Andhra Pradesh

ఏపీకి నాలుగు కుంకీ ఏనుగులు.. డిప్యూటీ సీఎం పవన్​కళ్యాణ్​ కు అప్పగించిన సీఎం సిద్దరామయ్య

ఏపీకి నాలుగు  కుంకీ ఏనుగులను అప్పగించింది కర్ణాటక ప్రభుత్వం. బెంగళూరు విధానసౌధలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఏపీ డిప్

Read More

300 సంవత్సరాల తర్వాత శ్రీవారికి అఖండాల విరాళం.. అందజేసిన మైసూరు రాజమాత

తిరుమల: శతాబ్దాల అనంతరం కలియుగ దైవం తిరుమల శ్రీవారికి అఖండాలు విరాళంగా అందాయి. మైసూరు రాజమాత ప్రమోదా దేవి రెండు భారీ వెండి అఖండాల (అఖండ దీపాలు)ను సోమవ

Read More

నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం.. కారు బోల్తాపడి ముగ్గురు స్పాట్ డెడ్

అమరావతి: ప్రమాదవశాత్తూ కారు బోల్తా పడి ముగ్గురు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సోమవారం (మే 19) తెల్లవారుజూమున నంద్యాల జిల్లా ప్యాపిలి

Read More

మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ కూతురి వివాహానికి హాజరైన ఎమ్మెల్యే వివేక్

అమరావతి: మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ కూతురి వివాహం గుంటూరులో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి తెలంగాణ కాంగ్రెస్ నేత, చెన

Read More

PSLV C61 ప్రయోగానికి సిద్ధమవుతున్న ISRO.. మే 17న కౌంట్ డౌన్ స్టార్ట్

తిరుపతి:  2025 జనవరిలో 100  రాకెట్‌ ప్రయోగాల అరుదైన మైలురాయిని అందుకున్న ఇస్రో.. తర్వాతి రాకెట్‌ లాంచ్‌కు సిద్ధమవుతోంది. 2025

Read More

తిరుపతిలో గంజాయి ముఠాలో ఇద్దరు మహిళలు అరెస్ట్

తిరుపతి: గంజాయి అక్రమ రవాణా కేసులో ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసినట్లు తిరుపతి అడిషనల్ ఎస్పీ రవి మనోహర చారి తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను గురువా

Read More

బీజేపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీ నదియా ఖానం

వైసీపీ ఎమ్మెల్సీ, ఏపీ శాసనమండడలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానమ్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బుధవారం (మే 14) ఎమ్మెల్సీ పదవికి, వైఎస్సార్సీపీకి

Read More

కూల్ డ్రింక్స్ వ్యాన్ బోల్తా.. బాటిళ్లు.. బాటిళ్లు పట్టుకెళ్లిన జనం

అసలే సమ్మర్.. ఎండ మండిపోతుంది.. ఈ టైంలో రోడ్లపై తిరుగుతున్న వాళ్లే కాదు.. ఇంటి పట్టున ఉండే వాళ్లు కూడా కూల్ డ్రింగ్ తాగాలని తపిస్తారు.. ఇది కామన్.. అల

Read More

ఎస్సీ వర్గీకరణ జనాభాప్రాతిపదికన జరగాలి:ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

కాకినాడ: ఎస్సీ వర్గీకరణ జనాభా ప్రాతిపదికన జరగాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు.రిజర్వేషన్లలో మాలలకు అన్యాయం జరగకుండా చూసుకోవాల్స

Read More

ఆంధ్రప్రదేశ్లో మాలలకు నాయకత్వం అవసరం: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ సంఖ్యలో ఉన్న కులం మాల కులమని.. హక్కుల కోసం ముందుకు రావాల్సిన అవసరం ఉందని  ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. ‘&ls

Read More

వీర జవాన్​ మురళీనాయక్​ అంత్యక్రియలు పూర్తి

దేశం కోసం ప్రాణాలర్పించి అమరుడైన  శ్రీ సత్యసాయి జిల్లా కళ్లితండా వాసి జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు ముగిశాయి.   మురళీనాయక్ భౌతికకాయానికి ఆయ

Read More

చొరబాటుదారులను హతమార్చి.. తెలుగు జవాన్ వీరమరణం

హైదరాబాద్, వెలుగు: ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన అగ్నివీర్‌ జవాన్‌ మురళీ నాయక్ (24) వీరమరణం చెందారు. గురువారం రాత్రి జమ్మూకాశ్మీర్​లో

Read More

ఏపీలో రూ.5,000 కోట్లతో ఎల్జీ ప్లాంటు నిర్మాణం షురూ

రూ.5,000 కోట్ల పెట్టుబడి చిత్తూరు: ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లా శ్రీసిటీలో హోం అప్లయెన్సెస్​ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని

Read More