
Hyderabad news
ఎండలు పెరగగానే చార్మినార్కు రిపేర్లు: ఏఎస్ఐ
హైదరాబాద్ సిటీ, వెలుగు: చార్మినార్ కు త్వరలోనే రిపేర్లు చేస్తామని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ)అధికారులు తెలిపారు. ఈ నెల 3న మధ్యాహ్నం భారీ వర్షం
Read Moreఇయ్యల (ఎప్రిల్ 06న) భద్రాచలానికి సీఎం రేవంత్
భద్రాచలం, వెలుగు : భద్రాచలంలో నేడు జరిగే సీతారాముల కల్యాణానికి సీఎం రేవంత్రెడ్డి హాజరుకానున్నారు. ఆదివారం ఆయన హైదరాబాద్ నుంచి ఉదయం 8.45 గంటలకు
Read Moreగాంధీలో స్టేట్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్ రెడీ
మొత్తం ఆరు ఆపరేషన్ థియేటర్లతో ఏర్పాటు రూ.45 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మాణం హార్ట్, కిడ్నీ, లంగ్, లివర్ ట్రాన్స్
Read Moreనిత్యావసర స్టోర్లకు అమెరికన్ల రష్
వాషింగ్టన్: వివిధ దేశాలపై భారీగా సుంకాలు విధిస్తూ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఆ దేశ పౌరులపై తీవ్రంగా ప్రభావం
Read Moreనేటి నుంచి మహాలక్ష్మి యాగం
దిల్ సుఖ్ నగర్, వెలుగు: ఆర్కే పురం అష్టలక్ష్మి దేవాలయంలో ఈ నెల 6 నుంచి 11వ తేదీ వరకు శ్రీమహాలక్ష్మి యాగం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఫౌండర్ గౌరిశెట్టి చంద
Read Moreవచ్చే మార్చి నాటికి నక్సలిజం అంతం: చత్తీస్గఢ్లో కేంద్రమంత్రి అమిత్ షా
దంతెవాడ: మావోయిస్టులు ఆయుధాలను విడిచి, అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. 2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజం పూర్తిగా
Read Moreదృష్టి మరల్చి చోరీలు.. మహిళా గ్యాంగ్అరెస్ట్
9 తులాల గోల్డ్.. రూ.లక్ష క్యాష్ స్వాధీనం హైదరాబాద్ సిటీ, వెలుగు: దృష్టి మరిల్చి దొంగతనాలకు పాల్పడుతున్న మహిళల గ్యాంగ్ను మాదన్నపేట పోలీ
Read Moreహైదరాబాద్ సిటీలో తగ్గిన గాలి కాలుష్యం
హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలో గాలి కాలుష్యం తగ్గింది. శనివారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 72గా నమోదైంది. సాధారణంగా102 నుంచి 110 వరకు నమోదవుతూ ఉంటుంది. &
Read Moreబీజేపీ తర్వాతి టార్గెట్ చర్చి భూములే: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: దేశంలోకెల్లా అత్యధిక భూములు కలిగిన క్రైస్తవ సమాజమే బీజేపీ నెక్స్ట్ టార్గెట్ కావొచ్చని లోక్సభలో ప్రతిపక
Read Moreసీజీఓ టవర్పై నుంచి దూకి ఐటీ ఇన్ స్పెక్టర్ ఆత్మహత్య
పద్మారావునగర్/జీడిమెట్ల, వెలుగు: కవాడిగూడలోని సెంట్రల్గవర్నమెంట్ఆఫీసెస్(సీజీఓ) టవర్పై నుంచి దూకి ఓ ఐటీ ఇన్స్పెక్టర్ సూసైడ్చేసుకున్నారు. ఈసీఐఎల్ల
Read Moreబాబు జగ్జీవన్ రామ్కు ఘన నివాళి
హైదరాబాద్సిటీ నెట్వర్క్, వెలుగు: స్వాతంత్ర్య సమర యోధుడు, మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతిని శనివారం సిటీలో ఘనంగా నిర్వహించారు. తార్నాక డివిజ
Read Moreప్రతిపక్షాల ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టండి : పొన్నం
హెచ్సీయూ భూములపై ప్రజలకు నిజాలు చెప్పండి యూత్ కాంగ్రెస్ నేతలకు పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ పిలుపు పార్టీ కోసం బాగా పని చేయాలి: పొన్నం &n
Read Moreప్లాట్ల రిజిస్ట్రేషన్ను తిరస్కరించడం కరెక్టే
స్పష్టం చేసిన హైకోర్టు హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మణికొండ జాగీరు గ్రామంలో సర్వే నెం.250లో జనచైతన్య హౌసింగ్
Read More