Andhra Pradesh
దేశంలో పేదరికం తగ్గుతున్నది : మోదీ
రామరాజ్యం తరహాలోనే పన్నుల వ్యవస్థను తెచ్చాం: ప్రధాని ఢిల్లీ నుంచి ఇచ్చే ప్రతిపైసా లబ్ధిదారుల ఖాతాల్లోకే..
Read Moreప్రజల సంక్షేమానికే పన్నులను వాడుతున్నం: ప్రధాని మోదీ
ప్రజాస్వామ్యంలో పాలకులు ప్రజలకు సేవకులన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రజల నుంచి వచ్చే పన్నులను వారి సంక్షేమానికే వాడుతున్నామని చెప్పారు. ఏపీలో &nb
Read Moreపాలసముద్రంలో నాసిన్ అకాడమీని ప్రారంభించిన ప్రధాని మోదీ
ఆంధ్రప్రదేశ్ లో నాసిన్ అకాడమీని ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. జనవరి 16వ తేదీ మంగళవారం శ్రీసత్యసాయి జిల్లా పాలసముద్రంలో అంతర్జాతీయ ప్ర
Read Moreలేపాక్షి ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు
అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. జనవరి 16వ తేదీ మంగళవారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శ్రీ సత్యసాయి జిల్లా
Read Moreఏపీ పీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిల
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్గా వైఎస్ షర్మిలను ఏఐసీసీ నియమించింది. పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇవాళ ఉత్తర్వుల
Read Moreచంద్రబాబుకు బిగ్ షాక్.. సుప్రీంకోర్టులో దక్కని ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబుకు బిగ్ షాక్ తగిలింది. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో దక్కని
Read Moreహైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే?
తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు కొన్ని రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో ఈరోజు(జనవరి 16) లీటర్ పెట్రోల్ ధర రూ. 109.66 వద్ద కొన
Read Moreఏపీలో పండుగపూట విషాదం.. రెండు బస్సులు ఢీ, 20 మందికి గాయాలు
ఏపీలో సంక్రాంతి పండుగపూట విషాదం నెలకొంది. శ్రీకాకుళం జిల్లా పలాస బైపాస్ లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ప్రైవేటు ట్రావెల్ బస్సులు ఢీ కొన్
Read Moreసీఎం జగన్ నివాసంలో సంక్రాంతి సంబరాలు
తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంపు కార్యక్రమంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో జగన్ దంపతులు పాల్గొన్నారు. తొలుత భోగి మంటల
Read Moreపండగపూట విషాదం.. రోడ్డు ప్రమాదాల్లో యవకులు మృతి
సంక్రాంతి పండుగ వేళ ఏపీలో కొన్ని చోట్ల విషాద ఛాయలు అలుముకున్నాయి. కృష్ణా జిల్లా పామర్రు మండలం కురుమద్దాలిలో వద్ద రోడ్డు ప్రమాదంలో తానేటి హరీష్ (
Read Moreతిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ..2 గంటల్లో దర్శనం
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. సంక్రాంతి పండగకు అంతా సొంతూళ్లకు వెళ్లడంతో భక్తుల రద్దీ లేదు. దీంతో క్యూలైన్లు దాదాపుగా ఖాళీగానే కనిపిస్తు
Read Moreపిండి వంటల తిప్పలు.. గిర్నీల ముందు క్యూ కట్టిన ప్రజలు
సంక్రాంతి పండుగ అనగానే అందరికీ గుర్తురావల్సింది కోడి పందేలు, కొత్త అల్లుళ్లు, గొబ్బెమ్మలు కాదండోయ్.. ఘుమఘుమలాడే పిండివంటలు. ప్రతి ఇంటా వండించే సంప్రదా
Read Moreసంక్రాంతి సంబురాలు..భోగి మంటల వెనుకున్న కథేంటంటే.
సంక్రాంతి మూడు రోజుల పండుగ. అందులో మొదటిది భోగి. భోగి రోజు ఇంటి ముందు మంటలు వేసుకుని చలి కాచుకుంటారు. అయితే ఇది శీతాకాలం కాబట్టి వెచ్చదనం కోసం భోగి మం
Read More