Adilabad
ఓటమి భయంతోనే వివేక్ వెంకటస్వామి ఇళ్లపై ఐటీ దాడులు : కాంగ్రెస్ కార్యకర్తలు
చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఇండ్లు, ఆఫీసుల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మంచిర్యాలలోని వివేక్ ఇంటితో పాటు, హైదరాబాద్ లోని స
Read MoreVIDEO : చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఇంటిపై ఐటీ దాడులు
చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామిని టార్గెట్ చేశారు పోలీసులు. నిన్న రాత్రి నుంచి ఆయన అనుచరుల ఇండ్లలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఇవాళ
Read Moreఅన్ని వర్గాల సంక్షేమానికి బీఆర్ఎస్ కృషి : జాన్సన్ నాయక్
ఖానాపూర్, వెలుగు: సీఎం కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధికి కృషిచేస్తోందని ఖానాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి
Read Moreకేసీఆర్ పాలనలో ప్రతీ బిడ్డపై లక్ష రూపాయల అప్పు : వివేక్ వెంకటస్వామి
కేసీఆర్ జాతీయ రాజకీయాల కోసం రాష్ట్ర ప్రజల ధనాన్ని ఖర్చు చేశారన్నారు చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి. ఏపీలో ఎన్నికల కోసం 500 కోట్లు, మహా
Read Moreమాలలకు మాట ఇచ్చి తప్పిన చిన్నయ్యను ఓడిస్తాం : కుంబాల రాజేశ్
మాలలకు మాట ఇచ్చి తప్పిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను ఓడించి తీరుతామని మాల మహానాడు నాయకులు ప్రకటించారు. బెల్లంపల్లిలోని ప్రెస్ క్లబ్ లో మాల మహానాడు జిల్
Read Moreప్రజల గురించి నిరంతరం ఆలోచించే వ్యక్తి కోనప్ప: రమాదేవి
కాగజ్ నగర్, వెలుగు: నియోజకవర్గ ప్రజల గురించి నిరంతరం తపించే నాయకుడు కోనేరు కోనప్ప అని ఆయన సతీమణి కోనేరు రమాదేవి అన్నారు. ఆదివారం కాగజ్ నగర్ పట్టణంలోని
Read Moreగిరిజన గ్రామాల రూపురేఖలు మారుస్తా: జాన్సన్ నాయక్
ఖానాపూర్, వెలుగు: ఎమ్మెల్యేగా తనకు ఒక్క అవకాశమిస్తే ఖానాపూర్ నియోజకవర్గ గ్రామాల రూపురేఖలు మారుస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయక్ అన్నారు. ఆదివారం
Read Moreకాంగ్రెస్లో జోష్ నింపిన ప్రియాంక పర్యటన .. సభకు భారీగా తరలివచ్చిన జనం
ఖానాపూర్/ఆసిఫాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ ఆదివారం చేపట్టిన ఖానాపూర్, ఆసిఫాబాద్పర్యటన ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది.
Read Moreఏరియా ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం.. కడుపులోనే బిడ్డ మృతి
నిర్మల్ జిల్లా భైంసా ఏరియా ఆసుపత్రిలో విషాదం చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో కడుపులోనే శిశువు మృతి చెందింది. లోకేశ్వరం మండలం నగర్ గ్రామాని
Read Moreఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు భూములు : ప్రియాంకాగాంధీ
ఆసిఫాబాద్/నిర్మల్, వెలుగు: మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రాజ్యంలోనే పేదలకు భూములు దక్కాయని, గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చారని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప
Read Moreప్రజల సమస్యలు పరిష్కరించడంలో బాల్క సుమన్ ఫెయిల్ : వివేక్ వెంకటస్వామి
పాలవాగు వంతెనపై ఎమ్మెల్యే నిర్లక్ష్యం చెన్నూర్ కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి  
Read Moreకేసీఆర్ను ఇంటికి పంపే టైమొచ్చింది : వివేక్ వెంకటస్వామి
లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో చెన్నూరు ప్రాంతానికి చుక్క నీరు రాలేదని ఆ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆదివారం
Read Moreబీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఒక్కటే : ప్రియాంక గాంధీ
తెలంగాణను ఎలా అభివృద్ది చేయాలో కాంగ్రెస్ కు ఓ విజన్ ఉందన్నారు ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ. అదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్లో కాంగ్రె
Read More











