Adilabad District
మంత్రివర్గంలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి చోటివ్వాలి : మానిక్ డోంగ్రే
కాగజ్ నగర్, వెలుగు: రాష్ట్ర క్యాబినెట్ విస్తరణలో మాల సామాజిక వర్గం నుంచి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి చోటు కల్పించాలని ఆసిఫాబాద్ జిల్లా ఆల్
Read Moreసినిమా స్టైల్లో ... లంచం తీసుకుంటుండగా DEMOను పట్టుకున్న ఏసీబీ
ఆదిలాబాద్ జిల్లాలో సినిమా స్టైల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. మారువేషంలో వచ్చి అవినీతికి పాల్పడుతున్న అధికారులకు దడ పుట్టించారు. ఈ ఊహించని ఘ
Read Moreఆదిలాబాద్ జిల్లాలో అట్రాసిటీ కేసులు ఏప్రిల్లోగా పరిష్కరించాలి : ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
సబ్ ప్లాన్ పక్కదారి పడితే చర్యలు తప్పవు ఆదిలాబాద్, వెలుగు: జిల్లాలో అట్రాసిటీ కేసులు ఏప్రిల్ చివరిలోగా పరిష్కరించాలని, కేసుల విషయంలో నిర్
Read Moreఆదిలాబాద్ జిల్లాలో ఏడు పశువుల వాహనాల పట్టివేత
79 పశువులను గోశాలకు తరలించిన పోలీసులు నేరడిగొండ, వెలుగు: మహారాష్ట్ర నుంచి పశువులను అక్రమంగా తరలిస్తున్న ఏడు వాహనాలను ఆదిలాబాద్ జిల్లా పో
Read Moreవెంకట్రావ్ పేట్లో ఆర్చి ధ్వంసం చేసిన అక్రమార్కులు
కాగజ్ నగర్, వెలుగు: సిర్పూర్ టీ మండలం వెంకట్రావ్ పేట్ సమీపంలో హై లెవల్ బ్రిడ్జిపై నుంచి భారీ వాహనాలు రాకపోకలను నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన ఆర్చిని
Read Moreకేకే ఓసీపీలో సింగరేణి డైరెక్టర్ తనిఖీలు
కోల్ బెల్ట్, వెలుగు: మందమర్రి ఏరియా కల్యాణిఖని ఓపెన్కాస్ట్ మైన్ను సింగరేణి డైరెక్టర్(ప్లానింగ్, ప్రాజెక్ట్, పా) కె.వెంకటేశ్వర్లు ఆదివారం సందర్శించ
Read Moreపక్కాగా ఎగ్జామ్స్ .. టెన్త్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి
ఈనెల 21 నుంచి ఏప్రిల్ 4 వరకు పరీక్షలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 184 ఎగ్జామ్సెంటర్లు హాజరుకానున్న 35,148 మంది విద్యార్థులు ఈసారి గ
Read Moreగ్రూప్ 1లో నిర్మల్ విద్యార్థికి 455 మార్కులు
నిర్మల్, వెలుగు: టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షలో నిర్మల్కు చెందిన ఎర్రవోతు సాయి ప్రణయ్ సత్తా చాటాడు. 455 మార్కులు సాధించారు. ప్రభుత్వ టీచర్
Read Moreకుభీర్ మండలంలో రూ.7.68 కోట్లతో రోడ్డు పనులు ప్రారంభం
కుభీర్/భైంసా, వెలుగు: గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. కుభీర్ మండలంలోని డ
Read Moreసోమనపల్లిలో సీఎం, ఎమ్మెల్యే, ఎంపీ ఫొటోలకు క్షీరాభిషేకం
చెన్నూరు/బెల్లంపల్లి, వెలుగు: చెన్నూరు మండలంలోని సోమనపల్లిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మణానికి ప్రభుత్వం రూ.200 కోట్లు మంజూరు
Read Moreప్రాణాలతో వదిలేశారా..? చనిపోయారని పడేశారా?
చెత్తకుప్పలో చిన్నారి డెడ్ బాడీ యాదగిరి గుట్టలోని పాలిటెక్నిక్ కాలేజీ వద్ద ఘటన యాదగిరిగుట్ట, వెలుగు: చెత్త కుప్పలో చిన్నారి డెడ్ బాడ
Read Moreమంచిర్యాల -అంతర్గాం బ్రిడ్జి రద్దు .. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
గోదావరిపై హైలెవల్ బ్రిడ్జి రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం 2018లో రూ.125 కోట్లతో శాంక్షన్ చేసిన అప్పటి సీఎం కేసీఆర్ అంచనా వ్
Read Moreఆదిలాబాద్ గురుకుల పాఠశాలలో విద్యార్థిని మృతి
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ బాలికల గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థిని మృతి చెందింది. బజారత్నూర్ మండలం మొర్కండి గ్రామానికి చెందిన లాలిత్య గ
Read More












