
Andhra Pradesh
AP Budget: అమరావతికి 6 వేల కోట్లు.. బడ్జెట్లో రాజధానికి భారీగా నిధులు
ఏపీ బడ్జెట్లో రాజధాని అమరావతికి భారీగా నిధులు కేటాయించింది ప్రభుత్వం. అమరావతి.. ది పీపుల్స్ కేపిటల్ పేరుతో.. అభివృద్ధి పనులకు 6 వేల కోట్లు కేటాయ
Read MoreAP Budget: రూ.3 లక్షల 22 వేల కోట్లతో ఏపీ బడ్జెట్.. కేటాయింపులు ఇవే
2025-26 ఆర్థిక సంవత్సరానికిగానూ ఏపీ ప్రభుత్వం శుక్రవారం(ఫిబ్రవరి 28) అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టింది. మొత్తం రూ.3.22 లక్షల కోట్ల అంచనా వ్యయంతో బడ
Read MorePosani Krishna Murali: పోసాని కృష్ణమురళికి 14 రోజుల రిమాండ్
అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో సినీ నటుడు పోసాని కృష్ణమురళికి అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులోని జూనియర్ సివిల్ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిం
Read Moreతెలంగాణకు 40, ఏపీకి 20 టీఎంసీలు.. రెండు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు కేటాయింపులు
ప్రస్తుతం సాగర్, శ్రీశైలంలో అందుబాటులో 60 టీఎంసీలు నీటిని పొదుపుగా వాడుకోవాలని రెండు రాష్ట్రాలకు సూచన ఏపీకి 16 టీఎంసీలే ఇవ్వాలని తెలంగాణ డిమాండ
Read Moreకన్వీనర్ కోటా సీట్లన్నీ మన స్టూడెంట్స్కే.. జీవో రిలీజ్ చేసిన ప్రభుత్వం
15 శాతం నాన్ లోకల్ కోటా ఎత్తేసిన సర్కార్ ఇంజినీరింగ్, ఫార్మసీ, ప్రొఫెషనల్ కాలేజీల్లో కొత్త అడ్మిషన్ల విధానం అడ్మిషన్లలో 15 శాతంఏపీ కోటా ఎత్తివే
Read Moreఆంధ్రకు అంజనీ కుమార్.. క్యాట్ను ఆశ్రయించిన అభిలాష బిష్ట్
హైదరాబాద్: ఐపీఎస్ అధికారి అంజనీ కుమార్ ఆంధ్రప్రదేశ్లో రిపోర్టు చేశారు. తెలంగాణ నుంచి రిలీవ్ కావడంతో ఏపీ సర్వీస్కి వెళ్లారు. తెలంగాణలో డీజీపీ
Read Moreపోసాని అరెస్ట్ పై వీడని ఉత్కంఠ : ఆ రెండు పోలీస్ స్టేషన్లలో ఎక్కడికి..?
ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళి అరెస్ట్ ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. బుధవారం ( ఫిబ్రవరి 26, 2025 ) హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఆయన నివాసంలో అరెస్ట్
Read Moreఅట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే.. తెలంగాణ యాస, భాషతో సినిమా
హన్సిక హీరోయిన్గా సింగిల్ షాట్, సింగిల్ క్యారెక్టర్&zw
Read Moreతెలుగు రాష్ట్రాల్లో శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు
తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరగుతున్నాయి. ఆలయాలన్నీ శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజల
Read Moreతిరుమలలో మరో విషాదం: వెంగమాంబ అన్న సత్రం దగ్గర 15 ఏళ్ల పిల్లోడు మృతి
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో మరో విషాదం చోటు చేసుకుంది. కుటుంబంతో కలిసి దైవ దర్శనానికి వచ్చిన ఓ బాలుడు ప్రమాదవశాత్తూ కింద పడి మరణించాడు. వెంగమాంబ అన్
Read Moreఏపీకి మిగిలింది 27 టీఎంసీలే..34 టీఎంసీలు ఎలా ఇస్తారు?
ఏపీ,తెలంగాణ రాష్ట్రాల మధ్య నీళ్ల పంచాయతీ ముదురుతోంది. శ్రీశైలంలో స్థాయికి మించి ఏపీ నీటిని తరలించుకుపోయిందని వాదిస్తున్న తెలంగాణ..ఏపీ కోటాలో మిగి
Read Moreసామల వేణుకు గోల్డెన్ మెజీషియన్ అవార్డు
పద్మారావునగర్, వెలుగు: రాష్ట్రానికి చెందిన ప్రముఖ మెజీషియన్ సామల వేణుకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు (గోల్డెన్ మెజీషియన్) వరి
Read Moreఏపీ వాటా అయిపోయింది..ఇక శ్రీశైలం నీళ్లు మాకే..తేల్చిచెప్పిన తెలంగాణ
ఇప్పటికే ఏపీ చాలా ఎక్కువ నీటిని వాడుకున్నది ఏపీకి మిగిలింది 27 టీఎంసీలే..34 టీఎంసీలు ఎట్ల ఇస్తరు? మాకూ ఆయకట్టుంది.. మేమింకా116 టీఎంసీలు వాడుకోవ
Read More