
Hyderabad news
ప్రజాస్వామ్య సమగ్రత పరిరక్షణకు చర్యలు తీసుకోండి .. స్పీకర్ ఓం బిర్లాకు ఎంపీ చామల లేఖ
న్యూఢిల్లీ, వెలుగు: పార్లమెంటరీ ప్రజాస్వామ్య సమగ్రతను పరిరక్షించేందుకు తక్షణ చర్యలు అవసరమని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.
Read Moreప్రజావసరాలకు అనుగుణంగా లింక్ రోడ్లు..భూసేకరణ ఖర్చుకు వెనకాడొద్దు : సీఎం రేవంత్ రెడ్డి
ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, వెలుగు: హైద&z
Read Moreపదిహేనేండ్లుగా కొడంగల్ ప్రజలు నా వెన్నంటే ఉన్నరు..రాష్ట్రాన్ని పాలించే శక్తినిచ్చారు: సీఎం రేంత్రెడ్డి
కొడంగల్ శ్రీమహాలక్ష్మి వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరు స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పణ కొడంగల్, వెలుగు: పదిహేనేండ్లుగా మంచిచెడు
Read Moreఅమిత్షా.. అంబేద్కర్ను అవమానించిండు..మహనీయుడిపై అనుచిత వ్యాఖ్యలు దారుణం: సీఎం రేవంత్ రెడ్డి
అధికారం పోయిందన్న దుఃఖంలో బీఆర్ఎస్ నేతలు కొడంగల్ను దెబ్బతీసేందుకు వారు కుట్రలు చేస్తున్నరు అభివృద్ధికి అడ్డుపడే వాళ్లను ప్రజలు వదలరని హెచ్చర
Read Moreకోస్టల్ ఏరియాలో జర్మనీ కంపెనీ రూ.12 వేల కోట్ల పెట్టుబడి
న్యూఢిల్లీ: కెమికల్ సెక్టార్కు చెందిన జర్మనీ కంపెనీ మనదేశంలో 1.5 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.12 వేల కోట్లు) ఇన్వెస్ట్ చేయడానికి అంగీకరించిందని కేంద
Read Moreఅంబుజా సిమెంట్స్సీఈఓ వినోద్
న్యూఢిల్లీ: అదానీ గ్రూపునకు చెందిన అంబుజా సిమెంట్స్ వినోద్బహెటీని సీఈఓగా నియమించింది. ప్రస్తుతం ఈయన సీఎఫ్ఓగా పనిచేస్తున్నారు. అజయ్ కపూర్ను మేనేజి
Read Moreభారత్లో ఇన్- కార్ ఉత్పత్తుల తయారీ.. ప్రకటించిన పయనీర్
హైదరాబాద్, వెలుగు: గ్లోబల్ సౌండ్ సొల్యూషన్స్ కంపెనీ పయనీర్ కార్పొరేషన్ వచ్చే ఏడాది మనదేశంలో ఇన్-–కార్ ఉత్పత్తుల తయారీని ప్రారంభించనున్నట్లు
Read Moreతెలంగాణలో ఏప్రిల్ నుంచి వృద్ధులకు 5 లక్షల ఆరోగ్య బీమా
రాష్ట్రంలో అందుబాటులోకి రానున్న కేంద్ర ప్రభుత్వ పథకం ఆధార్ కార్డులో 70 ఏండ్ల వయసు ఉంటే చాలు ఆరోగ్య శ్రీ, పీఎంజేఏవై ద్వారా లబ్ధిపొందుతున్నవారూ అ
Read Moreఆఫీసు జాగాకు కొరత.. డిమాండ్ మాత్రం యదాతథం
న్యూఢిల్లీ: డిమాండ్ బాగానే ఉన్నప్పటికీ ఈ ఏడాది జనవరి–-మార్చి కాలంలో మనదేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఆఫీసు స్థలం కొత్త సరఫరా ఒక శాతం తగ్గి 99 లక్ష
Read More11 నెలల్లో బ్యాంకులు ఇచ్చిన అప్పులు .. రూ.15.3 లక్షల కోట్లు.. పర్సనల్ లోన్ల వాటానే ఎక్కువ
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి 11 నెలల్లో బ్యాంకులు కొత్తగా రూ.15.3 లక్షల కోట్ల రుణాలను మంజూరు చేశాయి. దీంతో వీటి మొత్తం లోన్&zw
Read Moreగ్రామాల అభివృద్ధే ధ్యేయం .. కార్పొరేట్ సంస్థలు ముందుకురావడం హర్షణీయం : మంత్రి సీతక్క
ములుగు/ ఏటూరునాగారం, వెలుగు : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని, సీఆర్ఎస్ నిధులతో కార్పొరేట్ సంస్థలు ముందుకు రావడం హర్షణీయమని
Read Moreక్రెడిట్కార్డు వివరాలతో 1.11లక్షలు డ్రా..జియో ఫైబర్టెక్నీషియనే దొంగ
బషీర్బాగ్, వెలుగు: ఓ వృద్ధుడి క్రెడిట్ కార్డు కొట్టేసి రూ.1.11లక్షలు వాడుకున్న జియో ఫైబర్టెక్నీషియన్ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నగరాని
Read Moreబ్యాంకులు బాదేస్తున్నయ్ బాబోయ్.. హిడెన్ చార్జీలు ఎన్నో .. వీటిపై అవగాహన తప్పనిసరి
న్యూఢిల్లీ: మనదేశంలోని బ్యాంకులు ఎన్నో రకాల సేవలు అందిస్తుంటాయి. వీటిలో ఉచితంగా అందించే వాటికంటే చార్జీలు పడేవే ఎక్కువ ఉంటాయి. ఈ సంగతి తెలియక చాలా మంద
Read More