
Andhra Pradesh
2025 Padma Awards: రాష్ట్రపతి చేతుల మీదుగా.. పద్మభూషణ్ అవార్డు అందుకున్న హీరో బాలకృష్ణ
2025 సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. నేడు సోమవారం (ఏప్రిల్ 28న) పద్మ పురస్కారాల ప్రదానోత్సవం ఢిల్లీలో
Read Moreఏపీలో కన్న కొడుకు కిరాతకం.. తల్లిదండ్రులను ట్రాక్టర్తో ఢీ కొట్టి చంపేశాడు..!
‘‘తల్లిదండ్రులందు దయలేని పుత్రుండు. పుట్టనేమి ! వాడు గిట్టనేమి ! పుట్టలోన చెదలు పుట్టదా ? గిట్టదా. విశ్వదాభిరామ వినురవేమ !’’ త
Read Moreశ్రీశైలంలో రూమ్ బుక్ చేస్తే.. రూ. లక్ష కాజేశారు .. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన నగర వాసి
బషీర్బాగ్, వెలుగు: శ్రీశైలంలో రూమ్ బుక్ చేస్తే.. సైబర్ నేరగాళ్లు రూ.లక్ష కాజేశారు. హైదరాబాద్ సైబర్ క్రైం ఏసీపీ శివమారుతి వివరాల ప్రకారం.. నగరాన
Read Moreగోద్రెజ్నుంచి 7 హోం లాకర్లు
హైదరాబాద్, వెలుగు: సెక్యూరిటీ సొల్యూషన్స్ అందించే గోద్రెజ్ ఎంటర్ప్రైజెస్ హైదరాబాద్&lr
Read Moreటీచర్ అయితే ఎవరికి గొప్పే.. : టీచర్ ను కాలేజీలోనే చెప్పుతో కొట్టిన స్టూడెంట్
పిల్లలను టీచర్లు కొట్టటం చూశాం.. ఇక్కడ రివర్స్.. టీచర్ ను చెప్పుతో కొట్టింది స్టూడెంట్.. అది నాలుగు గోడల మధ్య కాదు.. కాలేజీ క్యాంపస్ బయట.. చుట్టూ నలుగ
Read Moreవీడిన సస్పెన్స్.. విశాఖ మేయర్ పీఠం కైవసం చేసుకున్న టీడీపీ కూటమి
అమరావతి: విశాఖ జీవీఎంసీ మేయర్ పీఠంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. జీవీఎంసీ మేయర్ పీఠాన్ని అధికార టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి కైవసం చేసుకుంది. వైసీపీ మ
Read Moreటీటీడీ గోశాల వివాదం వేళ షాకింగ్ ఘటన.. ఈవో శ్యామల రావు బంగ్లాలో నాగుపాము కలకలం
అమరావతి: టీటీడీ గోశాల ఇష్యూ ఏపీ పాలిటిక్స్లో కాకరేపుతోంది. ఈ వ్యవహారం అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. గత క
Read Moreవైజాగ్ వైసీపీకి భారీ షాక్ : జనసేనలోకి కార్పొరేటర్లు
విశాఖ సిటీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. వైసీపీకి విశాఖలో మరో షాక్ తగిలింది. ఊహించినట్లుగానే ఆ పార్టీ నుంచి కార్పొరేటర్లు ఒక్కరొక్కరుగా చ
Read Moreఏపీలో లాకప్ డెత్.. షర్ట్ తో ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య..
ఏపీలోని కడప జిల్లాలో లాకప్ డెత్ కలకలం రేపుతోంది.. గంజాయి కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న యువకుడు లాకప్ లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురు
Read Moreకృష్ణా జలాలపై సీఎం, మంత్రులు నోరు మెదపట్లేదు : జగదీశ్ రెడ్డి
రాష్ట్ర హక్కులపై ప్రభుత్వానికి సోయిలేదు: జగదీశ్ రెడ్డి హైదరాబాద్, వెలుగు: కృష్ణా జలాల్లో ఏపీ ప్రభుత్వం 74 శాతం నీళ్లను వాడుకున్నా.. సీఎం, మంత్
Read Moreకన్నతల్లి, మాతృభాష, మాతృభూమిని ఎప్పుడూ మరవద్దు: వెంకయ్యనాయుడు
హైదరాబాద్: కన్నతల్లి, మాతృభాష, మాతృభూమిని ఎప్పుడూ మరవద్దని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని హోటల్ దస్పల్లాలో
Read Moreజీబీ లింక్తో భారీగా నీటి తరలింపు
బేసిన్ ఆవల పెన్నాకు తరలించేందుకు ఏపీ యత్నిస్తోంది బ్రజేశ్ ట్రిబ్యునల్ ముందు తెలంగాణ వాదనలు గోదావరి జలాల మళ్లింపునకు ఏపీ కుట్రలు హైదర
Read Moreమందు బాటిల్ టచ్ చేస్తే చేతులు నరికేస్తా : ఎక్సైజ్ పోలీసులకు బెల్ట్ షాపు వార్నింగ్
ఏపీలోని నంద్యాల జిల్లాలో బెల్ట్ షాపుకి నిర్వాహకులు రెచ్చిపోయారు.. ఎక్సయిజ్ అధికారులు,పోలీసులపై తిరగబడ్డారు బెల్ట్ షాపు నిర్వాహకులు. నంద్యాల జిల్లాలోని
Read More