Andhra Pradesh
ఆరూరికి వరంగల్.. తాండ్రకు ఖమ్మం
మిగిలిన రెండు స్థానాలకు బీజేపీ అభ్యర్థుల ఖరారు దేశవ్యాప్తంగా 111 మందితో ఐదో లిస్ట్ రిలీజ్ ఏపీ నుంచి 6 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన
Read Moreదేశవ్యాప్తంగా తగ్గిన వరిసాగు..బియ్యానికి కటకటే!
జాతీయ స్థాయిలో టార్గెట్లో 65 శాతమే సాగు సాగు 35% తగ్గడంతో వడ్ల దిగుబడిపై పడనున్న ప్రభావం వరి వద్దన్న రెండేండ్లలోనే సీన్ రివర్స్&nb
Read Moreబీజేపీ ఐదో జాబితా విడుదల తెలంగాణలో పూరైన సీట్ల కేటాయింపు
పార్లమెంట్ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ పార్టీ 111 మంది అభ్యర్థులతో ఐదవ లిస్ట్ను విడుదల చేసింది. ఇప్పటికే తెలంగాణలో 15 మందికి టికెట్లు కేటాయించగా
Read Moreపౌర్ణమి సందర్భంగా.. రేపు తిరుమలలో గరుడ సేవ
పౌర్ణమి సందర్భంగా.. రేపు తిరుమలలో గరుడ సేకలియుగ ప్రత్యేక్ష దైవం తిరుమలలో పౌర్ణమి సందర్భంగా రేపు అంటే 2024 మార్చి 25న గరుడసేవ జరుగనుంది. ప్
Read Moreఏపీఐఐసీ ఉద్యోగికి స్థల కేటాయింపు చట్టబద్ధమే: హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: జీడిమెట్లలోని ఇండస్ట్రీయల్ హౌసింగ్ కాంప్లెక్స్ ఫేజ్&z
Read Moreగంజాయి అమ్ముతూ పట్టుబడ్డ సాఫ్ట్ వేర్ ఉద్యోగి..
హైదరాబాద్ లో భారీగా గంజాయి పట్టుకున్నారు ఎస్ఓటీ పోలీసులు. సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసే వ్యక్తి నుంచి రూ. 55 వేల విలువ చేసే 1.8 కిలోల గంజాయిని స్వాధీనం చేస
Read More11అసెంబ్లీ, 13 ఎంపీ అభ్యర్థులతో టీడీపీ మూడో జాబితా రిలీజ్
టీడీపీ మూడో జాబితా విడుదలైంది. 11 మంది అసెంబ్లీ, 13 ఎంపీ స్థానాలకు అభ్యర్థులతో కూడిన జాబితాను ఆ పార్టీ చీఫ్ చంద్రబాబు ప్రకటించారు. ఇప్పటిక
Read Moreమూడు రాష్ట్రాలకు ఎన్నికల ఇన్ ఛార్జులను ప్రకటించిన బీజేపీ..
లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ పార్టీ ప్లాన్ చేస్తుంది. ప్రతిపక్ష పార్టీల కన్న ముందే ఎంపీ క్యాండిడేట్లను ప్రకటిస్తూ దూసుకెళ్తుంది. దేశ వ్య
Read MoreWeather update: ఏపీకి 3 రోజులు భారీ వర్షాలు.. ఎక్కడెక్కడంటే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచనలు జారీ చేసింది. జార్ఖండ్ నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ద్ర
Read Moreవైసీపీకి షాక్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన అధికార పార్టీ ఎమ్మెల్యే
ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార వైసీపీ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
Read Moreసీఎం జగన్ బస్సు యాత్ర ఖరారు .. మార్చి 27న ప్రొద్దుటూరులో సభ
ఏపీలో ఎన్నికల ప్రచారానిరకి సీఎం జగన్ రెడీ అయిపోయారు. మార్చి 27వ తేదీ నుంచి మేమంతా సిద్దం పేరుతో తొలి విడత ఎన్నికల ప్రచారంలో సీఎం పాల్గోనను
Read Moreతెలుగురాష్ట్రాల్లో ఎగ్జామ్ రాసిన 12 లక్షలమంది పదో తరగతి విద్యార్థులు
తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు సోమవారం (మార్చి 18) ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా పదోతరగతి పరీక్షలు ఈ రోజు ( మార్చి
Read Moreఏపీ అభివృద్ది చెందాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి.. ప్రధాని మోదీ
చిలకలూరిపేట సభలో ప్రధాని మోదీ తెలుగులో ప్రారంభించారు. ఆంధ్రా కుటుంబ సభ్యులందరికి నమస్కారాలు అంటూ ప్రసంగించిన మోదీ ... నిన్ననే ఎన్నికల నోటిఫికేషన
Read More