Andhra Pradesh

అమ్మా.. ఇదంతా నీ వల్లే.. విమానంలో తల్లికి హార్ట్ టచింగ్ వెల్‎కమ్ పలికిన ఆంధ్ర పైలట్

తన కలను సాకారం చేసుకోవడానికి అండగా నిలిచిన తల్లికి ఓ కొడుకు వినూత్నంగా కృతజ్ఞతలు తెలిపాడు. జీవితంలో మరిచిపోలేని విధంగా ఎంతో ప్రత్యేకంగా అభినందనలు తెలి

Read More

పిఠాపురంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు... పది వేల మంది మహిళకు చీరలు పంచిన డిప్యూటీ సీఎం..

పిఠాపురంలోని పాదగయ క్షేత్రంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. శుక్రవారం ( ఆగస్టు 22 ) నిర్వహించిన ఈ కార్యక్రమంలో పది వేల మంది మహిళలు హాజరయ్యార

Read More

తిరుమలలో భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు నీటి నిల్వలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు 2025, సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కల

Read More

తుంగభద్ర పైనా సైలెంట్గా ఏపీ కుట్రలు..! బయటపడిన ఏపీ సీక్రెట్ ప్లాన్ !

శ్రీశైలం ప్రాజెక్టుకు పెద్ద పెద్ద గండ్లు పెట్టి పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు వందల టీఎంసీల జలాలను తీసుకెళ్తున్న ఏపీ.. తుంగభద్ర నదిపైనా కుట్రలు చేస్త

Read More

ఎన్టీఆర్ ఇంటికొచ్చి.. ఆయన తల్లికి క్షమాపణ చెప్పాలి : ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్కు ఫ్యాన్స్ వార్నింగ్

ఎన్టీఆర్ నటించిన వార్-2 సినిమాపై, అనంతపురం TDPఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వివాదమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తగ్గేద

Read More

నాగార్జునసాగర్ వద్ద పర్యాటకుల సందడి

హాలియా, వెలుగు: నాగార్జునసాగర్ గేట్లు ఎత్తడంతో ప్రాజెక్ట్ అందాలను తిలకించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పర్యాటకులు తరలివస్తున్నారు. ఆదివారం డ్యాం

Read More

అరచేతిలో సూర్యుడిని ఆపలేరు: జూ.ఎన్టీఆర్‎కు మాజీ మంత్రి రోజా మద్దతు

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన్న వార్-2  సినిమాపై అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన వ్యాఖ్

Read More

తిరుమల బిగ్ అప్ డేట్: కొండ కిట కిట.. శ్రీవాణి టికెట్ల కౌంటర్ దగ్గర తోపులాట.. స్వామి దర్శనానికి 30 గంటలు

తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. వారాంతపు సెలవుల నేపథ్యం లో తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. శ్రీవాణి ట్రస్ట్​ దర్శన టిక్కె

Read More

సత్యసాయి జిల్లాలో ఉగ్ర కలకలం.. యువకుడిని అదుపులోకి తీసుకున్న ఐబీ

అమరావతి: ఆంధ్రప్రదేశ్‎లో మరోసారి ఉగ్ర కదలికలు కలకలం రేపాయి. తాజాగా సత్యసాయి జిల్లా ధర్మవరం కోట కాలనీలో ఉగ్రవాదులతో సంబంధం ఉందన్న అనుమానంతో నూర్ అన

Read More

Rajinikanth: 'కూలీ' టిక్కెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. ప్రీమియర్ షోకు అనుమతిస్తూ జీవో జారీ.

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'కూలీ ' మూవీ ఆగస్టు 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభిమానులకు భారీ శుభవార్త చెప్పింది.

Read More

టాలీవుడ్‌ సంక్షోభంపై ఏపీ ప్రభుత్వంతో చర్చలు.. సీఎం, డిప్యూటీ సీఎంల అపాయింట్‌మెంట్ కోరిన నిర్మాతలు

టాలీవుడ్‌లో గత కొన్ని రోజులుగా నెలకొన్న సంక్షోభంపై తెలుగు సినీ ప్రముఖులు  రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను సంప్రదిస్తున్నారు. 30 శాతం వేతనాల పెం

Read More

తిరుమల కొండపై ఎప్పుడూ చూడని యాక్సిడెంట్: ఘాట్ రోడ్డుపై బస్సు కిందకు వెళ్లిన స్కూటీ

తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఎలక్ట్రిక్ స్కూటీ స్కిడ్ అయ్యి ఆర్టీసీ బస్సు కిందికి దూసుకెళ్లింది. వెంటనే అప్రమత్తమైన ఆర్టీసీ డ

Read More