ap news

మైనారిటీలే లక్ష్యంగా హింసాత్మక ఘటనలు.. అంగీకరించిన బంగ్లా ప్రభుత్వం

బంగ్లాదేశ్: బంగ్లాదేశ్ లో మైనారిటీలపై వరుస దాడులు జరుగుతూనే ఉన్నాయి. మైనారిటీలే టార్గెట్ గా జరిగిన మత కల్లోలాల్లో మొత్తం 88 ఘటనలు జరిగినట్లు బంగ్లాదేశ

Read More

చింతూరు రహదారిలో కారును దహనం చేసిన మావోయిస్టులు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం–చింతూరు మధ్య రహదారిపై మంగళవారం మావోయిస్టులు కారును దహనం చేశారు. ఏపీలోని​చింతూర

Read More

పాపం ఈ రైతు.. కొత్తగా ఇల్లు కట్టుకున్నాడు.. అప్పులు పెరిగి..

చిలప్ చెడ్, వెలుగు: మెదక్  జిల్లా చిలప్ చెడ్  మండలం జగ్గంపేటలో అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యులు తెలిపిన ప్రకారం.. గ్రా

Read More

భూమి ఇప్పిస్తానని చెప్పి మోసం చేశాడు.. సిద్దిపేట సీడీపీవో ఆఫీస్ ముందు ఆత్మహత్యాయత్నం

సిద్దిపేట రూరల్, వెలుగు: భూమి ఇప్పిస్తానని చెప్పి ఓ వ్యక్తి డబ్బులు తీసుకొని మోసం చేశాడని ఆరోపిస్తూ బాధితుడు సీడీపీవో ఆఫీస్ ముందు పురుగుల మందు డబ్బాతో

Read More

మూడడుగులే ఉన్నాడ‌ని హేళన చేసిన వాళ్ల‌తోనే చప్పట్లు కొట్టించుకున్నాడు

హనుమకొండ, వెలుగు: సమాజంలో మరుగుజ్జుల పట్ల చిన్నచూపు అంతా ఇంతా కాదు. చిన్నతనం నుంచే జన్యుపరమైన లోపంతో మూడడుగుల ఎత్తుకే పరిమితమైన ఓ యువకుడు అవహేళనగా చూస

Read More

మోహన్ బాబు నెక్ట్స్ చేయబోతోంది ఇదే.. రిపోర్టర్ను కొట్టినందుకు ఇదే జరగబోతోంది..!

హైద్రాబాద్, వెలుగు: మంచు ఫ్యామిలీ గొడవ ఇప్పట్లో తేలేలా లేదు. చినికి చినికి గాలివానగా మారిన ఈ వ్యవహారం చివరికి పోలీసుల చేతుల్లోకి వెళ్లింది. తండ్రి, కొ

Read More

కేయూలో పరిశోధనలకు తాళం.. 9 నెలలుగా తెరుచుకోని కే హబ్​

ఇన్ ఫ్రాస్ట్రక్చర్, రీసెర్చ్ ల కోసం  రూ.50 కోట్లు రిలీజ్ మార్చి నెలలో ప్రారంభించిన మంత్రులు అందుబాటులోకి రాక పరిశోధనలకు దూరం హనుమకొండ

Read More

మహా కుంభమేళాకు ప్రత్యేక రైలు.. వివరాలు వెల్లడించిన ఐఆర్సీటీసీ

జనగామ అర్బన్, వెలుగు: జనవరిలో ప్రారంభం కానున్న మహా కుంభమేళాకు భారత్​ గౌరవ్​ యాత్ర పేరిట ప్రత్యేక రైలును ఏర్పాటు చేసినట్లు ఐఆర్సీటీసీ ప్రతినిధులు తెలిప

Read More

సిరిసిల్ల నేతన్నలకు పొంగల్ సంబురం.. తమిళనాడు ఆర్డర్లతో రెండు నెలల ఉపాధి

30 లక్షల మీటర్ల బట్ట తయారీ ఆర్డర్ కాటన్, పాలిస్టర్  మిశ్రమ యారన్ తో చీరల తయారీ షురూ రాజన్న సిరిసిల్ల, వెలుగు: సిరిసిల్ల నేతన్నలకు రెండు

Read More

మావోయిస్టు దళసభ్యుడి లొంగుబాటు వివరాలు వెల్లడించిన ఇన్​చార్జి ఓఎస్డీ రవీందర్

ములుగు, వెలుగు: మావోయిస్టు వెంకటాపురం, వాజేడు ఏరియా కమిటీ సభ్యుడు లేఖం లచ్చు అలియాస్​ అశోక్​ మంగళవారం ములుగు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ములుగులో ఇన్​చా

Read More

తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్​ వాడకం పెరుగుతోంది.. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

శంషాబాద్, వెలుగు: డ్రగ్స్​ఇప్పుడు దేశానికి, రాష్ట్రానికి పెద్ద సమస్యగా మారిందని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. మంగళవారం శంషాబాద్ &nbs

Read More

ఫోర్జరీ డాక్యుమెంట్లతో భూమి పట్టా.. నారాయణపేట తహసీల్దార్ పై కేసు న‌మోదు

నారాయణపేట, వెలుగు: ఓ కుటుంబానికి చెందిన వ్యవసాయ భూమిని ఫోర్జరీ డాక్యుమెంట్లతో వేరొకరి పేరు మీద పట్టా చేశారన్న ఆరోపణలతో నారాయణపేట తహసీల్దార్, ఆర్ఐ, నోట

Read More