
acb
ఏసీబీ కస్టడీలో గొర్రెల స్కామ్ నిందితులు
గొర్రెపిల్లల కొనుగోళ్లపై ప్రశ్నించిన అధికారులు హైదరాబాద్, వెలుగు: గొర్రెల పంపిణీ స్కీమ్ స్కా
Read Moreట్రైబల్ పిల్లలకు పాల పంపిణీలో స్కామ్.. మాజీ సీడీపీఓ అనిశెట్టి శ్రీదేవి అరెస్ట్
ట్రైబల్ పిల్లలకు పాలు పంపిణీ చేసే ఆరోగ్యలక్ష్మీ మిల్క్ పథకంలో స్కామ్ జరిగినట్లు గుర్తించింది ఏసీబీ. ఈ పథకంలో నిధులను పక్కదారి పట్టించిన మాజీ &nb
Read Moreగొర్రెల స్కాం నిందితుల కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతి
గొర్రెల స్కాంలో అరెస్టై రిమాండ్ లో ఉన్న నలుగురు అధికారులను కస్టడీకి అనుమతించింది ఏసీబీ కోర్టు. ఇవాళ్టి నుంచిమూడు రోజులు నిందితులను విచారించనున్నారు ఏస
Read Moreఆవుల పంపిణీలో 3 కోట్ల గోల్ మాల్!
ఏసీబీ చేతిలో అక్రమాల చిట్టా గొర్రెల తరహాలోనే అవకతవకలు డబ్బు ఇతరుల ఖాతాలకు మళ్లింపు మొన్న గొర్రెలు.. ఇవాళ ఆవులు కదులుతున్న గత ప్రభుత్వ డొంక
Read Moreబీఆర్ఎస్ హయాంలో ఆవుల స్కాం.. రూ.3 కోట్లు గోల్ మాల్
హైదరాబాద్ : పశుసంవర్థక శాఖలో మరో స్కాం వెలుగులోకి వచ్చింది. గొర్రెల తరహాలో పశువుల కొనుగోలులో గోల్ మాల్ చేశారు. 3 కోట్ల రూపాయలు దారిమళ్లించ
Read Moreఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈ కోసూరి రంగరాజు
సూర్యాపేట జిల్లా పంచాయతీరాజ్ విభాగం ఏఈ కోసూరి రంగరాజు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. హుజూర్నగర్ పంచాయతీరాజ్ డీఈ కార్యాలయంలో ఏసీబీ దాడి జరి
Read Moreఏసీబీకి పట్టుబడ్డ జ్యోతికి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని జ్యోతి స్వల్ప అస్వస్థతకు గురైంది. దీంతో అనారోగ్య కారణంగా జ్యోతిని చికత్స కోసం ఏసీబీ అధికార
Read Moreఏసీబీ వలలో నల్గొండ జీజీహెచ్ సూపరింటెండెంట్
రూ.3 లక్షలు తీసుకుంటూ పట్టుబడిన లచ్చూనాయక్ నల్గొండ అర్బన్, వెలుగు: నల్గొండలోని ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ లచ్
Read Moreరూ. 3 లక్షలు లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్
మెడికల్ బిల్లులు చెల్లించడానికి రూ.3 లక్షలు లంచం తీసుకుంటూ నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ లచ్చునాయక్ ఏసీబీ అధికారులకు పట్
Read Moreశివబాలకృష్ణ బినామిలాకు ఏసీబి నోటీసులు
HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో ఏసీబీ లోతుగా దర్యాప్తు చేస్తోంది. శివబాలకృష్ణ బినామీలకు నోటీసులు ఇచ్చిన ఏసీబీ అధికారులు... భరత్, భరణి, సత
Read Moreలంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన దూద్ బౌలి సబ్ రిజిస్ట్రార్
మంగళవారం(ఫిబ్రవరి 13) తెలంగాణలో ఇద్దరు అవినీతి ప్రభుత్వ అధికారులు ఏసీబీ వలకు చిక్కారు. ఓ భూ వివాదంలో రూ.10 లక్షలు లంచం తీసుకుంటూ శామీర్పేట్ తహసీ
Read Moreరూ.10 లక్షల లంచం.. ఏసీబీకి పట్టుబడిన శామీర్పేట్ తహసీల్దార్
మేడ్చల్ జిల్లా: శామీర్పేట్ తహసీల్దార్ సత్యనారాయణ ఏసీబీ వలకు చిక్కాడు. ఓ భూ వివాదంలో 10 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయన్ను పట్టుకున
Read Moreఏసీబీకి చిక్కిన కొండమల్లేపల్లి ఆర్ఐ
దేవరకొండ/ కొండమల్లేపల్లి, వెలుగు : నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి తహసీల్దార్ఆఫీసు ఆర్ఐ పల్లా శ్రీనివాసరెడ్డి రూ.30 వేల లంచం తీసుకుంటు ఏసీబీకి చిక్కాడు
Read More