Hyderabad news

ప్రజాస్వామ్య సమగ్రత పరిరక్షణకు చర్యలు తీసుకోండి .. స్పీకర్ ఓం బిర్లాకు ఎంపీ చామల లేఖ

న్యూఢిల్లీ, వెలుగు: పార్లమెంటరీ ప్రజాస్వామ్య సమగ్రతను పరిరక్షించేందుకు తక్షణ చర్యలు అవసరమని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

Read More

పదిహేనేండ్లుగా కొడంగల్​ ప్రజలు నా వెన్నంటే ఉన్నరు..రాష్ట్రాన్ని పాలించే శక్తినిచ్చారు: సీఎం రేంత్​రెడ్డి

కొడంగల్​ శ్రీమహాలక్ష్మి వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరు స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పణ కొడంగల్, వెలుగు: పదిహేనేండ్లుగా మంచిచెడు

Read More

అమిత్​షా.. అంబేద్కర్​ను అవమానించిండు..మహనీయుడిపై అనుచిత వ్యాఖ్యలు దారుణం: సీఎం రేవంత్ ​రెడ్డి

అధికారం పోయిందన్న దుఃఖంలో బీఆర్​ఎస్​ నేతలు కొడంగల్​ను దెబ్బతీసేందుకు వారు కుట్రలు చేస్తున్నరు అభివృద్ధికి అడ్డుపడే వాళ్లను ప్రజలు వదలరని హెచ్చర

Read More

కోస్టల్ ఏరియాలో జర్మనీ కంపెనీ రూ.12 వేల కోట్ల పెట్టుబడి​

న్యూఢిల్లీ: కెమికల్ ​సెక్టార్​కు చెందిన జర్మనీ కంపెనీ మనదేశంలో 1.5 బిలియన్​ డాలర్లు (దాదాపు రూ.12 వేల కోట్లు) ఇన్వెస్ట్​ చేయడానికి అంగీకరించిందని కేంద

Read More

అంబుజా సిమెంట్స్​సీఈఓ వినోద్​

న్యూఢిల్లీ: అదానీ గ్రూపునకు చెందిన అంబుజా సిమెంట్స్​ వినోద్​బహెటీని సీఈఓగా నియమించింది. ప్రస్తుతం ఈయన సీఎఫ్​ఓగా పనిచేస్తున్నారు. అజయ్​ కపూర్​ను మేనేజి

Read More

భారత్‌‌లో ఇన్- కార్ ఉత్పత్తుల తయారీ.. ప్రకటించిన పయనీర్

హైదరాబాద్​, వెలుగు: గ్లోబల్​ సౌండ్​ సొల్యూషన్స్​ కంపెనీ పయనీర్ కార్పొరేషన్ వచ్చే ఏడాది మనదేశంలో ఇన్-–కార్ ఉత్పత్తుల తయారీని ప్రారంభించనున్నట్లు

Read More

తెలంగాణలో ఏప్రిల్​ నుంచి వృద్ధులకు 5 లక్షల ఆరోగ్య బీమా

రాష్ట్రంలో అందుబాటులోకి రానున్న కేంద్ర ప్రభుత్వ పథకం ఆధార్ కార్డులో 70 ఏండ్ల వయసు ఉంటే చాలు ఆరోగ్య శ్రీ, పీఎంజేఏవై ద్వారా లబ్ధిపొందుతున్నవారూ అ

Read More

ఆఫీసు జాగాకు కొరత.. డిమాండ్​ మాత్రం యదాతథం

న్యూఢిల్లీ: డిమాండ్ బాగానే ఉన్నప్పటికీ ఈ ఏడాది జనవరి–-మార్చి కాలంలో మనదేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఆఫీసు స్థలం కొత్త సరఫరా ఒక శాతం తగ్గి 99 లక్ష

Read More

11 నెలల్లో బ్యాంకులు ఇచ్చిన అప్పులు .. రూ.15.3 లక్షల కోట్లు.. పర్సనల్ లోన్ల వాటానే ఎక్కువ

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి 11 నెలల్లో బ్యాంకులు కొత్తగా రూ.15.3 లక్షల కోట్ల రుణాలను మంజూరు చేశాయి. దీంతో వీటి మొత్తం లోన్‌&zw

Read More

గ్రామాల అభివృద్ధే ధ్యేయం .. కార్పొరేట్ సంస్థలు ముందుకురావడం హర్షణీయం : మంత్రి సీతక్క

ములుగు/ ఏటూరునాగారం, వెలుగు : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని, సీఆర్ఎస్ నిధులతో కార్పొరేట్ సంస్థలు ముందుకు రావడం హర్షణీయమని

Read More

క్రెడిట్​కార్డు వివరాలతో 1.11లక్షలు డ్రా..జియో ఫైబర్​టెక్నీషియనే దొంగ

బషీర్​బాగ్, వెలుగు: ఓ వృద్ధుడి క్రెడిట్ కార్డు కొట్టేసి రూ.1.11లక్షలు వాడుకున్న జియో ఫైబర్​టెక్నీషియన్​ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నగరాని

Read More

బ్యాంకులు బాదేస్తున్నయ్​ బాబోయ్‌.. హిడెన్​ చార్జీలు ఎన్నో .. వీటిపై అవగాహన తప్పనిసరి

న్యూఢిల్లీ: మనదేశంలోని బ్యాంకులు ఎన్నో రకాల సేవలు అందిస్తుంటాయి. వీటిలో ఉచితంగా అందించే వాటికంటే చార్జీలు పడేవే ఎక్కువ ఉంటాయి. ఈ సంగతి తెలియక చాలా మంద

Read More