Andhra Pradesh
ఫిలిప్పీన్స్ దేశానికి తెలంగాణ బియ్యం: కాకినాడ పోర్టులో ప్రారంభించిన మంత్రి ఉత్తమ్
అమరావతి: తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్ దేశానికి బియ్యం ఎగుమతి ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 8 లక్షల టన్నుల ఎంటీయూ 1010 రకం ముడి బియ్యాన్ని ఎగుమతి చేసేందు
Read Moreసిఫార్సులు చెల్లవు.. పనిచేస్తేనే పదవులు.. సీఎం చంద్రబాబు
మంగళగిరిలో శనివారం ( మార్చి 29 ) టీడీపీ 43వ ఆవిర్భావ సభలో పాల్గొన్న సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడి
Read Moreతిరుమల కొండపై బెల్ట్ షాపు : గోవిందా ఏందయ్యా ఇది..!
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలను భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. అలాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో మద్యం,మాంసం అమ్మకాలు నిషేది
Read Moreకార్యకర్తలకు హ్యాట్సాఫ్: స్థానిక సంస్థల ఉపఎన్నికలపై జగన్ ఎమోషనల్ ట్వీట్..
ఏపీలో జరిగిన స్థానిక సంస్థల ఉపఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిందిన సంగతి తెలిసిందే.. ఈ విజయంపై స్పందించిన వైసీపీ అధినేత జగన్.. ఎక్స్ వేదికగా ఎమోషనల్ ట్
Read Moreచావుకు వెళ్తే.. చచ్చినంత పనయ్యింది: అంతిమయాత్రలో తేనెటీగల దాడి.. శవాన్ని రోడ్డుపైనే వదిలేసి పరుగో పరుగు..
ఏపీలోని అల్లూరి జిల్లాలో అనుకోని ఘటన చోటు చేసుకుంది.. అంతిమయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. అంతిమయాత్ర జరుగుతుండగా.. తేనెటీగలు దాడి చేయటంతో శవాన్ని నడిర
Read MoreDokka Seethamma Biopic: వివాదంలో డొక్కా సీతమ్మ బయోపిక్.. అసలేమైందంటే?
ఆకలి అంటూ తన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరి కడుపునింపి, ఆంధ్రుల అన్నపూర్ణగా పేరు గాంచారు డొక్కా సీతమ్మ. ఆ స్ఫూర్తిప్రదాత జీవితం సినిమాగా తెరకెక్కుతోంది. అ
Read Moreహిందూ ధర్మంపై మాట్లాడే హక్కు పవన్ కళ్యాణ్ కు లేదు.. జగన్ సంచలన ట్వీట్
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఎక్స్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధినేత జగన్. హిందూ ధర్మంపై మాట్లాడే హక్కు పవన్ కళ్యాణ్ కు లే
Read Moreనిధులు రిలీజైతేనే నీళ్లు వచ్చేది .. ఇదీ చనాఖా-కోర్టా ప్రాజెక్టు పరిస్థితి
–గత బడ్జెట్లో కేటాయించిన రూ. 72 కోట్లు ఇంకా రిలీజ్ కాలే తాజాగా రూ. 179 కోట్లు కేటాయింపు 1800 ఎకరాల భూసేకరణ ముందర పడట్లే నిధులు లేక ఆగి
Read Moreతప్పుడు విచారణ చేస్తే దేవుడు మిమ్మల్ని లేపేస్తాడు: పాస్టర్ ప్రవీణ్ మృతిపై కేఏ పాల్ రియాక్షన్
అమరావతి: ఏపీలో సంచలనం సృష్టిస్తోన్న పాస్టర్ ప్రవీణ్ మృతిపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హాట్ కామెంట్స్ చేశారు. పాస్టర్ ప్రవీణ్ మరణంపై అనుమానా
Read Moreఏప్రిల్ 7 నుంచి ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో 2025, ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కానున్నాయి. ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో ఆంధ్రప్రదేశ్ స్పెషాల
Read MoreMP శ్రీకృష్ణ దేవరాయలు ఫ్లెమింగో పక్షి లాంటివాడు.. ఇలాంటి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు: పేర్ని నాని
తాడేపల్లి: టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలపై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. మంగళవారం (మార్చి 25) తాడేపల్లిలో పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ
Read Moreఫుల్లుగా నీళ్లుండే పెన్నాకు కృష్ణానుంచి ఎలా తీసుకెళ్తారు?
మేం కరువుతో అల్లాడుతుంటే ఏపీ అక్రమంగా నీటిని తరలిస్తున్నది బ్రజేశ్కుమార్ ట్రిబ్యునల్ ముందు తెలంగాణ వాదనలు జీబీ లింక్ పేరిట పెన్నాకూ న
Read Moreఅపార్ట్మెంట్ రెండో ఫ్లోర్ నుంచి పడి మరొకరు..
మియాపూర్, వెలుగు: అపార్ట్మెంట్ రెండో ఫ్లోర్ నుండి కింద పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో చోటుచేసుకుంది. పోలీసుల
Read More












