
Hyderabad news
కొమురవెల్లి మల్లన్న హుండీ ఆదాయం రూ.69,11,633
కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లన్న హుండీ ఆదాయం రూ.69,11,633 వచ్చినట్లు శుక్రవారం ఆలయ ఈవో రామాంజనేయులు, మెదక్ డివిజన్ ఇన్స్పెక్టర్రంగారావు తెలి
Read Moreసంగారెడ్డి ఎస్పీగా పరితోష్ పంకజ్
సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి జిల్లా నూతన ఎస్పీగా పరితోష్ పంకజ్ నియమితులయ్యారు. రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ లను బదిలీ చేస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వ
Read Moreబీహెచ్ఈఎల్ ఫ్లై ఓవర్ను సందర్శించిన ఎంపీ
రామచంద్రాపురం, వెలుగు: బీహెచ్ఈఎల్జంక్షన్లో ట్రాఫిక్ను నియంత్రణకు వీలుగా కొత్తగా బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. పనులు పూర్తి దశకు చేరుకోవడంతో ఎంపీ రఘు
Read Moreపెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు చెల్లించాలి : సీఐటీయూ
సంగారెడ్డి టౌన్, వెలుగు: పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికులకు వేతనాలు చెల్లించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం సంగారెడ్డి లోని కలెక్టరేట్ ఎదుట ఆందోళన
Read Moreఇండస్ట్రియల్ కాంక్లేవ్ 2.0 సక్సెస్
రామచంద్రాపురం (పటాన్చెరు), వెలుగు: పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య అంతరాలను తగ్గించడానికి గీతం యూనివర్సిటీ కెరీర్ గైడెన్స్సెంటర్ఆధ్వర్యంలో శుక్రవారం
Read Moreమహిళల సమానత్వం మన ఇంటినుంచే మొదలవ్వాలి : కలెక్టర్ క్రాంతి
సంగారెడ్డి టౌన్, వెలుగు: మహిళల సమానత్వం మన ఇంటి నుంచే మొదలవ్వాలని, ఇంట్లో మగ పిల్లలను, ఆడపిల్లలను సమానంగా చూడాలని కలెక్టర్ క్రాంతి అన్నారు. అంతర
Read Moreనకిలీ ఏసీబీ కాల్స్తో జాగ్రత్త : ఏసీబీ డీజీ విజయ్ కుమార్
అలాంటి ఫోన్స్ వస్తే 1064కి ఫిర్యాదు చేయండి హైదరాబాద్, వెలుగు: నకిలీ ఏసీబీ కాల్స్తో జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు ఏసీబీ డీ
Read Moreఫోన్ ట్యాపింగ్ సమాచారం ఆర్టీఐ ఇవ్వడం లేదు .. రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరిన హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్పై చేసిన ఫిర్యాదుపై చర్యల వివరాలను సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద కోరినా అందజేయకపోవడంపై వివర
Read Moreఇన్స్పైర్ ప్రదర్శనకు 50 మంది బీసీ గురుకుల స్టూడెంట్స్ ఎంపిక
హైదరాబాద్, వెలుగు: ఇన్స్పైర్ రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు 50 మంది బీసీ గురుకుల విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ స్టూడెంట్లను బీసీ సంక్షేమ శాఖ మంత్
Read Moreఎంఎస్ఎంఈ క్లస్టర్లను ఏర్పాటు చేస్తం: మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, వెలుగు: ఎంతో మందికి ఉపాధి కల్పించే సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) అభివృద్ధి కోసం ఎంఎస్ఎంఈ క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐ
Read Moreమహిళల్లో ఆత్మ స్థైర్యం పెరిగింది: ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం
ముషీరాబాద్, వెలుగు: మహిళల్లో ఆత్మస్థైర్యం పెరిగిందని, సమాజంలో తామూ సగ భాగమంటూ ముందుకు వస్తున్నారని ఎమ్మెల్సీ ప్రొఫెసర్కోదండరాం చెప్పారు. ఒకప్పుడు ఇంట
Read Moreఅంతర్జాతీయ మహిళా దినోత్సవం.. రేవంత్ సర్కార్ మహిళల కోసం ఎంత చేస్తుందో చూడండి..
మహిళలను గౌరవించే సమాజం నిత్యం సస్యశ్యామలంగా ఉంటుందని ప్రగాఢంగా విశ్వసించే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆడపడుచులకు పెద్దపీట వేసి పరిపాల
Read Moreఎక్కువ మంది పిల్లల్ని కనడానికి మహిళలేమైనా ఫ్యాక్టరీలా: సీపీఐ నారాయణ
డీలిమిటేషన్ పై దేశవ్యాప్తంగా పెద్దఎత్తున చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే... డీలిమిటేషన్ అంశంతో జనాభా పెరుగుదల ఆవశ్యకతను తెరపైకి తెచ్చింది. తమిళనాడు సీ
Read More