Andhra Pradesh
ఒక్క దెబ్బకే రాత మారిపోయింది: వజ్రాల వేటలో ఏపీ వ్యక్తికి జాక్ పాట్
లక్ష్మీ దేవి ఎప్పుడు ఏ రూపంలో తలుపు తడుతుందో తెలియదు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఓ వ్యక్తికి జాక్ పాట్ తగిలింది. కొడితే ఒకే
Read Moreఅంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదం.. గోదావరిలో 8 మంది యువకులు గల్లంతు
అమరావతి: గోదావరి నదిలో 8 మంది యువకులు గల్లంతయ్యారు. ఈ ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరం మండలం కమిని లంక సమీపంలో చోటు చేసుకుంది. వివరాల ప్రకా
Read Moreకడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ, కారు ఢీకొని ఐదుగురు స్పాట్ డెడ్
అమరావతి: కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సీకే దిన్నె మండలం గువ్వల చెరువు ఘాట్ మలుపు వద్ద లారీ కారు పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో అక్కడికక్కడే
Read Moreతిరుమలలో మద్యం మత్తులో పోలీసుల హాల్ చల్.. బ్రీత్ అనలైజర్ టెస్ట్లో 300 దాటిన మీటర్
తిరుమల: డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే సామాన్య ప్రజలను పట్టుకునే పోలీసులే మద్యం మత్తులో హల్ చల్ చేశారు. ఈ ఘటన కలియుగ దైవం శ్రీవారి సన్నిధి తిరుమలలో చోటు చే
Read Moreసీనియర్ సిటిజన్స్ను ఆదుకోవాలి
సీనియర్ సిటిజన్స్ ఇటీవల కాలంలో నిరాదరణకు గురవుతున్నారు. వీరిని ఆదుకోవాల్సిన బాధ్యత సీఎం రేవంత్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉంది. వయోవృ
Read Moreఏపీలో జూనో జౌల్ అమ్మోనియో ప్లాంటు .. రూ.10 వేల కోట్ల పెట్టుబడి
జీఎంబీహెచ్తో ఎంఓయూ హైదరాబాద్, వెలుగు: అమ్మోనియా ప్లాంటు నిర్మాణం కోసం హైదరాబాద్ సంస్థ జూనో జౌల్ గ్రీన్ ఎనర్జీ, జర్మనీకి చెందిన
Read Moreసీఎం రేవంత్ రెడ్డి పేరుతో బ్లాక్ మెయిలింగ్.. మాజీ క్రికెటర్ నాగరాజు అరెస్ట్
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి పేరుతో మోసాలకు పాల్పడుతోన్న మాజీ క్రికెటర్ను అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. పోల
Read Moreఏపీకి నాలుగు కుంకీ ఏనుగులు.. డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ కు అప్పగించిన సీఎం సిద్దరామయ్య
ఏపీకి నాలుగు కుంకీ ఏనుగులను అప్పగించింది కర్ణాటక ప్రభుత్వం. బెంగళూరు విధానసౌధలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఏపీ డిప్
Read More300 సంవత్సరాల తర్వాత శ్రీవారికి అఖండాల విరాళం.. అందజేసిన మైసూరు రాజమాత
తిరుమల: శతాబ్దాల అనంతరం కలియుగ దైవం తిరుమల శ్రీవారికి అఖండాలు విరాళంగా అందాయి. మైసూరు రాజమాత ప్రమోదా దేవి రెండు భారీ వెండి అఖండాల (అఖండ దీపాలు)ను సోమవ
Read Moreనంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం.. కారు బోల్తాపడి ముగ్గురు స్పాట్ డెడ్
అమరావతి: ప్రమాదవశాత్తూ కారు బోల్తా పడి ముగ్గురు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సోమవారం (మే 19) తెల్లవారుజూమున నంద్యాల జిల్లా ప్యాపిలి
Read Moreమాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ కూతురి వివాహానికి హాజరైన ఎమ్మెల్యే వివేక్
అమరావతి: మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ కూతురి వివాహం గుంటూరులో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి తెలంగాణ కాంగ్రెస్ నేత, చెన
Read MorePSLV C61 ప్రయోగానికి సిద్ధమవుతున్న ISRO.. మే 17న కౌంట్ డౌన్ స్టార్ట్
తిరుపతి: 2025 జనవరిలో 100 రాకెట్ ప్రయోగాల అరుదైన మైలురాయిని అందుకున్న ఇస్రో.. తర్వాతి రాకెట్ లాంచ్కు సిద్ధమవుతోంది. 2025
Read Moreతిరుపతిలో గంజాయి ముఠాలో ఇద్దరు మహిళలు అరెస్ట్
తిరుపతి: గంజాయి అక్రమ రవాణా కేసులో ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసినట్లు తిరుపతి అడిషనల్ ఎస్పీ రవి మనోహర చారి తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను గురువా
Read More













