Andhra Pradesh
విద్యుత్ తీగలు తగిలి.. కడప జిల్లాలో ఆర్టీసీ బస్సు దగ్ధం
ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. వేంపల్లి మండలం వీరన్నగట్టుపల్లి వద్ద 11 కేవీ విద్యుత్ తీగలు తగిలి ఆర్టీసీ బస్సు పూర్తిగా దగ్ధమైం
Read Moreఅనకాపల్లి జిల్లాలో దారుణం: ఆక్సిజన్ అందక నవజాత శిశివు మృతి
అమరావతి: విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆక్సిజన్ అందక ఓ నవజాత శిశువు మృతి చెందింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. ఆసుపత
Read Moreఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్.. రూ.3 వేల కోట్లు బాకీ పడిన ప్రభుత్వం !
అమరావతి: నేటి (ఏప్రిల్ 1) నుంచి ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయాయి. ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో నడుస్తున్న ఆరోగ్య శ్రీ సేవలు నేటి నుంచ
Read Moreరామనామ స్మరణతో మార్మోగిన ఒంటిమిట్ట గరుడసేవ
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు మంగళవారం (మార్చి 31) రాత్రి గరుడ వాహనంపై శ్రీ సీతారామలక్ష్మణులు భక్తులకు అభయమిచ
Read Moreఏపీలో టిప్పర్ను ఢీకొట్టిన బస్సు.. 14 మంది సజీవదహనం
జగిత్యాల నుంచి కనిగిరికి వెళ్తుండగా మార్కాపురం వద్ద ఘోర ప్రమాదం వేగంగా ఢీ కొట్టడంతో ఒక్కసారిగా చెలరేగిన మంటలు &nb
Read Moreమార్కాపురం బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు కేంద్రం ఎక్స్గ్రేషియా
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం జిల్లా బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు ప్రమాదంలో ప్రయాణికులు సజీవ
Read Moreమార్కాపురం బస్సు ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి
హైదరాబాద్: మార్కాపురం బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాద ఘ&zw
Read Moreఆంధ్రప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, టిప్పర్ ఢీకొని 10 మంది సజీవ దహనం
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలోని పలకల క్వారీ దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టిప్పర్న
Read Moreహైదరాబాద్ కు చెందిన 30 ఏళ్ల మహిళను అరెస్ట్ చేసి తీసుకెళ్లిన ఏపీ పోలీసులు
హైదరాబాద్ లో మరోసారి టెర్రర్ లింకులు బయటపడ్డాయి. తీవ్ర వాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాద్&z
Read Moreపొలిటికల్ లీడర్స్ మస్త్ ఖుషీ: భారీగా పెరగనున్న అసెంబ్లీ, ఎంపీ సీట్లు..?
న్యూఢిల్లీ: భారత రాజకీయాల్లో కీలక సంస్కరణ దిశగా ఎన్డీయే ప్రభుత్వం అడుగులేస్తుంది. అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన తర్వాతనే మహిళా రిజర్వేషన్
Read Moreతిరుపతి గరుడ వారధిపై ఢీకొన్న రెండు ఆర్టీసీ బస్సులు.. 12 మందికి గాయాలు
తిరుమల: తిరుపతి గరుడ వారధిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న ఆర్టీసీ బస్ను మరో ఆర్టీసీ బస్ వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12
Read Moreతెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2029లోనే వస్తాయి : సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు 2029లోనే వస్తాయని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. షె
Read Moreఏపీలో ఆపరేషన్ వైట్ హ్యామర్.. ఎన్టీఆర్ జిల్లాలో రూ. 47 కోట్ల డ్రగ్స్ సీజ్
ఏపీలో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు డీఆర్ఐ అధికారులు. ఎన్టీఆర్ జిల్లాలోని పలు చోట్ల ఆపరేషన్ వైట్ హ్యామర్ పేరుతో డీఆర్ఐ చేపట్టిన దాడుల్లో దాదాపు ర
Read More












