Andhra Pradesh
తెలంగాణ ఎలక్షన్స్ ఏపీలోనూ ప్రభావం చూపుతాయి : నాదెండ్ల
తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ లో జనసేన అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. కూకట్ పల్లి నుండి
Read Moreతుఫాన్ మిధిలీ ఎక్కడ ఉంది.. ఎటు వైపు వెళుతుంది.. తెలుగు రాష్ట్రాలకు ముప్పు ఉందా..?
తుఫాన్ మిధిలీ భీకరంగా మారుతుంది. ప్రస్తుతం ఇది బంగాళాఖాతంలో.. ఏపీలోని విశాఖపట్నం సముద్ర తీరానికి 380 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయ్యింది. &nb
Read Moreఏపీలో కుల గణన షురూ
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో బుధవారం నుంచి కుల గణన ప్రారంభమైంది. ఈ సర్వేను రెండు రోజులపాటు పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టాలని వైసీపీ సర్కార్ నిర్ణయించిం
Read Moreబంగాళాఖాతంలో తుఫాన్.. మిధిలీగా పేరు
ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న అండమాన్ నికోబార్ దీవులలో అల్పపీడనం ఏర్పడింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనంగా మారే అవక
Read Moreఏపీలో కుల గణన ప్రారంభం..అదృష్టమంటున్న మంత్రి చెల్లుబోయిన
వైసీపీ ప్రభుత్వం బుధవారం నుంచి ఆంధ్రప్రదేశ్ లో సమగ్ర కులగణనకు బుధవారం (నవంబర్15) శ్రీకారం చుట్టింది. రెండు రోజులపాటు ప్రయోగాత్మకంగా ఈ సమగ్
Read Moreఏపీకి వర్ష సూచన.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు
బంగాళాఖాతంలో నవంబర్ 15న నాటికి పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇది వాయువ్య దిశగా పయనించి నవంబర్ 16
Read Moreఅలెర్ట్: నవోదయ ప్రవేశాలకు దరఖాస్తు చివరి తేది నవంబర్ 15
జవహర్ నవోదయ విద్యాలయాల్లో( JNV) 2024-25 విద్యా సంవత్సరానికి 9, 11వ తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. దరఖాస్తుల సవరణకు నవంబర్ 16,
Read Moreనిజాంపట్నం హార్బర్ లో తగలబడిన బోట్లు
ఆంధ్ర ప్రదేశ్ లోని బాపట్ల జిల్లా నిజాంపట్నం హార్బర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇద్దరు వ్యక్తులు బోటులో వెలుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. &nb
Read Moreబంగాళాఖాతంలో అల్పపీడనం : ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
బంగాళాఖాతంలో నవంబర్14వ తేదీ మంగళవారం అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
Read Moreఊపిరి తీసిన ఈత సరదా.. - మున్నేరు వాగులో ముగ్గురు మృతి
ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నందిగామ కీసర మునేరులో ఐదుగురు యువకులు సరదాగా ఈతకొట్టేందుకు వెళ్లారు
Read Moreతిరుమల శ్రీవారిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి
తిరుమల శ్రీవారిని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి నవంబర్ 12న దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో క
Read Moreఏపీ వర్సిటీల్లో 3,220 ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీల్లో 3,220 ప్రొఫెసర్, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడ
Read Moreటీటీడీ సలహా కమిటీలో వనపర్తి యువకుడికి చోటు
వనపర్తి టౌన్, వెలుగు: తిరుమల తిరుపతి దేవస్థానం సలహాదారు కమిటీ సభ్యుడిగా వనపర్తికి చెందిన అనూప్ చక్రవర్తి నియమితులయ్యారు. పలు స్వచ్ఛంద సంస్థలను న
Read More