Hyderabad news

బరువు తగ్గడానికి వాడే పాపులర్ మందు ఇండియాకు వచ్చేసింది.. 5 ఎంజీ వయల్‌‌‌‌ 4,375 రూపాయలు

న్యూఢిల్లీ: డయాబెటిస్‌‌‌‌ చికిత్సలో, బరువు తగ్గడానికి వాడే మందు మౌంజరోని ఎలీ లిల్లీ ఇండియాలో లాంచ్ చేసింది. రెగ్యులేటర్స్ నుంచి అన

Read More

వివో బడ్జెట్​ స్మార్ట్ ఫోన్​.. వై19ఈ.. ధర మరీ ఇంత తక్కువనా..?

చైనీస్ స్మార్ట్‌‌‌‌ఫోన్ బ్రాండ్ వివో తన తాజా బడ్జెట్- ఫ్రెండ్లీ స్మార్ట్‌‌‌‌ఫోన్ వివో వై19ఈని భారతదేశంలో విడుద

Read More

మనకూ సొంత బ్రౌజర్: కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్​

న్యూఢిల్లీ: ఇండియా సొంతగా వెబ్​బ్రౌజర్​డెవలప్ చేస్తోందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్​గురువారం ఢిల్లీలో ప్రకటించారు. ఇది డేటాను సురక్షితంగా ఉంచుతుందన

Read More

ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో అగ్నిప్రమాదం.. భారీగా నోట్ల కట్టలు

ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.. ఈ ప్రమాదంలో భారీగా నోట్ల కట్టలు బయటపడటం కలకలం రేపింది. ఈ క్రమంలో ఆయనను మరొక హైకోర్టుకు బదిల

Read More

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి : కలెక్టర్ ​క్రాంతి

సంగారెడ్డి టౌన్, వెలుగు: రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ​క్రాంతి అధికారులను ఆదేశించారు. గురువారం సంగారెడ్డి కలెక్టర్​ఆఫీసులో జిల

Read More

మెదక్ లో దొంగ జ్యోతిష్యుడు అరెస్ట్

మెదక్, వెలుగు: ఒంటరి మహిళలను మాయ మాటలతో లోబరచుకుని బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు గుంజుతున్న దొంగ జ్యోతిష్యుడిని మెదక్  పోలీసులు అరెస్ట్ చేశారు. గు

Read More

ఎమార్‌‌‌‌‌‌‌‌లో అదానీ గ్రూప్‌‌‌‌కు వాటా?

న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్‌‌‌‌ డెవలపర్‌‌‌‌‌‌‌‌ ఎమార్ గ్రూప్‌‌‌‌కి చెంది

Read More

కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం : తూముకుంట నర్సారెడ్డి

ములుగు, వెలుగు: కాంగ్రెస్ పార్టీ తోనే అభివృద్ధి సాధ్యమని సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి అన్నారు. గురువారం మ

Read More

ప్రభుత్వ స్కూళ్లల్లో చదివే స్టూడెంట్స్​ టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి :   కలెక్టర్ ​మనుచౌదరి

కోహెడ, వెలుగు: ప్రభుత్వ స్కూళ్లల్లో చదివే స్టూడెంట్స్​ టెక్నాలజీని అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో కంప్యూటర్​ల్యాబ్​లను ఏర్పాటు చేశామని కలెక్టర్​మనుచౌదరి

Read More

ఎక్స్​టెన్షన్ ఆఫీసర్‌గా సింగరేణి ఉద్యోగి బిడ్డ .. ఇంట్లో నలుగురు ప్రభుత్వ ఉద్యోగులే

బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లిలోని జీఎం ఆఫీస్ కాలనీకి చెందిన సింగరేణి ఉద్యోగి బిడ్డ ఎక్స్​టెన్షన్​ఆఫీసర్​పరీక్షలు సత్తా చాటింది. సింగరేణి కార్మికుడి

Read More

ఖానాపూర్​లో టీహబ్ ఏర్పాటుకు చర్యలు : ఎమ్మెల్యే బొజ్జు పటేల్

ఖానాపూర్, వెలుగు: ఖానాపూర్ పట్టణంలోని 50 పడకల ప్రభుత్వ ఆస్పత్రిలో టీ హబ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అన్నారు. గు

Read More