Hyderabad news

బనకచర్లకు నీళ్లు తీస్కుంటే తప్పేంటి.. సముద్రంలోకి వృథాగా పోయే నీళ్లపై రాజకీయాలా?: చంద్రబాబు

నేను కాళేశ్వరం ప్రాజెక్టును వద్దనలేదే?   తెలంగాణలో ఇంకా ప్రాజెక్టులు కట్టుకోండి   మిగిలిపోయి కిందకొచ్చిన నీళ్లనే  తాము వాడు

Read More

వీసాల పేరుతో మోసాలు...తక్కువ టైంలో వీసాలు ఇప్పిస్తామంటూ దోపిడీ

లాగిన్‌‌ ఐడీ, సెక్యూరిటీ ఫీచర్లు మార్చేస్తున్న స్కామర్లు క్యాండిడేట్స్ ను లాగవుట్​చేసి డబ్బులు వసూలు స్లాట్‌‌ బుకింగ్‌

Read More

సర్పంచుల పెండింగ్ బిల్లులు ఇవ్వాలి: అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం ఎదుట జేఏసీ నిరసన

ట్యాంక్ బండ్, వెలుగు: సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ రాష్ట్ర సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ మంగళవారం ఎన్టీఆర్ గార్డెన్ వద్ద ఉన్న అతి ప

Read More

ఇందిరమ్మ ఇండ్ల వద్ద ఆక్రమణల కూల్చివేత

జీడిమెట్ల, వెలుగు: నిజాంపేట మున్సిపల్ ​కార్పొరేషన్​ పరిధిలో ఇందిరమ్మ ఇండ్లను ఆనుకుని అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను హైడ్రా అధికారులు మంగళవారం కూల్చివ

Read More

హైదరాబాద్ లో ఈ 10 ఏరియాల్లో నీళ్ల ట్యాంకర్లకు ఫుల్​ డిమాండ్.. సమ్మర్లో చుక్కలే.. !

నిరుటితో పోలిస్తే ఈ మార్చి నాటికే  50 శాతం బుకింగ్స్​ పెరుగుదల రోజుకు 12 వేల నుంచి 14 వేల ట్యాంకర్ల బుకింగ్ హైదరాబాద్​ సిటీ, వెలుగు: గ్

Read More

ప్రభుత్వ సహకారంతో నగరాభివృద్ధి: మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

 హైదరాబాద్ సిటీ/పద్మారావునగర్, వెలుగు: నగరాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తున్నది మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు.  బేగం

Read More

9 నెలలుగా మాకు జీతాలిస్తలేరు: ప్రజాభవన్ ప్రజావాణిలో మినీ అంగన్వాడీ టీచర్లు వినతి

పంజాగుట్ట, వెలుగు: మినీ అంగన్వాడీ టీచర్లకు 9 నెలలుగా జీతాలు పెండింగ్​లో ఉన్నాయని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు  కె.సునీత, కార్యదర్శి జయలక్ష్మి తెలి

Read More

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి: కలెక్టర్ సి నారాయణరెడ్డి

షాద్ నగర్, వెలుగు: విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలని కలెక్టర్ సి నారాయణరెడ్డి కోరారు. మంగళవారం ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని కమ్మదనం సాంఘిక సంక్షేమ గ

Read More

సర్కారు బడి పిల్లల్లో 40 శాతం మందికి ఫ్యాటీ లివర్..

జాగ్రత్తలు తీసుకోకుంటే ఫ్యూచర్​లో ఇబ్బందులు ఏఐజీ హాస్పిటల్స్​సర్వేలో ఆందోళనకర అంశాలు వివరాలు వెల్లడించిన సంస్థ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి

Read More

రూ 1,891 కోట్ల బ‌‌కాయిలు చెల్లించండి .. కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి

పదేండ్లుగా పెండింగ్ పెట్టారు: సీఎం రేవంత్ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో రెండు సార్లు చర్చలు సీఎంఆర్ డెలివ‌‌రీ టైమ్ పొడిగించండి సీఎ

Read More

ఇవాళ ( మార్చి 5 ) ఇంటర్ పరీక్షలు.. హాజరు కానున్న 9.96 లక్షల మంది స్టూడెంట్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇవ్వాల్టి నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 25 వరకు జరగనున్న ఈ ఎగ్జామ్స్.. ఉదయం 9 గంటల నుంచి మధ్యా

Read More

గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీలో అంజిరెడ్డి ముందంజ

రెండో స్థానంలో నరేందర్ రెడ్డి, మూడో స్థానంలో ప్రసన్న హరికృష్ణ   ఓవరాల్​గా లీడ్​లో బీజేపీ క్యాండిడేట్​ ఆరో రౌండ్​ పూర్తయ్యే సరికి 7,11

Read More

అప్పు చేసి పప్పు కూడు.. బంగారం తాకట్టు పెట్టి మరీ.. 2 లక్షల కోట్లు తీసుకున్న దేశ ప్రజలు

భారతదేశంలో డబ్బు లేనిది ఎవరి దగ్గర అండీ.. సెల్ ఫోన్లు వాడుతున్నారు.. బట్టలు కొంటున్నారు.. తీర్థయాత్రలు చేస్తున్నారు.. బైక్స్ కొంటున్నారు.. కార్లు కొంట

Read More