Adilabad District

ఆదిలాబాద్ గురుకుల పాఠశాలలో విద్యార్థిని మృతి

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ బాలికల గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థిని మృతి చెందింది. బజారత్నూర్ మండలం మొర్కండి గ్రామానికి చెందిన లాలిత్య  గ

Read More

రొంపల్లిలో అంబులెన్సులో డెలివరీ

తిర్యాణి, వెలుగు: ఓ మహిళకు సిబ్బంది అంబులెన్స్​లోనే డెలివరీ చేశారు. తిర్యాణి మండలం రొంపల్లి పంచాయతీలోని రాంజీగుడాకు చెందిన కుర్సెంగ లక్ష్మికి శనివారం

Read More

ఆడదస్నాపూర్ లో షార్ట్ సర్క్యూట్ తో మూడిండ్లు దగ్ధం

ఓ ఎద్దు మృతి.. రెండింటికి గాయాలు ఆసిఫాబాద్, వెలుగు: ఆసిఫాబాద్ మండలం ఆడదస్నాపూర్ లో శుక్రవారం రాత్రి షార్ట్​సర్క్యూట్ కారణంగా మూడిండ్లు దగ్ధమయ్

Read More

సింగరేణి స్థలాల్లోని ఇండ్లకు పట్టాలివ్వాలి : ఎంపీ గడ్డం వంశీకృష్ణ

కోల్ బెల్ట్​ , వెలుగు: నస్పూర్​ మండలం శ్రీరాంపూర్ ​ఏరియాలోని సింగరేణి ఖాళీ స్థలాల్లో నిర్మించుకున్న ఇండ్లకు పట్టాలు ఇప్పించాలని కోరుతూ స్థానికులు పెద్

Read More

భీమారం మండలంలో టైలరింగ్ ​ట్రైనింగ్​ సెంటర్ ​ప్రారంభం

జైపూర్ (భీమారం), వెలుగు: మహిళలు లేనిదే మానవ సృష్టి లేదని భీమారం ఎస్సై శ్వేత అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మంచిర్యాల లయన్స్ క్లబ్ (గౌతమి) పీఆర్​సీ

Read More

విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక చర్యలు : సీవోఈలో బస చేసిన కలెక్టర్

బెల్లంపల్లి/ నస్పూర్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవ

Read More

లారీని ఢీ కొట్టిన బస్సు..ఇద్దరు అక్కడిక్కడే మృతి

ఆదిలాబాద్ జిల్లా జందాపూర్ లో  ఘోర  రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ప్రైవేట్  బస్సు ఢీ కొట్టింది‌..  ఈ ప్రమాదంలో డ్రై

Read More

నీట్ పరీక్షకు సెంటర్లను గుర్తించండి :కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్, వెలుగు: మే 4న జరిగే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) యూజీ పరీక్ష నిర్వహణకు జిల్లాలో ఎగ్జామ్​సెంటర్లను గుర్తించి రిపోర్ట్ సమర్

Read More

గడువులోగా గగనమే.. ఉపాధి హామీ పథకం కింద కొనసాగుతున్న సీసీ రోడ్ల నిర్మాణం

684 పనులకు రూ. 32.93 కోట్లు మంజూరు పెండింగ్​లోనే 614 పనులు ప్రారంభానికి నోచుకోని సగం పనులు  మార్చి 31 లోగా పూర్తి చేయకుంటే నిధులు వెనక్క

Read More

మహా రాష్ట్రలో ట్రాలీ బోల్తా.. ఆదిలాబాద్‌‌కు చెందిన 12 మందికి గాయాలు

నలుగురి పరిస్థితి విషమం గుడిహత్నూర్, వెలుగు : మహారాష్ట్రలో ట్రాలీ పల్టీ కొట్టిన ఘటనలో ఆదిలాబాద్‌‌ జిల్లాకు చెందిన 12 మంది గాయపడ్డారు

Read More

ఆదిలాబాద్ జిల్లాలో మండే ఎండ.. గొడుగే అండ

ఆదిలాబాద్ - వెలుగు ఫొటోగ్రాఫర్ : రోజురోజుకూ ఎండలు పెరిగిపోతున్నాయి. మండుతున్న ఎండలకు బయటకి రావాలంటేనే జనాలు జంకుతున్నారు. అవసరాల కోసం బయటకు వచ్చినా గొ

Read More

బాలశక్తి ని పకడ్బందీగా కొనసాగించాలి : కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్, వెలుగు: బాలశక్తి కార్యక్రమాన్ని పకడ్బందీగా కొనసాగించాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్​ల

Read More

పోచమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు

బజార్​హత్నూర్, వెలుగు: మండలంలోని దేగామలో కొలువైన పోచమ్మ ఆలయానికి మంగళవారం ఆదివాసీలు పోటెత్తారు. సంప్రదాయాల డప్పు, డోలు వాయిద్యాలతో ఎడ్ల బండ్లతో, కాలి

Read More