Hyderabad news

ఎంపీ వంశీకృష్ణ ఉన్నతంగా ఎదగాలి : ఎమ్మెల్యే ఎంఎస్​ రాజ్​ఠాకూర్​

గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఉన్నతంగా ఎదగాలని ఎమ్మెల్యే ఎంఎస్​ రాజ్‌‌‌‌‌‌‌‌ఠాకూర్‌

Read More

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నామినేషన్ల సందడి .. సిటీలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు

భారీ ర్యాలీలతో దద్దరిల్లిన ప్రధాన సెంటర్లు కరీంనగర్, వెలుగు: కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు నా

Read More

స్టేషన్​ రికార్డులపై అవగాహన ఉండాలి : ఎస్పీ రూపేశ్

సంగారెడ్డి టౌన్, వెలుగు: రైటర్స్ కొరతను అధిగమించడానికి కొత్తగా చేరిన కానిస్టేబుళ్లకు 3 రోజుల శిక్షణ తరగతులను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ రూపేశ్ సోమవారం తె

Read More

ఫిబ్రవరి 25 నుంచి మహాశివరాత్రి జాతర : కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సందీప్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఝా

వేములవాడలో జాతర నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు చేయాలి రాజన్న సిరిసిల్ల, వెలుగు: అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి మహా శివరాత్రి జాతరను సక్సెస్

Read More

అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో ఆధునిక శిక్షణ : సంజయ్ కుమార్

నస్పూర్, వెలుగు: ఐటీఐలతో పాటు కొత్తగా ఏర్పాటు చేస్తున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) ద్వారా అడ్వాన్స్డ్​టెక్నాలజీతో శిక్షణ అందించేందుకు ప్రత్య

Read More

ఆసిఫాబాద్ జిల్లాలో 3,54,691 మంది ఓటర్లు

ఆసిఫాబాద్, వెలుగు: కుమ్రంభీం ఆసిఫా బాద్ జిల్లాలో ఓటర్ల లెక్క తేలింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన ఓటర్ల తుది జాబితాను సోమవారం జడ్పీ

Read More

తెలంగాణ స్కిల్ వర్సిటీకి నిధులు ఇవ్వలేం : కేంద్ర ప్రభుత్వం

లోక్ సభలో ఎంపీ చామల ప్రశ్నకు  కేంద్ర మంత్రి జయంత్ ఆన్సర్​ పలు స్కీంల ద్వారా క్రెడిబిలిటీ సంస్థలకు ఆర్థిక సహకారం అందిస్తున్నట్టు వెల్లడి 

Read More

మంచిర్యాల జిల్లాలో ఘనంగా ఎంపీ వంశీకృష్ణ బర్త్​డే వేడుకలు

నెట్​వర్క్, వెలుగు: కేంద్ర మంత్రి దివంగత కాకా వెంకటస్వామి, ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి ఆశయాలతో రాజకీయాల్లోకి వచ్చిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

Read More

నిర్మల్ జిల్లాలో అట్టహాసంగా తైక్వాండో పోటీలు

నిర్మల్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ఎంతగానో ప్రోత్సహిస్తోందని నిర్మల్​ జిల్లా లైబ్రరీ చైర్మన్ అర్జుమంద్​ అన్నారు. సోమవారం ది నిర్మల్ జిల్లా టై

Read More

వికసిత్ భారత్ దిశగా అడుగులు వేయాలి : గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి

నిర్మల్, వెలుగు: జ్ఞాన సంపదతోనే దేశం అభివృద్ధి చెందుతుందని త్రిపుర గవర్నర్ ఎన్.ఇంద్రసేనారెడ్డి అన్నారు. సోమవారం నిర్మల్ లో జరిగిన ఓ ప్రైవేట్​కార్యక్రమ

Read More

పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టి పెట్టాలి : కలెక్టర్ అభిలాష అభినవ్

ఖానాపూర్, వెలుగు: పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన పారిశుద్ధ్యం, పచ్చదనం పెంపొందేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అధికార

Read More

ఏడాదిలో 56 వేల ఉద్యోగాలు భర్తీ : పీసీసీ చీఫ్​ మహేశ్ ​గౌడ్​

కాంగ్రెస్​ అంటేనే కమిట్​మెంట్ ​ఉన్న పార్టీ డిపాజిట్  రాదన్న భయంతోనే ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరం బీజేపీతో కేసీఆర్​కు లోపాయికారి ఒప్పం

Read More

విద్యను కాషాయీకరణం చేసే కుట్ర : ఏఐఎస్‌ఎఫ్​

అందుకే యూజీసీ ముసాయిదా తీసుకొచ్చారు హైదరాబాద్, వెలుగు: విద్యా కాషాయీకరణలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం యూజీసీ ముసాయిదాను తీసుకొచ్చిందని ఏఐఎస్&zwn

Read More