Andhra Pradesh
ఏపీకి పెరిగిన ఇండిగో సర్వీసులు
హైదరాబాద్, వెలుగు: ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు, కడప, రాజమహేంద్రవరం నుంచి విమాన సర్వీసులను పెంచినట్టు ఇండిగో ప్రకటించింది. రాజమహేంద్రవరం నుంచి పలు
Read Moreతిరుమల: 8వ తేదీ వరకు సామాన్య భక్తులకు వైకుంఠ ద్వారం నుంచి సర్వదర్శనం
తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులను జనవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు పూర్తిస్థాయిలో సర్వదర్శనంలో అనుమతిస్తున్నట్లు టీటీడీ అదనపు సీ
Read Moreఏపీ ప్రభుత్వ సలహాదారుగా డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు
అమరావతి: ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు ఆంధ్రప్రదేశ్ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రకృతి వై
Read Moreకారును ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు: ముగ్గురు సూర్యాపేట వాసులు మృతి
ఆంధ్రప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరు జిల్లా అంకిరెడ్డి పాలెం దగ్గర ఆగి ఉన్న కారును ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో
Read Moreనీటి వివాదాలను రాజకీయం చేస్తే రాష్ట్రానికే నష్టం : కూనంనేని సాంబశివరావు
రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రం, ఏపీపై పోరాడాలి: కూనంనేని హైదరాబాద్, వెలుగు: నీటి వివాదాలను రాజకీయ అంశంగా చూస్తే రాష్ట్రానికే నష్టమని సీపీఐ రాష
Read MoreAkkineni Nagarjuna: గుడివాడలో అక్కినేని నాగార్జున ఉదారత.. ఏఎన్నార్ కాలేజీకి రూ. 2 కోట్ల విరాళం!
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున గుడివాడపై మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. తన తండ్రి , లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు ( ANR ) పేరు మీద ఉన్న
Read Moreపోలవరం - నల్లమలసాగర్ను అడ్డుకోండి.. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్
అనుమతుల్లేకుండానే ఏపీ ఆ ప్రాజెక్టును చేపడుతున్నది సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ &nbs
Read Moreతిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి.. మరో ముగ్గురికి గాయాలు
తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తడుకుపేట దగ్గర రెండు కార్లు ఢీకొని ముగ్గురు చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల ద్వార
Read Moreఏపీలో దారుణం.. విద్యార్థినిని గర్భిణీని చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్.. ఆ వీడియోలు చూపించి మరో ప్రొఫెసర్ బ్లాక్ మెయిల్
అమరావతి: తిరుపతి నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో దారుణం జరిగింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ్ కుమార్ ఓ ఫస్ట్ ఇయర్ విద్యార్థినిని లోబర్చుకొని గర
Read Moreపల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. కంటైనర్ను ఢీకొట్టిన కారు.. నలుగురు స్పాట్ డెడ్
అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా దూసుకెళ్లిన కారు వెనక నుంచి కంటైనర్ను ఢీకొట్ట
Read MoreIAS రోనాల్డ్ రోస్కు హైకోర్టులో చుక్కెదురు.. క్యాట్ ఉత్తర్వులపై స్టే
హైదరాబాద్: సీనియర్ ఐఏఎస్ అధికారి రోనాల్డ్ రోస్కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. రోనాల్డ్ రోస్ను తెలంగాణకు కేటాయిస్తూ కేంద్ర పరిపాలన ట్రైబ
Read Moreఏపీలో వణుకు పుట్టిస్తున్న కొత్త వ్యాధి.. 1317 కు చేరిన స్క్రబ్ టైఫస్ కేసులు
ఏపీలో కొత్త పురుగు వ్యాధి వణుకు పుట్టిస్తోంది. స్క్రబ్ టైఫస్ అనే పురుగు కుట్టడం ద్వారా వచ్చే ఈ వ్యాధి శ్రీకాకుళంలో మొదలై క్రమక్రమంగా రాష్ట్రమంతా వ్యాప
Read Moreకర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో కలిసిన ఐదుగురి ప్రాణాలు
ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం (నవంబర్ 29) రెండు కార్లు ఎదురెదురుగా ఢీకనటంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదు మ
Read More













