Hyderabad news

బిల్లిరావు నుంచి గచ్చిబౌలి భూమిని కేసీఆర్ సర్కార్ ఎందుకు తీసుకోలేదు: రేవంత్

తెలంగాణ ప్రతిష్టను దిగజార్చాలని ప్రతిపక్షాలు కుట్రలు పన్నుతున్నాయని.. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతలు, అభివృద్ధి, సంక్షేమంపైనే దృష్టి పెట్

Read More

కునాల్ కమ్రాకు అండగా ఫ్యాన్స్.. లక్షల్లో విరాళాలు..

స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఎకనాథ్ షిండేపై వేసిన సెటైర్లు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.. కునాల్ వ్యాఖ్యలకు నిరసనగా శ

Read More

రేవంత్ విద్యా కిట్ తీసుకురావాలి: ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి

మారుతున్న విద్యా వ్యవస్థ తీరుకు అనుగుణంగా ‘రేవంత్ విద్యా కిట్’ పేరుతో షూస్, టై, బెల్ట్.. ఇలా 16 అంశాలతో కూడిన కిట్ ను రాష్ట్రంలోని స్టూడెం

Read More

ఇంటర్ విద్య వ్యాపారమైంది: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

రాష్ట్రంలో ఇంటర్ విద్య వ్యాపారంగా మారిందని, ర్యాంకుల మాయలో పడి పేరెంట్స్ లక్షల రూపాయలు ధారపోస్తున్నారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. రాష్ట్రంలో

Read More

ప్రక‌టన‌ల పేరిట గత బీఆర్ఎస్ ప్రభుత్వం దోపిడీ : పొంగులేటి శ్రీ‌నివాస్​రెడ్డి

ఇతర రాష్ట్రాల్లో ప్రచారానికే రూ.564 కోట్లు ఖర్చు: మంత్రి పొంగులేటి సొంత పత్రికలు నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడేకు టారిఫ్​ల ద్వారా దోచిపెట్టిన్రు

Read More

ప్రణాళికాబద్ధంగా ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ : కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్

ఖమ్మం కార్పొరేషన్, వెలుగు : మండలాల్లోని పైలట్ గ్రామాల్లో మంజూరు చేసిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ కు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని ఖమ

Read More

ఖమ్మం జిల్లాలో టెన్త్​ ఎగ్జామ్​సెంటర్​ను తనిఖీ చేసిన కలెక్టర్

ఖమ్మం కార్పొరేషన్, వెలుగు : జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ తెలిపారు. బుధవారం రిక్కా బజార్  ప్రభుత

Read More

డిచ్​పల్లి మండలంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

డిచ్​పల్లి, వెలుగు :  మండలంలోని నడిపల్లిలో  రూ. 15 లక్షలతో సీసీ రోడ్ల పనులను కాంగ్రెస్​ నేతలు బుధవారం ప్రారంభించారు. ఉపాధి హామీ పథకం కింద రూ

Read More

వడ్డీ వ్యాపారుల ఇండ్లపై దాడులు.. కామారెడ్డి జిల్లాలో 16 కేసులు నమోదు

కామారెడ్డి​, వెలుగు : కామారెడ్డి జిల్లాలో అక్రమ వడ్డీ వ్యాపారం చేస్తున్న వారిపై బుధవారం పోలీసులు ఉక్కుపాదం మోపారు. జిల్లా వ్యాప్తంగా  69 చోట్ల తన

Read More

ఎస్సారెస్పీ నుంచి ఏప్రిల్ 9 వరకు సాగునీటి విడుదల

బాల్కొండ, వెలుగు : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి యాసంగి కోసం ఏప్రిల్ 9 వరకే సాగునీటి విడుదల జరుగుతోందని ప్రాజెక్టు ఎస్ఈ శ్రీనివాస్ గుప్తా తెలిపారు. &n

Read More

పాయింట్ ఆఫ్ ఆర్డర్​పై రచ్చ..

సభలో కోర్టు గురించి ఎలా మాట్లాడ్తరు?: హరీశ్ రావు పార్లమెంట్​లో మాట్లాడే అధికారం ఉంటది: మంత్రి ఉత్తమ్​ కోర్టుల గురించి రేవంత్ కామెంట్ చేయలేదు: మ

Read More

లింగంపేట తహసీల్దార్ ఆఫీస్ ఖాళీ..ఆందోళనకు దిగిన రైతులు

పనుల నిర్వహణలో జాప్యం సర్వర్​ డౌన్​ అంటూ సాకులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ను వేడుకుంటున్న అన్నదాతలు  లింగంపేట, వెలుగు : లింగంపేట తహ

Read More

మేయర్​తో ఇండియనా స్టేట్ బృందం భేటీ

హైదరాబాద్ సిటీ, వెలుగు: పదిహేనేండ్ల కింద జీహెచ్ఎంసీతో ‘సిస్టర్ సిటీ ఒప్పందం’ చేసుకున్న అమెరికాకు చెందిన ఇండియనా స్టేట్ ప్రతినిధుల బృందం బు

Read More