
andhrapradesh
ప్రతిపక్ష హోదా కోసం జగన్ పిటిషన్ : విచారణ వాయిదా, స్పీకర్ కు నోటీసులు..
అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా కోరుతూ వైసీపీ అధినేత జగన్ హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్పై విచారణను మూడు వారాలకు వాయిదా వేసిం
Read Moreవైఎస్ విజయమ్మ జేసీ ప్రభాకర్ రెడ్డి భేటీకి కారణం ఇదేనా..
ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. వైఎస్ విజయమ్మ, జేసీ ప్రభాకర్ రెడ్డి భేటీ అయ్యారు. వీరిద్దరి భేటీ ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అటు సోష
Read Moreమదనపల్లిలో కాల్పల కలకలం.. పోలీసుల అదుపులో నిందితుడు
మదనపల్లిలో కాల్పుల ఘటన స్థానికంగా కలకలం రేపింది. సొంత బామ్మర్ది పై ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులు జరపడంతో ఉద్రిక్తత నెలకొంది. మదనపల్లె రూరల్
Read Moreశ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తారు.. సాగర్ కు నీరు విడుదల
శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరటంతో డ్యామ్ గేట్లను ఎత్తారు అధికారులు. మూడు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. పద
Read Moreజగన్ ను మ్యూజియంలో పెట్టాలి.. షర్మిల
వైసీపీ అధినేత జగన్ ను గద్దె దించటమే లక్ష్యంగా ఏపీ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల. జగన్ కేవలం 11సీట్లకే పరిమితమై ప
Read Moreచెవిరెడ్డి దేశద్రోహం కింద జైలుకెళ్ళక తప్పదు.. పులవర్తి నాని
ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కావస్తున్నా కూడా ఎన్నికల వేళ చెలరేగిన అల్లర్లు సద్దుమణగలేదు. నిత్యం ఎక్కడో ఒక చోట అధికార ప్రతిపక్షాల మధ్య ఘర్
Read Moreమరోసారి పెన్షన్ పంపిణీ చేయనున్న సీఎం చంద్రబాబు..
ఏపీకి నాలుగవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు జూలై 1న లబ్ధిదారుల ఇంటికి నేరుగా వెళ్లి పెన్షన్ పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. లబ్ధిదారుల ఇం
Read MoreAP News: ఏ అంటే అమరావతి, పీ అంటే పోలవరం.. కేంద్రమంత్రి పెమ్మసాని..
ఏపీ అంటే కొత్త అర్థం చెప్పారు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఏ అంటే అమరావతి, పీ అంటే పోలవరం అని అన్నారు.ఏపీకి కేంద్ర బడ్జెట్ కేటాయింపులపై మీడియాతో
Read Moreమాజీ సైనికుడి ఇల్లు కూల్చివేతపై మాజీ మంత్రి బొత్స ఫైర్..
విజయనగరం జిల్లాలో మాజీ సైనికుడి ఇల్లు కూల్చివేత ఘటనలో కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి బొత్స ఫైర్ అయ్యారు.జిల్లాలో కొత్త సంస్కృతికి ప్రభుత్వ శ్రీకారం చుట
Read Moreతిరుమల నడక మార్గంలో భక్తులకు పాము కాటు..
నడక మార్గాన తిరుమల వెళ్తున్న భక్తులను పాము కాటేసిన ఘటన కలకలం రేపింది. అలిపిరి నడక మార్గంలో వెళ్తున్న భక్తులను పాము కాటేసింది. చీరాలకు చెందిన భక్తులు ద
Read Moreకేంద్ర బడ్జెట్ కేటాయింపులపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..
ప్రధాని మోడీతో అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు ఏపీకి కేంద్ర బడ్జెట్ కేటాయింపులపై కీలక వ్యాఖ్యలు చేశారు. విభజన చట్టం ప్ర
Read Moreఅవ్వ తాతలకు గుడ్ న్యూస్: ఆగస్టు నెల పెన్షన్లపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
ఆగస్టు నెల పెన్షన్ పంపిణీపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గత నెలలో లాగే ఆగస్టు నెలలో కూడా ఒకటో తేదీ ఉదయం 6గంటల నుండే పెన్షన్ పంపిణీ చేయాలని నిర్
Read Moreటీటీడీ అదనపు ఈవోగా సీహెచ్ వెంకయ్య చౌదరి
టీటీడీ అదనపు ఈవోగా సీహెచ్ వెంకయ్య చౌదరి బాధ్యతలు స్వీకరించారు. వైకుంఠం క్యూ కంప్లెక్స్ గుండా ఆలయంలోకి ప్రవేశించిన ఆయన గరుడాళ్వార్ సన్నిధిలో అదనపు ఈవోగ
Read More