Andhra Pradesh

తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో..కలసి పని చేస్తామన్న అసోచామ్

హైదరాబాద్, వెలుగు: వివిధ అంశాల్లో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలతో కలసి పనిచేస్తామని పరిశ్రమల సంఘం అసోచామ్ ​ప్రకటించింది. సంస్థ మొట్టమొదటి  ఆంధ్రప్రదే

Read More

ఆగని చావులు.. రెండు నెలల్లోనే అమెరికాలో.. ఒకే గ్రామానికి చెందిన ఇద్దు మృతి

అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి చెందాడు. ఆంధ్రప్రదేశ్ లోని గోపాలపురం మండలం చిట్యాల గ్రామానికి చెందినగద్దె శ్రీనివాసరావు కుమారుడు సూర్య అవినాష్ శశ

Read More

కృష్ణా జలాల తరలింపు..ఏ రాష్ట్రానికి ఎన్ని టీఎంసీలు.?

ఆంధ్రప్రదేశ్​ ఏర్పాటుకు పూర్వమే హైదరాబాద్​ ప్రభుత్వం తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలో అనేక ప్రాజె క్టులు చేపట్టి 560 టీఎంసీల

Read More

ఘోర ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్..

ఏపీలో ఘోర ప్రమాదం జరిగింది. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం లక్ష్మీనగర్‌ వద్ద ఆగి ఉన్న కంటైనర్‌ను కారు ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న

Read More

రేపు (జూలై8న) ఏపీకి సీఎం రేవంత్ రెడ్డి.. షెడ్యూల్ ఇదే  

హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోమవారం (జూలై 8) ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ఆధ్వర్యంలో విజయవాడలో జరగనున్న వైఎస్సార

Read More

సిమెంట్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఇద్దరు మృతి , 16 మందికి తీవ్రగాయాలు 

అమరావతి: ఎన్టీఆర్ జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీ పేలుడు సంభవించింది. ఆదివారం (జూలై7,2024)  అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో పేలుడు జరిగింది. ఈ ప్రమాదం

Read More

విభజన సమస్యలపై మూడు కమిటీలు

ఆఫీసర్ల కమిటీలో రెండు రాష్ట్రాల సీఎస్​లు రెండు వారాల్లోగా ఆఫీసర్ల కమిటీ సమావేశం  పరిష్కారం కాని సమస్యలు మంత్రుల కమిటీ దృష్టికి  అక్

Read More

ఏపీలో జూలై 8వ తేదీ నుంచి ఫ్రీగా ఇసుక

అమరావతి, వెలుగు: ఏపీ ప్రజలకు ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ నెల 8 నుంచి ప్రజలకు ఉచితంగా ఇసుక ఇస్తామని బుధవారం ప్రకటించారు. ఇందుకు సం

Read More

ఆంధ్రాలో విలీనమైన ఆ ఐదు ఊళ్లను తెలంగాణలో కలపాలని గ్రామస్తుల డిమాండ్

ఆంధ్రాలో విలీనమైన వాటిని తెలంగాణలో కలపాలని డిమాండ్​ పలుమార్లు ఆ గ్రామాల ప్రజల ఆందోళనలు, అధికారులకు వినతులు  6న తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ

Read More

జూలై 8న విజయవాడలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు

సోనియా, రాహుల్ హాజరుకానున్నట్టు షర్మిల వెల్లడి హైదరాబాద్, వెలుగు: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలను ఈ నెల 8న విజయవ

Read More

జూలై 6న ప్రజా భవన్​లో కలుద్దాం ; రేవంత్ రెడ్డి

    చంద్రబాబు లెటర్​కు రిప్లై ఇస్తూ రేవంత్ రెడ్డి లేఖ హైదరాబాద్, వెలుగు: విభజన సమస్యల పరిష్కారం కోసం భేటీ అవుదామంటూ ఏపీ సీఎం చంద్రబా

Read More

చంద్రబాబు ఇంటికే లంచం తీసుకున్నాడు.. ఆ ఉద్యోగిని ఇప్పుడు పీకేశారు..!

కుప్పంలో  నూతనంగా నిర్మిస్తున్న సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి సంభందించిన రిజిస్ట్రేషన్ విషయంలో లంచం తీసుకున్నాడు ఓ ప్రభుత్వ అధికారి. వివరాల్లోకి

Read More

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ .. సర్వదర్శనానికి 8 గంటలు

తిరుమలలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది.  10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు . టోకేన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుం

Read More