నగర్ డివిజన్లోని సిర్పూర్ టీ, పెంచికల్ పేట్, కాగజ్ నగర్ ఫారెస్ట్ రేంజ్ అడవుల్
Read Moreఏడాదిలో 402 మంది రైతుల ఆత్మహత్య : హరీశ్ రావు
ఇంత జరుగుతున్నా సర్కార్ స్పందించడం లేదు: హరీశ్ రావు రుణమాఫీ చేసి ఆదుకోవాలని డిమాండ్ హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడ
Read Moreబ్యాంక్లో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య..బంధువుల ఆందోళన
ఆదిలాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. బ్యాంక్ అధికారులు వేధిస్తున్నారంటూ పురుగుల మందు తాగి ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అసలేం జరిగిందంటే..
Read Moreఅప్పు పైసలు అడిగినందుకు గొంతు కోసిండు!
నిర్మల్, వెలుగు: అప్పు తీసుకున్న పైసలు తిరిగి ఇవ్వాలని అడిగి నందుకు యువతిపై యువకుడు సర్జికల్ బ్లేడ్ తో దాడి చేసిన ఘటన నిర్మల్ జిల్లా కేంద్రంలో జరిగింద
Read More