
Andhra Pradesh
వీడిన సస్పెన్స్.. విశాఖ మేయర్ పీఠం కైవసం చేసుకున్న టీడీపీ కూటమి
అమరావతి: విశాఖ జీవీఎంసీ మేయర్ పీఠంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. జీవీఎంసీ మేయర్ పీఠాన్ని అధికార టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి కైవసం చేసుకుంది. వైసీపీ మ
Read Moreటీటీడీ గోశాల వివాదం వేళ షాకింగ్ ఘటన.. ఈవో శ్యామల రావు బంగ్లాలో నాగుపాము కలకలం
అమరావతి: టీటీడీ గోశాల ఇష్యూ ఏపీ పాలిటిక్స్లో కాకరేపుతోంది. ఈ వ్యవహారం అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. గత క
Read Moreవైజాగ్ వైసీపీకి భారీ షాక్ : జనసేనలోకి కార్పొరేటర్లు
విశాఖ సిటీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. వైసీపీకి విశాఖలో మరో షాక్ తగిలింది. ఊహించినట్లుగానే ఆ పార్టీ నుంచి కార్పొరేటర్లు ఒక్కరొక్కరుగా చ
Read Moreఏపీలో లాకప్ డెత్.. షర్ట్ తో ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య..
ఏపీలోని కడప జిల్లాలో లాకప్ డెత్ కలకలం రేపుతోంది.. గంజాయి కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న యువకుడు లాకప్ లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురు
Read Moreకృష్ణా జలాలపై సీఎం, మంత్రులు నోరు మెదపట్లేదు : జగదీశ్ రెడ్డి
రాష్ట్ర హక్కులపై ప్రభుత్వానికి సోయిలేదు: జగదీశ్ రెడ్డి హైదరాబాద్, వెలుగు: కృష్ణా జలాల్లో ఏపీ ప్రభుత్వం 74 శాతం నీళ్లను వాడుకున్నా.. సీఎం, మంత్
Read Moreకన్నతల్లి, మాతృభాష, మాతృభూమిని ఎప్పుడూ మరవద్దు: వెంకయ్యనాయుడు
హైదరాబాద్: కన్నతల్లి, మాతృభాష, మాతృభూమిని ఎప్పుడూ మరవద్దని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని హోటల్ దస్పల్లాలో
Read Moreజీబీ లింక్తో భారీగా నీటి తరలింపు
బేసిన్ ఆవల పెన్నాకు తరలించేందుకు ఏపీ యత్నిస్తోంది బ్రజేశ్ ట్రిబ్యునల్ ముందు తెలంగాణ వాదనలు గోదావరి జలాల మళ్లింపునకు ఏపీ కుట్రలు హైదర
Read Moreమందు బాటిల్ టచ్ చేస్తే చేతులు నరికేస్తా : ఎక్సైజ్ పోలీసులకు బెల్ట్ షాపు వార్నింగ్
ఏపీలోని నంద్యాల జిల్లాలో బెల్ట్ షాపుకి నిర్వాహకులు రెచ్చిపోయారు.. ఎక్సయిజ్ అధికారులు,పోలీసులపై తిరగబడ్డారు బెల్ట్ షాపు నిర్వాహకులు. నంద్యాల జిల్లాలోని
Read Moreవరుస సెలవుల ఎఫెక్ట్: భక్తజన సంద్రంగా తిరుమల.. దర్శనానికి ఎన్ని గంటలంటే..
కలియుగ వైకుంఠంతిరుమల భక్తజన సంద్రంగా మారింది.. కొండంతా భక్తజనంతో నిండిపోయింది. వరుస సెలవులు కావడం.. పైగా సోమవారం ( ఏప్రిల్ 14 ) తమిళ నూతన సంవత్సరం కావ
Read Moreపటాకుల ఫ్యాక్టరీలో పేలుడు.. 8 మంది మృతి
ఆరుగురికి గాయాలు ఏపీలోని అనకాపల్లిలో ప్రమాదం హైదరాబాద్, వెలుగు: ఏపీలోని అనకాపల్లి జిల్లాలో పటాకుల తయారీ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింద
Read Moreబ్రేకింగ్: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల
అమరావతి: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్లో 70 శాతం, సెకండియర్ల
Read Moreతిరుమల కొండపై ఇంత కంటే ఘోరం ఉంటుందా.. : మహా ద్వారం వరకు క్యూలో చెప్పులతో వచ్చిన భక్తులు
తిరుమల కొండ.. తిరుమల కొండ.. అది శ్రీనివాసుని నివాసం అని అందరికీ తెలుసు.. కలియుగ వేంకటేశ్వరస్వామి కొలువైన ఉన్న మహా పుణ్యక్షేత్రం తిరుమల కొండ. అలాంటి కొ
Read Moreఆడుకుంటూ నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి
ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా మైలపల్లి రాచపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారులు చనిపోయారు. ఏప్రిల్ 11న సాయంత్రం ఆడుకుంటూ ఇ
Read More