Andhra Pradesh
విజయి సాయి రెడ్డి విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దు: సీబీఐ
హైదరాబాద్: విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం (జనవరి 27) సీబీఐ కోర్టులో విచారణ జరిగింది
Read Moreఒక పదవిలో.. ఒక వ్యక్తి మూడుసార్లకు మించి ఉండకూడదు : లోకేష్ సంచలన వ్యాఖ్యలు
సోమవారం ( జనవరి 27, 2025 ) విశాఖ కోర్టుకు హాజరైన మంత్రి నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు ఏ బాధ్యత ఇచ్చినా నిర్వర్
Read Moreరఘురామకు షాక్.. జగన్ బెయిల్ రద్దు పిటీషన్ ను డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు..
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది.. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ డిప్యూటీ స్పీకర్ రఘురామ దాఖలు చేసిన పిటీషన్ ను డిస్మి
Read MoreGovt Jobs: 66 విభాగాల్లో 4వేల 597 ఉద్యోగాలు.. నెలాఖరు వరకే గడువు.. దరఖాస్తు చేసుకోండి
గ్రూప్-బి, సీ వంటి ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేచిచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త అందుతోంది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) 4వేల 5
Read Moreతిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం: రెయిలింగ్ ను ఢీకొని నుజ్జునుజ్జయిన కారు..
తిరుమల రెండవ ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటు చేసుకుంది.. ఆదివారం ( జనవరి 26, 2025 ) జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి..తిరుమల రెండవ ఘ
Read Moreకడపలో ఫ్లెక్సీ వార్.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు యాంటీగా బ్యానర్లు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు బిగ్ షాక్..కడపలో ఆర్ట్స్ కాలేజీ వద్ద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ ఫ్లెక్సీలు వెలిశ
Read Moreపద్మశ్రీ అవార్డ్ గ్రహితలకు పవన్ కల్యాణ్ విషెష్.. బాలకృష్ణ, మందకృష్ణ మాదిగకు డిప్యూటీ సీఎం ఏం చెప్పారంటే?
2025 సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. పలు రంగాల్లో విశేష కృషిని అందించిన కళాకారులకు ఈ ప్రతిష్టాత్మక అవ
Read Moreఏపీ నుంచి ఐదుగురికి పద్మ అవార్డులు
హైదరాబాద్, వెలుగు: ఆంధ్రప్రదేశ్ నుంచి ఐదుగురు పద్మ అవార్డులకు ఎంపికయ్యారు. కళల విభాగంలో హీరో నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్ అవా
Read Moreతెలుగు యువతను అసాధారణమైన వ్యక్తులుగా తయారు చేస్తా: సీఎం చంద్రబాబు
దావోస్ పర్యటన నుండి తిరిగొచ్చిన సీఎం చంద్రబాబు పెట్టుబడుల అంశంపై ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగం అడగడం కాదు..ఉద్
Read Moreతిరుమలలో ఏం జరుగుతుంది : ఆలయం ఎదుట ఎమ్మెల్యే ఫొటో షూట్.. గంటన్నరపాటు హంగామా
కలియుగ వైకుంఠం తిరుమల విషయంలో ఇటీవల వరుసగా చోటు చేసుకున్న ఘటనలు చూస్తే ఆలయ పవిత్రతపై శ్రీవారి భక్తులకే కాక సమస్త హిందూ సమాజానికి ఆందోళన కలుగుతోంది. కూ
Read Moreజగన్ విశ్వసనీయత కోల్పోయాడు కాబట్టే విజయసాయిరెడ్డి వెళ్ళిపోయాడు: షర్మిల
వైసీపీ కీలక నేత మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పడం ఏపీ పాలిటిక్స్ లో ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. శుక్రవారం ( జనవరి 24, 2025 ) రా
Read Moreరాజీనామా చేసినంత మాత్రానా.. విజయసాయిరెడ్డి కేసుల నుంచి తప్పించుకోలేరు : గంటా శ్రీనివాసరావు
వైసీపీ కీలక నేత రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పడం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. రాజకీయాల నుంచి త
Read Moreబనకచర్లపై సీఎం, ఇరిగేషన్ మంత్రి ఎందుకు స్పందిస్తలే? : హరీశ్
కేంద్రానికి లేఖ రాయాలి: హరీశ్ హైదరాబాద్, వెలుగు: నీళ్ల విషయంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ ఎమ్మె
Read More












