Andhra Pradesh

రాజ్యసభ ఎన్నికలకు దూరంగా టీడీపీ  

రాజ్యసభ ఎన్నికల్లో పోటీపై టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) ఓ నిర్ణయానికి వచ్చేశారు.   రాజ్యసభ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉంటుంద

Read More

APPSC : గ్రూప్ 2 హాల్ టికెట్లు విడుదల

గ్రూప్‌-2 ప్రిలిమ్స్ ప‌రీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లల‌ను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. గ్రూప్‌-2 అభ్యర్థులు www.psc.ap.gov.in

Read More

నీటి వాటాను ఆగం పట్టించి..పక్క రాష్ట్రానికి దోచిపెట్టారు

 కృష్ణా నదీ జలాలపై అసెంబ్లీలో జరుగుతున్న చర్చ, తప్పొప్పులు ఎత్తి చూపుకుంటున్న సందర్భం చూస్తుంటే దొంగే దొంగ అన్నట్టుగా ఉంది. రాష్ట్రం ఏర్పడి పదేండ

Read More

ఎన్నికల వేళ మూవీ వార్​

రజాకార్​, యాత్ర 2, వ్యూహం ఈ మూడు సినిమాలు లోక్​సభ, అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని ప్రజల ముందుకు వస్తున్నాయి. చిత్ర నిర్మాతలు రాజకీయ ఉద్దేశాలు లేవన

Read More

ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను కొనసాగించాలె: వైవీ సుబ్బారెడ్డి

రాజ్యసభలో చర్చిస్తాం.. కేంద్రాన్ని కోరుతాం జూన్ 2తో ముగియనున్న పదేండ్ల గడువు హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగి జూన్ 2వ తేదీతో పదేండ్లు పూర్తవుత

Read More

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఏపీకి ప్రత్యేక హోదా: అద్దంకి దయాకర్

ఏపీ అధికార పార్టీ వైసీపీ, తెలంగాణ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ సెంటిమెంట్ రాజకీయాలకు తెరలేపుతున్నాయని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఆరోపించారు. సెంటిమెంట్

Read More

ఏపీ నీళ్లు ఎత్కపోతుంటే.. ఏం చేశారు? : కూనంనేని సాంబశివరావు

    తప్పుల మీద తప్పులు చేసిన గత ప్రభుత్వం : ఎమ్మెల్యే కూనంనేని హైదరాబాద్, వెలుగు :  పక్క రాష్ట్రం ఏపీ మనకు రావాల్సిన నీళ్లను పద

Read More

కేసీఆర్, జగన్ ఒక్కటే..ఎమ్మెల్యేలను కలవరు : టీడీపీ నేత రుద్రరాజు పద్మరాజు

హైదరాబాద్, వెలుగు : ఏపీలో  సీఎం జగన్ పైనే వ్యతిరేకత ఉందని, ఎమ్మెల్యేలపై లేదని ఏపీ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు వెల్లడించారు. కేస

Read More

అప్పటివరకు ఏపీ రాజధాని అమరావతే: మంత్రి అంబటి రాంబాబు

ఏపీ రాజధాని ఏది..? అమరావతా..! మూడు రాజధానులా..! ఈ ప్రశ్నకు వైసీపీ నేత, ఏపీ మంత్రి అంబ‌టి రాంబాబు స్పష్టతనిచ్చారు. రాజ‌ధాని లేని రాష్ట్రం ఏపీ

Read More

నాగార్జునసాగర్ ప్రాజెక్టును స్వాధీనం చేసుకోవాలి : హరీశ్ రావు

నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు రెండూ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయని.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు నెలలు అయినా ఇప్పటికీ ఎలాంటి చర్యల

Read More

కేసీఆర్ , జగన్ దోస్తీ.. పోతిరెడ్డిపాడు నుంచి జల దోపిడీ : మంత్రి ఉత్తమ్

అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ దోస్తీ వల్లే.. పోతిరెడ్డిపాడు నుంచి జల దోపిడీ జరిగిందన్నారు  మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేసీఆర్ ప్

Read More

కేసీఆర్ వచ్చినాకే.. ఏపీ జలదోపిడీ ఎక్కువ.. ఇవిగో లెక్కలు : మంత్రి ఉత్తమ్

ఉమ్మడి రాష్ట్రంలో కంటే.. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత.. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే కృష్ణా జలాల్లో ఏపీ జల దోపిడీ పెరిగిందని అసెంబ్లీ సాక్షిగా

Read More

తిరుమల సమాచారం.. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నిన్న ఆదివారం కావడడంతో  తిరుమలకు భక్తులు పోటెత్తారు.  శ్రీవారి దర్శనానికి   21 కంపార్టుమెంట్లలో భక్తుల

Read More