andhrapradesh
టీడీపీలో చేరిన డొక్కా మాణిక్య వరప్రసాద్..
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న నేపథ్యంలో రాజకీయ వేడి రోజురోజుకీ రెట్టింపవుతుంది. నామినేషన్ల పర్వం కూడా పూర్తైన క్రమంలో నేతలం
Read Moreకాంగ్రెస్ కు ఈసీ షాక్: ఇద్దరు అభ్యర్థుల నామినేషన్ తిరస్కరణ
ఏపీలో నామినేషన్ల పర్వానికి తెర పడింది. ఇవాళ నామినేషన్లను పరిశీలించింది ఈసీ. కాగా, తప్పుడు వివరాలు ఉన్న పలు నామినేషన్లను పెండింగ్ లో పెట్టి, నిబంధ
Read Moreనన్ను చంపేందుకు కుట్ర.. గాలి జనార్దన్ రెడ్డిపై ఫిర్యాదు.. జేడీ లక్ష్మీనారాయణ
తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ విశాఖ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. గాలి జనార్దన్ రెడ్డి నుండి తనకు ప్రాణహాని ఉందని, గతంల
Read Moreషర్మిల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన ఏఏజీ సుధాకర్..
వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును సీబీఐ ఎఫ్ఐఆర్ లో చేర్చింది జగనే అని. అప్పట్లో ఈ మేరకు పిటిషన్ వేసిన పొన్నవోలు సుధాకర్ వెనక జగన్ ఉన్నారని, అందుకే అధికారంలో
Read Moreవైసీపీ మేనిఫెస్టోపై ఉత్కంఠ... ఆ ఒక్క హామీ ఇస్తే, కూటమి గల్లంతే..
ఎన్నికల సమరంలో నామినేషన్ల పర్వం ముగిసింది. ఇప్పుడు అందరి చూపు మేనిఫెస్టోలపై పడింది. ప్రధాన పార్టీలన్నీ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నప్పటికీ మేనిఫెస్టో ప
Read Moreకొడాలి నాని నామినేషన్ చెల్లదా.. ఆర్వో నిర్ణయంపై ఉత్కంఠ...
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమరం కీలక దశకు చేరుకుంది. నామినేషన్ల పర్వానికి తెర పడింది. ఎమ్మెల్యే ఎంపీ స్థానాలకు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్
Read Moreటీడీపీకి షాక్: యనమల కృష్ణుడు రాజీనామా
ఏపీలో ఎన్నికల వేళ టీడీపీకి ఊహించని షాక్ తగిలింది. తుని నియోజకవర్గంలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. యనమల కృష్ణుడు టీడీపీకి రాజనామా చేస్తున్నట్లు
Read Moreవైసీపీకి షాక్: డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా..
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న నేపథ్యంలో రాజకీయ వేడి రోజురోజుకీ రెట్టింపవుతుంది. నామినేషన్ల పర్వం కూడా పూర్తైన క్రమంలో నేతలం
Read Moreఏపీ, తెలంగాణాలో ముగిసిన నామినేషన్ల పర్వం..
2024 సార్వత్రిక ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి, నామినేషన్ల పర్వం ముగిసింది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో చివరి రోజు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి.
Read Moreఏసీలో పాము.. క్లీన్ చేస్తుండగా బుసలు..
ఈరోజుల్లో దాదాపు ప్రతి ఇంట్లో ఏసీలు కామన్ అయిపోయాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, మారుతున్న లైఫ్ స్టైల్ వల్ల ఏసీ అనేది కంపల్సరీ అయింది. ఏసీ అతిగా వాడటం వల
Read MoreAP SSC Results: పదో తరగతి ఫలితాలు ఆరోజే..
పదో తరగతి పరీక్షా ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు శుభవార్త చెప్పింది విద్యాశాఖ. ఏప్రిల్ 22న ఉదయం 11గంటలకు విద్యాశాఖ కమిషనర్ ఫలితాలు ప్రకటిస్
Read Moreఅవమానమే కానిస్టేబుల్ ను సివిల్స్ ర్యాంకర్ చేసింది...
అవమానం మనిషి స్థాయిని మార్చేస్తుంది. అప్పటిదాకా సామాన్యుడిగా ఉన్న వ్యక్తి అవమానం తర్వాత కసితో కష్టపడి అందనంత ఎత్తుకు ఎదిగిన దాఖలాలు చాలా ఉన్నాయి. ఇటీవ
Read MoreAP SSC Results: పదో తరగతి ఫలితాలు ఎప్పుడంటే..
పదో తరగతి పరీక్షలు టెన్షన్ నుండి బయటపడి విద్యార్థులు సెలవులను ఎంజాయ్ చేస్తున్నారు. ఒకపక్క సెలవులను ఎంజాయ్ చేస్తూనే మరో పక్క రిజల్ట్స్ కోసం కూడా ఎదురు
Read More