
Hyderabad news
తల్లి చనిపోయిందని సొంతూరుకి పోతే.. హైదరాబాద్లో ఇల్లు గుల్ల.. 25 తులాల బంగారం దోచుకెళ్లారు
సికింద్రాబాద్: సికింద్రాబాద్ పరిధిలోని బోయిన్ పల్లిలో దొంగలు రెచ్చిపోయారు. తల్లి చనిపోయిందని ఊరికి వెళ్లి కార్యక్రమలు పూర్తి చేసుకుని మళ్లీ బోయిన్పల్
Read Moreయాంకర్ శ్యామలకు కష్ట కాలం.. ఆమె వంతు కూడా రానే వచ్చింది !
హైదరాబాద్: బెట్టింగ్ యాప్స్ కేసులో విచారణకు రంగం సిద్ధమైంది. రేపటి నుంచి ముమ్మరంగా విచారణ సాగనుంది. హైకోర్టు ఆదేశాల మేరకు మార్చి 24న(రేపు) నటి శ్యామల,
Read Moreహనుమకొండ-కరీంనగర్ హైవేపై ఘోరం.. యాక్సిడెంట్ వల్ల ఫుల్ ట్రాఫిక్ జామ్
వరంగల్: ఘోర రోడ్డు ప్రమాదం కారణంగా హనుమకొండ-కరీంనగర్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. హసన్ పర్తి పెద్ద చెరువు మూల క్రాసింగ్ దగ్గర రోడ్డు ప్రమాదం జర
Read Moreఏప్రిల్ నుంచి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు.. ఆరు కేజీల సన్న బియ్యం: మంత్రి ఉత్తమ్
హైదరాబాద్: సన్న బియ్యం పంపిణీపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మార్చి 30వ తేదీన హుజుర్ నగర్ పట్టణంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం జర
Read Moreఅమెరికాలో దారుణం.. ఇండియాకు చెందిన తండ్రీకూతురితో తాగుబోతు గొడవ.. గన్తో ఇద్దరినీ కాల్చేశాడు..
వర్జీనియా: అమెరికాలో దారుణం జరిగింది. గుజరాత్కు చెందిన తండ్రి, కూతురు అమెరికాలోని వర్జీనియాలో ఉన్న ఒక డిపార్ట్మెంట్ స్టోర్ ముందు జరిగిన కాల్పుల్లో ప
Read Moreబెట్టింగ్ యాప్ కేసులో బిగ్ ట్విస్ట్.. బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్ పై కేసు
సోషల్ మీడియా సెలెబ్రిటీలు, యూట్యూబర్లతో మొదలైన బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసుల పరంపర ఇప్పుడు టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ లిస్ట్ లో
Read Moreమాజీ మంత్రి విడదల రజినీకి బిగ్ షాక్.. ఏసీబీ కేసు నమోదు..
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలపై వరుస కేసులు నమోదవుతున్నాయి.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు మొదలుకొని.. సోషల్ మీడియా పోస్టు
Read Moreమిషన్ భగీరథ తో ఇంటింటికీ మంచినీరు
తిమ్మాపూర్, వెలుగు: తాగునీటి కోసం వెతకాల్సిన పరిస్థితి రావడం బాధాకరమని కలెక్టర్ పమేలా సత్పతి ఆవేదన వ్యక్తం చేశారు. తిమ్మాపూర్&
Read Moreపెద్దపల్లి జిల్లాలో వడగళ్ల వాన
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలోని ఆరు మండలాల పరిధిలో శుక్రవారం రాత్రి కురిసిన వడగళ్ల వానకు1896 మంది రైతులకు చెందిన 2637 ఎకరాల్లో పంట దెబ్బతింద
Read Moreనర్సాపూర్లో తల్లి, ఇద్దరు పిల్లలు మిస్సింగ్
నర్సాపూర్, వెలుగు: మెదక్ జిల్లా నర్సాపూర్ పీఎస్లో తల్లి, ఇద్దరు పిల్లల మిస్సింగ్ కేస్ నమోదైంది. ఎస్ఐ లింగం తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని సునీతా
Read Moreతల్లి మరణించిన బాధలోనూ టెన్త్ పరీక్ష రాసిన విద్యార్థి
శంకరపట్నం, వెలుగు: తల్లి అనారోగ్యంతో చనిపోగా.. పుట్టెడు దు:ఖంలోనూ ఓ స్టూడెంట్ ఎగ్జామ్&zwnj
Read Moreబెంగళూరులో కుప్పకూలిన 120 అడుగుల రధం.. ఒకరు మృతి
బెంగళూరులోని అనేకల్ లో నిర్వహిస్తున్న ఓ ఊరేగింపులో అపశృతి చోటు చేసుకుంది. శనివారం ( మార్చి 23 ) అనేకల్ లోని హుసుర్ మడ్డురమ్మ గుడి వార్షికోత్సవ వేడుకల్
Read Moreఆర్మూర్ లో ఘనంగా బోనాలు
ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ పెద్ద బజార్ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో శనివారం పెద్దమ్మ తల్లి బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముదిరాజ్ సంఘం పెద్ద మ
Read More