
Andhra Pradesh
కియా పరిశ్రమలో భారీ చోరీ.. ఏకంగా 900 కార్ల ఇంజిన్లు మాయం
అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని శ్రీసత్యసాయి జిల్లా పెనుగొండ మండలంలో భారీ చోరీ జరిగింది. జిల్లాలోని యర్రమంచి పంచాయతీ పరిధిలో ఉన్న కియా పరిశ్రమలో సుమారు
Read Moreబనకచర్ల సీక్రెట్.. జీబీ లింక్తో తెలంగాణకు ముంపు ముప్పు
హైదరాబాద్, వెలుగు: గోదావరి-–బనకచర్ల (జీబీ) లింక్ ప్రాజెక్టు గురించి గోదావరి రివర్ మేనేజ్మెంట్బోర్డు (జీఆర్ ఎంబీ)కు ముందే తెలిసినా ఎందుకు సీక్ర
Read Moreబనకచర్లపై ఎందుకంత సీక్రెట్!.. మీకు ముందే తెలిసినా మాకెందుకు చెప్పలేదు?
జీఆర్ఎంబీపై తెలంగాణ ఆగ్రహం కేంద్ర జలశక్తి శాఖ నోటీసులు ఇచ్చినా చెప్పరా? అని ఫైర్ అన్ని వివరాలు చెప్పాల్సిన అవసరం లేదన్న బోర్డు మెంబర్ స
Read Moreఇంకా పచ్చ కామెర్ల రోగం తగ్గినట్లు లేదు: వైసీపీపై షర్మిల సంచలన ట్వీట్
వైసీపీపై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.. వైసీపీకి, ఆ పార్టీని మోసే సంస్థలకు ఇంకా పచ్చ కామెర్ల రోగం తగ్గినట్లు లేదంటూ ఓ రేంజ్ లో ఫైర్ అ
Read Moreఏపీ ప్రభుత్వానికి గుడ్ న్యూస్.. అమరావతికి రూ. 4 వేల కోట్లు నిధులు విడుదల
ఏపీ ప్రభుత్వానికి గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం.. ఏపీ రాజధాని అమరావతికి పెద్దఎత్తున నిధులు విడుదల చేసింది కేంద్రం. అమరావతి పనుల ప్రారంభం కోసం తోలి విడ
Read Moreత్వరలో ఏపీలో నీరా ప్రాసెసింగ్ యూనిట్ : శ్రీదేవి
ఏపీ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి ఆమనగల్లు, వెలుగు: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న నీరా ప్రాసెసింగ్ యూనిట్ ను ఏపీలో త్
Read MorePooja Hegde: కుటుంబ సభ్యులతో తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ పూజా హెగ్డే..
హీరోయిన్ పూజా హెగ్డే (Pooja Hegde) వరుస దైవ దర్శనాల్లో పాల్గొంటున్నారు. గురువారం (ఏప్రిల్ 3న) తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్న వ
Read Moreవిశాఖలో ప్రేమోన్మాది ఘాతుకం: లవ్ రిజెక్ట్ చేసిందని యువతి, ఆమె తల్లిని చంపిన దుండగుడు
అమరావతి: విశాఖలోని మధురవాడలో ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి ఒడిగట్టాడు. ప్రేమను నిరాకరించడంతో యువతిని, ఆమె తల్లిని దారుణంగా హత్య చేశాడు. వివరాల ప్రకారం.. శ
Read MoreSharwanand: ఫ్యామిలీతో బెజవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని దర్శించుకున్న హీరో శర్వానంద్
టాలీవుడ్ హీరో శర్వానంద్ ఫ్యామిలీతో కలిసి విజయవాడ కనకదుర్గమ్మని దర్శించుకున్నారు. నేడు ఏప్రిల్ 2న కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిం
Read Moreతిరుమల భద్రతను కేంద్రం పట్టించుకోవాలి..ప్రధాని.. హోంమంత్రికి తిరుపతి ఎంపీ గురుమూర్తి లేఖ
తిరుపతిలో జరుగుతున్న వరుస ఘటనలపై కేంద్రం జోక్యం చేసుకోవాలని తిరుపతి ఎంపీ గురుమూర్తి ప్రధాని మోదీకి.. హోం మంత్రి అమిత్ షాకు.. హోం సెక్రటరీకి లేఖ
Read Moreఫిలిప్పీన్స్ దేశానికి తెలంగాణ బియ్యం: కాకినాడ పోర్టులో ప్రారంభించిన మంత్రి ఉత్తమ్
అమరావతి: తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్ దేశానికి బియ్యం ఎగుమతి ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 8 లక్షల టన్నుల ఎంటీయూ 1010 రకం ముడి బియ్యాన్ని ఎగుమతి చేసేందు
Read Moreసిఫార్సులు చెల్లవు.. పనిచేస్తేనే పదవులు.. సీఎం చంద్రబాబు
మంగళగిరిలో శనివారం ( మార్చి 29 ) టీడీపీ 43వ ఆవిర్భావ సభలో పాల్గొన్న సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడి
Read Moreతిరుమల కొండపై బెల్ట్ షాపు : గోవిందా ఏందయ్యా ఇది..!
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలను భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. అలాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో మద్యం,మాంసం అమ్మకాలు నిషేది
Read More