Andhra Pradesh
అధికార లాంఛనాలతో ట్రైనీ జవాన్ అంత్యక్రియలు
జైపూర్(భీమారం), వెలుగు: గుండెపోటు తో చనిపోయిన సీఆర్పీఎఫ్ ట్రైనీ జవాను రామళ్ల సాగర్(28 )కు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. భీమారం మండల కేంద
Read Moreపదేళ్ల క్రితం మా నోట్లో మట్టి కొట్టారు.. ఈసారైనా అమరావతి కడతారా మోడీజీ: షర్మిల సంచలన ట్వీట్
అమరావతి పునః శంకుస్థాపన కోసం ప్రధాని మోడీ మే 2న ఏపీలో పర్యటించనున్న సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో మోడీ అమరావతి పర్యటనను ఉద్దేశించి సంచలన ట్వీట్ చేశారు ఏ
Read MoreHIT 3 Ticket Prices: పెరిగిన హిట్ 3 టికెట్ల ధరలు.. ప్రభుత్వం ఎంత పెంచిందంటే?
నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘హిట్ : ది థర్డ్ కేస్’ (HIT 3). డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో
Read Moreశ్రీశైలం డ్యామ్ ను పరిశీలించిన ఎన్డీఎస్ఏ టీమ్
శ్రీశైలం, వెలుగు: ఏపీలోని నంద్యాల జిల్లా శ్రీశైలం డ్యామ్ ను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) చైర్మన్ అనిల్ జైన్ ఆధ్వర్యంలో మంగళవారం పరిశీలించా
Read Moreపవన్ వ్యాఖ్యలు సరికాదు : అద్దంకి దయాకర్
దేశం విడిచి వెళ్లాలనడం ఏంది? ఏపీ డిప్యూటీ సీఎంపై అద్దంకి దయాకర్ ఫైర్ అంబేద్కర్ను అమిత్ షా అవమానించినపుడు ఎందుకు మాట్లాడలేదని నిలదీత మహబూ
Read Moreనిజామాబాద్ - తిరుపతి ఎక్స్ ప్రెస్ రైల్లో భారీ దోపిడీ..
నిజామాబాద్ నుంచి తిరుపతి వెళ్లే రాయలసీమ ఎక్స్ ప్రెస్ లో భారీ చోరీ జరిగింది.. సోమవారం ( ఏప్రిల్ 28 ) గుత్తి స్టేషన్ దగ్గర రైలు ఆగి ఉండగా చోరీ జరిగింది.
Read MoreSamantha Temple: నటి సమంతకు గుడి కట్టిన అభిమాని.. అనాథ పిల్లలకు, వృద్దులకు అన్నదానం
'అభిమానులు'.. వీరిది ప్రత్యేక శైలి. ఇందులో మంచోళ్ళు ఉంటారు. పిచ్చోళ్ళు ఉంటారు. కొంతమంది మూర్ఖులు కూడా ఉంటారు. వీరిని పక్కనబెడితే అభిమానులే నటు
Read More2025 Padma Awards: రాష్ట్రపతి చేతుల మీదుగా.. పద్మభూషణ్ అవార్డు అందుకున్న హీరో బాలకృష్ణ
2025 సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. నేడు సోమవారం (ఏప్రిల్ 28న) పద్మ పురస్కారాల ప్రదానోత్సవం ఢిల్లీలో
Read Moreఏపీలో కన్న కొడుకు కిరాతకం.. తల్లిదండ్రులను ట్రాక్టర్తో ఢీ కొట్టి చంపేశాడు..!
‘‘తల్లిదండ్రులందు దయలేని పుత్రుండు. పుట్టనేమి ! వాడు గిట్టనేమి ! పుట్టలోన చెదలు పుట్టదా ? గిట్టదా. విశ్వదాభిరామ వినురవేమ !’’ త
Read Moreశ్రీశైలంలో రూమ్ బుక్ చేస్తే.. రూ. లక్ష కాజేశారు .. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన నగర వాసి
బషీర్బాగ్, వెలుగు: శ్రీశైలంలో రూమ్ బుక్ చేస్తే.. సైబర్ నేరగాళ్లు రూ.లక్ష కాజేశారు. హైదరాబాద్ సైబర్ క్రైం ఏసీపీ శివమారుతి వివరాల ప్రకారం.. నగరాన
Read Moreగోద్రెజ్నుంచి 7 హోం లాకర్లు
హైదరాబాద్, వెలుగు: సెక్యూరిటీ సొల్యూషన్స్ అందించే గోద్రెజ్ ఎంటర్ప్రైజెస్ హైదరాబాద్&lr
Read Moreటీచర్ అయితే ఎవరికి గొప్పే.. : టీచర్ ను కాలేజీలోనే చెప్పుతో కొట్టిన స్టూడెంట్
పిల్లలను టీచర్లు కొట్టటం చూశాం.. ఇక్కడ రివర్స్.. టీచర్ ను చెప్పుతో కొట్టింది స్టూడెంట్.. అది నాలుగు గోడల మధ్య కాదు.. కాలేజీ క్యాంపస్ బయట.. చుట్టూ నలుగ
Read Moreవీడిన సస్పెన్స్.. విశాఖ మేయర్ పీఠం కైవసం చేసుకున్న టీడీపీ కూటమి
అమరావతి: విశాఖ జీవీఎంసీ మేయర్ పీఠంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. జీవీఎంసీ మేయర్ పీఠాన్ని అధికార టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి కైవసం చేసుకుంది. వైసీపీ మ
Read More












