
Andhra Pradesh
ఆర్టీసీ బస్సులో వైసీపీ వినూత్న నిరసన
తిరుపతి: మహిళలకు ఉచిత బస్సు స్కీమ్ అమలు చేయాలంటూ ప్రతిపక్ష వైసీపీ వినూత్న రీతిలో నిరసన తెలిపింది. వైసీపీ తిరుపతి ఇన్చార్జి భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యం
Read More23న తిరుపతిలో మాలల సింహగర్జన: ముఖ్య అతిథిగా వివేక్ వెంకటస్వామి
తిరుపతిలో 2025, మార్చి 23న జరగనున్న రాయలసీమ మాలల సింహగర్జన భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. ఈ సభకు కాంగ్రెస్ నేత, చెన్నూర
Read Moreవైసీపీకి బిగ్ షాక్: ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా..
2024 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైసీపీకి కీలక నేతలంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైసీపీకి మరో షాక్ తగిలింది. ఎమ్మెల్సీ
Read Moreఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసుల్లో ఏపీ టాప్.. తెలంగాణ స్థానం ఎంతంటే..?
ఎమ్మెల్యేలపై అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్న రాష్ట్రాల జాబితాలో ఏపీ టాప్ ప్లేస్లో నిలిచింది. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు ఉండగా.
Read Moreవాలంటీర్లను కొనసాగించటం లేదు : షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
వాలంటీర్ల అంశంపై ఏపీ శాసనమండలిలో అధికార, ప్రతిపక్షాల వాడి వేడి చర్చ జరిగింది. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లు రూ. 10 వేలు జీతం ఇచ్చి కొనసాగిస్
Read Moreవాలంటీర్లకు రూ.10 వేలు జీతం ఎప్పుడు.. జున్ను, స్వీట్లతో రెడీగా ఉన్నారు: ఎమ్మెల్సీ రమేష్ సెటైర్లు
2024 ఎన్నికల్లో అధికారంలోకి వస్తే వాలంటీర్లకు జీతం రూ.10 వేలు ఇస్తామంటూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే... కూటమి ప్రభుత
Read Moreకూటమి ప్రభుత్వంలో ఆలయాలకు భద్రత లేదు
అవధూత కాశిరెడ్డి నాయన అన్నదాన సత్రం కూల్చివేత ఏపీలో ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. 30 ఏళ్లుగా ఎంతోమంది ఆకలి తీర్చుతున్న నిత్యాన్నదాన సత్రానికి
Read Moreకోటరీ వదలదు.. కోట మిగలదు.. జరిగేది ఇదే: విజయసాయి సంచలన ట్వీట్
వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి జగన్ ను ఉద్దేశిస్తూ ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. రాజులు, రాజ్యాలు, కోటలు, కోటరీలు
Read Moreఆర్థికంగా వెనుకబడినవారిని ఆదుకోవాలి
మేళ్లచెరువు, వెలుగు: కమ్మ కులంలో ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకోవాలని ఏపీలోని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రభుత్వాన్ని కోరారు. మేళ్లచెరువ
Read Moreజనసేన ఆవిర్భావ సభలో వైఎస్సార్ ప్రస్తావన.. జనసైనికుల రియాక్షన్ ఇదే..
జనసేన 12వ ఆవిర్భావ సభ శుక్రవారం ( మార్చి 14 ) పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడలో ఘనంగా నిర్వహించారు. అధికారంలోకి వచ్చాక జనసేన నిర్వహిస్తున్న తొలి బహిర
Read MoreSamyuktha Menon: శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సంయుక్త మీనన్.. ఫోటోలు వైరల్
హీరోయిన్ సంయుక్త మీనన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నేడు (2025 మార్చి 14న) సంయుక్త దయం నైవేద్య విరామం సమయంలో శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చ
Read Moreరూ.45 లక్షల ప్యాకేజీతో జాబ్.. కానీ విషాదకర రీతిలో యువకుడు సూసైడ్: అసలేం జరిగిందంటే..?
ఓ యువకుడికి రూ.45 లక్షల ప్యాకేజితో మంచి ఉద్యోగం వచ్చింది.. దీంతో తమ కుమారుడి లైఫ్ సెట్ అయింది.. ఇక అంతా సాఫీగా సాగిపోతుంది అనుకున్నారు ఆ యువకుడి తల్లి
Read Moreజగన్ కోటరీ అంటే ప్రజలే.. విజయసాయి రెడ్డికి అమర్నాథ్ కౌంటర్
వైసీపీ అధినేత జగన్ ను ఉద్దేశించి మాజీ వైసీపీ నేత విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే.. జగన్ చుట్టూ ఉన్న కోటరీ వాళ్ళ నష్టపోయానంట
Read More