ap news
మరో 26 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు: మంజూరు చేసిన సర్కార్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా 26 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను మంజూరు చే
Read Moreకవ్వాల్, అమ్రాబాద్ టైగర్ రిజర్వుల ప్రత్యేకతను కాపాడాలి: అటవీ ఆఫీసర్లకు మంత్రి కొండా సురేఖ ఆదేశం
హైదరాబాద్, వెలుగు: కవ్వాల్, అమ్రాబాద్ టైగర్ రిజర్వులు రాష్ట్రానికి తలమానికంగా నిలుస్తున్నాయని, వాటి ప్రత్యేకతను కాపాడేలా చర్యలు చేపట్టాలని అటవీ అధికార
Read Moreఎస్సీ గురుకుల విద్యార్థులకు మెడల్స్
హైదరాబాద్, వెలుగు: జాతీయ రెజ్లింగ్ చాంపియన్ షిప్–2024లో ఎస్సీ గురుకుల విద్యార్థులు మెరిశారు. రెజ్లింగ్ లో పలువురు స్టూడెంట్లు గోల్డ్, బ్రాంజ్ పత
Read Moreమాలల సింహగర్జన జయప్రదం చేయండి: చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
ఓయూ, మల్కాజిగిరి, వెలుగు: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో వచ్చే నెల 1న నిర్వహించనున్న మాలల సింహగర్జనను జయప్రదం చేయాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వ
Read Moreకులగణనలో తెలంగాణను ఆదర్శంగా తీసుకోవాలి: బీసీ నేత జాజుల శ్రీనివాస్ గౌడ్
ఖైరతాబాద్, వెలుగు: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణనను ఆదర్శంగా తీసుకుని దేశవ్యాప్తంగా కులగణనను చేపట్టాలని కేంద్రప్రభుత్వాన్ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ
Read Moreతెలంగాణలో పదిలోపే పిల్లలున్న బడులు 4,314.. వాటిలో 3,326 మంది టీచర్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు స్కూళ్లలో టీచర్లు, విద్యార్థుల వివరాలను స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు సేకరిస్తున్నారు. 2024–25
Read Moreమహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: మొదలైన కౌంటింగ్
ముంబై: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ మొదలైంది. మహా పీఠాన్ని అధిరోహించేది మాహాయుతి సర్కారా? లేదా మహా వికాస్ అగాఢీ (ఎంవీఏ)నా? అ
Read Moreఈ నెల 25 నుంచి అంతర్జాతీయ సహకార సదస్సు
హైదరాబాద్, వెలుగు: అంతర్జాతీయ సహకార సదస్సు 2024ను అంతర్జాతీయ సహకార కూటమి, కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ సహకారంతో ఇఫ్కో నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం 2024
Read Moreరూ. 10వేల కోట్ల అమ్మకాలు లక్ష్యం.. సిగ్నేచర్ గ్లోబల్ ప్రకటన
న్యూఢిల్లీ: రియల్టీ సంస్థ సిగ్నేచర్ గ్లోబల్ లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.10వేల కోట్ల సేల్స్ టార్గెట్ను అధిగమించే అవకాశం ఉందని చైర్మన్ ప్రదీప్ అగర
Read Moreపెరిగిన బంగారం ధరలు.. గోల్డ్కు ఎందుకింత డిమాండ్ పెరిగిందంటే..
న్యూఢిల్లీ: బంగారం ధరలు శుక్రవారం కూడా పెరిగాయి. 10 గ్రాముల గోల్డ్ (99.9 శాతం ప్యూరిటీ) ధర ఢిల్లీలో రూ.1,100 పెరిగి రూ. 80,400 కి చేరుకుంది. రష్
Read Moreస్నాప్ డ్రాగన్ 8 ఎలైట్తో ఐక్యూ 13
స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐక్యూ డిసెంబర్ 3న ఐక్యూ 13 ఫోన్ను లాంచ్ చేయనుంది. ఇందులో కొత్త స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 2కే డిస్ప్లే, వెనుక ట్రిపుల్
Read Moreసన్టెక్ ఎనర్జీ బ్రాండ్ అంబాసిడర్ మహేశ్బాబు
హైదరాబాద్, వెలుగు: సోలార్ ప్రొడక్టులు తయారు చేసే హైదరాబాద్ కంపెనీ సన్టెక్ ఎనర్జీ సిస్టమ్స్ తన కొత్త ఉత్పత్తి ట్రూజన్ సోలార్ ప్రచారం కోసం నటుడు
Read Moreహైదరాబాద్లో పెరిగిన ఇండ్ల రిజిస్ట్రేషన్లు.. ఎంత కాస్ట్ ఉండే ఇండ్లను ఎక్కువగా కొంటున్నారంటే..
హైదరాబాద్, వెలుగు: ఈ ఏడాది అక్టోబర్లో హైదరాబాద్లో రూ.3
Read More












