Andhra Pradesh
ఏపీలో పలు కీలక దేవస్థానాల ఈవోల బదిలీ...
ఏపీలో తిరుమల లడ్డూ ప్రసాదంపై రాజకీయ దుమారం రేగుతున్న వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలు కీలక దేవస్థానాల ఈవోలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేస
Read Moreతిరుమల నెయ్యిలో వనస్పతి అవశేషాలు మాత్రమే ఉన్నాయి : టీటీడీ ఈవో వివరణ
ఏపీలో తిరుమల లడ్డూ ప్రసాదంపై రాజకీయ దుమారం రేగుతోంది. వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో నెయ్యికి బదులు జంతు నూనె వాడారంటూ సీఎం చంద్రబాబు చేసి
Read Moreత్వరలోనే జనసేనలో చేరుతున్నా.. బాలినేని
ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి త్వరలోనే జనసేన పార్టీలో చేరనున్నట్లు స్పష్టం చేశారు. ఇవాళ ( సెప్టెంబర్ 19, 2024 ) జనసేన అధినే
Read Moreతిరుమల లడ్డూ ప్రసాదంపై ఏ ఎంక్వైరీకి అయినా రెడీ.. టీటీడీ మాజీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి..
వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీ కోసం జంతు నూనె వాడారంటూ సీఎం చంద్రబాబు చేసిన షాకింగ్ కామెంట్స్ ఏపీలో రాజకీయ దుమారం రేపుతున్నాయి. చంద్రబాబు వ్
Read Moreతిరుమల లడ్డూ ప్రసాదంపై సీబీఐ విచారణ జరిపించాలి.. షర్మిల సంచలన ట్వీట్
ఏపీ రాజకీయాల్లో తిరుమల లడ్డూ ప్రసాదంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వైసీపీ హయాంలో లడ్డూ ప్రసాదం తయారీ కొసం జంతు నూనె వాడారంటూ సీఎం చంద్రబాబు చేసిన సం
Read Moreఏపీలో కొత్త మద్యం పాలసీ ప్రైవేట్ లిక్కర్ షాపులకు అనుమతి
రూ.100లోపు క్వాలిటీ మద్యం అందుబాటులోకి తెచ్చేందుకు నిర్ణయం మళ్లీ వలంటీర్ల వ్యవస్థ పునరుద్ధరణ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు హైదరాబా
Read Moreగుడ్ న్యూస్.. ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్పై ప్రభుత్వం కీలక ప్రకటన
అమరావతి: రాష్ట్ర ప్రజలకు టీడీపీ చీఫ్, సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై ఇవాళ (సెప్టెంబర
Read Moreజగన్ కు బిగ్ షాక్... వైసీపీకి బాలినేని రాజీనామా..
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. గత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న బాలినేని ఎట్టకేలకు పార్టీకి గు
Read Moreఅమరావతికి వరద వస్తుందన్నోళ్ల నాలుకకు తాళం వేస్తా.. సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్..
అమరావతికి వరద వస్తుందంటూ విమర్శలు చేస్తున్న వైసీపీ నేతలపై సీఎం చంద్రబాబు ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. అమరావతిపై ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకోమని అన్నారు. ర
Read Moreవరద బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించిన సీఎం చంద్రబాబు..
ఏపీలో విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో వచ్చిన వరదల్లో నష్టపోయిన వరద బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించారు సీఎం చంద్రబాబు. విజయవాడలో గ్రౌండ్ ఫ్లోర్ మునిగినవార
Read Moreహాస్టల్ రూములో ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్య..
ఏపీలోని నరసరావుపేటలో స్కూల్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. నరసరావుపేటలోని హార్ట్ హైస్కూల్ లో 9వ తరగతి చదువుతున్న 14ఏళ్ళ జయలక్ష్మి హాస్టల్ రూములోనే ఉ
Read Moreకొత్త మద్యం పాలసీపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
అక్టోబర్ 1 నుంచి ఏపీలో కొత్త మద్యం విధానం అమల్లోకి రానున్న సంగతి తెలిసిందే. కొత్త మద్యం పాలసీ విషయంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెల
Read Moreపార్టీ కార్యక్రమాల్లో కనిపించొద్దు: జానీ మాస్టర్ పై జనసేన ఆంక్షలు.
ప్రముఖ టాలీవుడ్ డాన్స్ కొరియోగ్రాఫర్ షేక్ జానీ భాష అలియాస్ జానీ మాస్టర్ పై అత్యాచారం, లైంగిక వేధింపుల ఆరోపణల కింద పోలీస్ స్టేషన్ లో కేసు నమ
Read More












